B.S. Kurmanath Patnaik visits Mallikarjuna Swami in Jayati village, expressing joy and gratitude for the opportunity to see the ancient deity.

జయతి గ్రామంలో మల్లికార్జున స్వామి దర్శనం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి గ్రామములో శుక్రవారం శ్రీశ్రీశ్రీ బ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి వారిని నూతనంగా వచ్చిన బిఎస్ కూర్మనాథ్ పట్నాయక్మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు.ఆయన మాట్లాడుతూజయతిలో 11వ శతాబ్దానికి చెందిన స్వయంభుగా వెలసిన భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని పూర్వజన్మ సుకృతం అని అన్నారు. అలాగే దుస్సాలువతో కప్పిగ్రామస్తులు సత్కరించారు.ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీటీసీ టిడిపి నాయకులుమన్నెపురి రామచంద్రుడు,పంచాయతీ ఆఫీసర్ విమల కుమారి, సెక్రెటరీవాగ్దేవి,ఏపీవోచిన్నప్పయ్య,సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More
The construction of the bridge over the Vegavathi River in Paradi village, Bobbili Mandal, has recommenced under the guidance of MLA R.V.S.K.K. Rangarao.

పారాది వంతెన పనులు పునఃప్రారంభం

బొబ్బిలి మండలం, పారాది గ్రామం వద్ద వేగావతి నదిపై వంతెన నిర్మాణానికి ఈరోజు గౌరవ ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు(బేబీ నాయన) చేతులమీదుగా పనులు పునఃప్రారంభించారు. గౌరవ మాజీ మంత్రి శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు గతంలో మంజూరు చేయించిన నిధులకు అదనంగా 6%జీఎస్టీ మరియు డైవర్షన్ రోడ్డు కి కలిపి ఇప్పుడు రూ13,40,00,000/- తో నిర్మాణం ప్రారంభించారు..రెండు రాష్ట్రాల రహదారులకు ప్రధాన మార్గం అయిన ఈ వంతెన యొక్క సమస్య తీవ్రతను ఎమ్మెల్యే బేబీనాయన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా…

Read More
A grand city Sankirtan was organized in Bobbili to support Deputy Chief Minister Pawan Kalyan's atonement deeksha, promoting Sanatana Dharma. The event featured cultural performances and was attended by various dignitaries and party leaders.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా బొబ్బిలిలో జరిపిన నగర సంకీర్తన

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకుమద్దతుగా సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమాల్లో భాగంగా బొబ్బిలి టౌన్, శ్రీ వేణుగోపాలస్వామి గుడి నుండి గొల్లి వీధిలో గల శ్రీ కృష్ణ ఆలయం మరియు ఎల్లమ్మ తల్లి ఆలయం మీదుగా శ్రీ వైభవ‌ వెంకటేశ్వరస్వామి ఆలయం వరకు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో,నగర సంకీర్తన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్…

Read More
The first annual festival of Sri Sri Sri Ellamma Temple was celebrated in Birasadavalasa village with grandeur

ఎల్లమ్మ తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవం

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి పంచాయితీలోని బిరసాడవలస గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ ఎల్లమ్మ తల్లి, సంకు దేవత తల్లి ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం విగ్నేశ్వర పూజ, పుణప్రవచనం, మండపారాధన, కుంకుమ పూజ, దుర్గా హోమం, పూర్ణాహుతి తదితర పూజా కార్యక్రమాలను వేద పండితులు వేదుల భువన ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా జరిపించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. అలాగే మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని…

Read More
Devotees gathered at Muthyalamma Temple in Vizianagaram’s Thotapalem for Navaratri celebrations, participating in the Kumkuma puja from early morning.

విజయనగరం ముత్యాలమ్మ గుడి లో నవరాత్రుల పూజలు ఘనంగా

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో దేవి శరన్నవరాత్రి సందర్భంగా దర్గా దేవిని తీసుకొచ్చి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు నవరాత్రుల పూజల సందర్భంగా ఉదయం 5 గంటల నుండి కుంకుమ పూజ చేస్తున్నారు ఈ పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పూజ లో పాల్గొన్నారు.

Read More
In support of the Atonement Fast led by Pawan Kalyan, Janasena leaders conducted a bhajan program at the Sri Venkateswara Temple in Ungaradametta.

ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా జనసేన భజన కార్యక్రమం

జనసేన పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా రేగిడి ఆమదాలవలస మండలం ఉంగరాడమెట్ట వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి యు.పి.రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా, నాయకులు యు.పి.రాజు మాట్లాడుతూ, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరపై ఉందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం…

Read More
Special Officer Prameela Gandhi visited Kailam village in Mentada Mandal, addressing issues like low student enrollment and health center inspections.

మెంటాడ మండల ప్రత్యేక అధికారి గ్రామంలో పర్యటన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం, కైలాం గ్రామంలో గురువారం మెంటాడ మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ అధికారులతో కలిసి పర్యటించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంతో పాటు ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడాన్ని గమనించి ఇంటింటి సర్వే నిర్వహించి విద్యార్థులు తక్కువగా ఉండడానికి గల కారణాలను వెలికి తీయాలని ఆదేశించారు. అలాగే గ్రామంలో ఉన్న వెల్ నెస్ సెంటర్ ను తనిఖీ చేశారు. ఓపి అధికంగా ఉండడం పట్ల వైద్యసేవల పట్ల సంతృప్తి వ్యక్తం…

Read More