A meeting was held in Mentada to discuss NREGS fund utilization, focusing on improving village infrastructure. Plans for the Pallé Panduga from October 14-26 were also outlined.

మెంటాడలో ఎన్ఆర్జిఎస్ నిధుల వినియోగంపై సమీక్ష

విజయనగరం జిల్లా మెంటాడ మండల కేంద్రంలో సోమవారం ఎన్ఆర్జిఎస్ నిధులు వినియోగంపై సమావేశం నిర్వహించారు. ప్రధానంగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించే విధంగా చర్యలు తీసుకొని నిధులు వినియోగించాలని కోరారు . అందులో భాగంగా ఈనెల 14 నుంచి 26వ తేదీ వరకు పల్లె పండగ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఆగస్టులో నిర్వహించిన సభలలో నిర్ణయించిన ప్రకారం గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.అదేవిధంగా రైతులు వ్యక్తిగత అభివృద్ధికి…

Read More
Deputy DMHO N. Surya Narayana inspected the Challapeta Primary Health Center, emphasizing the need for improved medical services after the inauguration of the new building.

చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి డిప్యూటీ డిఎమ్ హెచ్ ఓ తనిఖీ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం చల్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డిప్యూటీ డి ఎం హెచ్ ఓ ఎన్ సూర్యనారాయణ ఆకస్మిక తనిఖీ చేశారు ఆసుపత్రి నూతన భవనం ప్రారంభం కావడంతో ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు మెరుగైన సౌకర్యాలు ఉన్నందున ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. అనంతరం ఆషాడే కార్యక్రమం నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎం పి హెచ్ ఓ ఆనంద్, పిహెచ్సి డాక్టర్…

Read More
Minister Kondapalli Srinivas Rao and MLA Atithi Vijayalakshmi inaugurated sports competitions at Vijji Stadium for the Paidithalamma festival, with local athletes and coaches.

విజ్జి స్టేడియంలో పైడితలమ్మ ఉత్సవ క్రీడా పోటీలు ప్రారంభం

విజయనగరం టౌన్ విజ్జి స్టేడియంలో శ్రీ పైడితలమ్మ ఉత్సవాల సందర్భంగా 14 15 తేదీ ల్లో క్రీడ పోటీలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విజ్జి స్టేడియం ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి తో పాటు పరిశీలించారు వారి తో పాటు విజయనగరం క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సీతారామరాజు ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారుల ను అడిగి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అతిధి విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి అన్ని రకాల క్రీడా…

Read More
Former ZPTC Makkala Sridhar inaugurated the PL Naidu Fire & Crackers shop near Gudivada in Gajapatinagaram Mandal. This shop will provide affordable Diwali items to the local residents.

గజపతినగరం మండలంలో ఫైర్ & క్రాకర్స్ షాపు ప్రారంభం

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం గుడివాడ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం పిఎల్ నాయుడు ఫైర్ & క్రాకర్స్ షాపును మాజీ జెడ్పిటిసి మక్కువ శ్రీధర్ రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజపతినగరం పరిసర ప్రాంతాల నుంచి దీపావళి మాతాబులు కొనుగోలు చేసేందుకు విజయనగరం వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడేదని ఇప్పుడు గజపతినగరం పరిధిలోని దీపావళి సామాన్లు హోల్సేల్ షాపు ఏర్పాటు చేయడం ఈ ప్రాంత వాసులకు అందుబాటు ధరలో దీపావళి సామాన్లు లభిస్తాయని…

Read More
Tension erupted at Gajapatinagaram Government Hospital as the daughter of a deceased patient alleged medical negligence led to her father’s death.

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య నిర్లక్ష్యం వల్ల ఉద్రిక్తత

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సకాలంలో వైద్యం అందక తన తండ్రి మృతి చెందినట్లు మృతుని కుమార్తె తెలిపారు. గుండె నొప్పితో ఆసుపత్రికి తీసుకువస్తే వైద్యులు సకాలంలో పట్టించుకోలేదని ఆరోపించారు. గజపతినగరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని సకాలంలో వైద్యం అందడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.

Read More
As part of the Sri Paidithalli Ammavari festival in Uttarandhra, the district collector directed that all stakeholders work together to ensure the event's success.

ఉత్తరాంద్రలో శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవం

ఉత్తరాంద్ర భక్తుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు అన్ని సేకళ ను కలుపుకొని ముందుకు సాగాలని ఉత్సవంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రయత్నించాలి అని చెప్పారు ఆలయ ధర్మకర్త మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి.ఎంఎల్ఏ అతిథి గజపతి.మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఉత్సవ ఏర్పాట్లను పరిశీలించారు అని ఆలయ ఇఓ చెప్పారు.

Read More
In Jayiti village, a village meeting was held under the leadership of Sarpanch Bever Maheshwari, focusing on development and employment guarantee funds.

జయితి గ్రామంలో గ్రామసభ నిర్వహణ

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయంలో సర్పంచ్ బెవర మహేశ్వరి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కూర్మనాద్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. ఉపాధి హామీ వందరోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ ఆఫీసర్ విమల కుమారి, ఏసి దుర్గాప్రసాద్, పంచాయితీ సెక్రటరీ వాగ్దేవి, టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు, మాజీ ఎంపీటీసీ…

Read More