Sri Paiditalli Ammavari First Festival was celebrated with great fervor, with devotees thronging the town. Cultural performances and religious rituals highlighted the event.

శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్ల సంబరాలు వైభవంగా ముగిసాయి

శ్రీ పైడిత‌ల్లి అమ్మ‌వారి తొలేళ్ల సంబ‌రం సోమ‌వారం ఘ‌నంగా జ‌రిగింది. ఊరంతా పండ‌గ శోభ‌ను సంత‌రించుకుంది. పులివేషాలు, క‌ర్ర‌సాము, క‌త్తిసాము, విచిత్ర వేషాలతో ప‌ట్ట‌ణంలో సంద‌డి నెల‌కొంది. అమ్మ‌వారికి మొక్కులు స‌మ‌ర్పించేందుకు భ‌క్తులు బారులు తీరారు. ఘ‌టాల‌తో, అమ్మ‌వారి నామ స్మ‌ర‌ణ‌తో ప‌ట్ట‌ణం మారుమ్రోగింది. వివిధ ప్రాంతాల‌నుంచి ప‌ట్ట‌ణానికి భ‌క్తుల రాక మొద‌ల‌య్యింది. ప‌ట్ట‌ణ ప్ర‌ధాన ర‌హ‌దారులు భ‌క్తుల‌తో నిండిపోయాయి.మాన్సాస్ ఛైర్మ‌న్‌, కేంద్ర మాజీ మంత్రి పూస‌పాటి అశోక్‌గ‌జ‌ప‌తిరాజు, ఎంఎల్ఏ అదితి విజ‌య‌ల‌క్ష్మి గ‌జ‌ప‌తిరాజు, ఇత‌ర కుటుంబ…

Read More
Police have arrested suspects involved in the Gotlam jewelry shop theft in the Bondapalli Mandal of Vizianagaram district.

గొట్లాం జ్యూలరీ షాపు చోరిని అనుసరించి నిందితులు అరెస్ట్

విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం జ్యూలరీ షాపు చోరికి సంబంధించిన నిందుతులను పోలీసులు పట్టుకున్నారు.నెలివాడ, గరుడబిల్లి గ్రామాల మద్య జంక్షన్ లో జాతీయ రహదారిపై చోరీకి సంబంధించిన ఇద్దరు నిందితులు అజయ్ పార్దీ .(ఎలియాస్ అజయ్ మోహన్ కాళా(25) సుల్తాన్ మోగియా పార్ది (35).అదుపులోకి తీసుకున్నారు .వారి వద్ద నుండి కట్టర్ తో పాటుగా అరకేజీ వెండి స్వాదీన పరచుకున్నారు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు మద్యప్రదేశ్ రాష్ట్రాం,రుషియా గ్రామానికి చెందిన వారిగా గుర్తించారని బొబ్బిలి డిఎస్పి…

Read More
Minister Anam Ramanarayana Reddy was invited by former Union Minister Pusapati Ashok Gajapathi Raju's family to attend the prestigious Paiditalli Sirimanu Festival.

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు దేవాదాయ శాఖ మంత్రి ఆహ్వానితులు

పైడితల్లి అమ్మవారి ఉత్సవాలకు రావాలని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి ని ఆహ్వానించిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి, MLA అదితి. మాజీ కేంద్రమంత్రి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయుల ఆహ్వానం మేరకు నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి కలిసి అక్టోబర్ 13,14,15 లో జరగనున్న పైడితల్లి అమ్మవారి సిరిమాను మహోత్సవాలకు రావాలని ఆహ్వానించి, దేశ విదేశాల నుండి ఈ మహోత్సవాలకు అమ్మవారి…

Read More
TDP leaders, including K. Nagarjuna and K. Srinivasa, held a press meet criticizing previous government actions, responding to remarks made by Chairman M. Srinivasa Rao.

టిడిపి పత్రికా సమావేశంలో గత ప్రభుత్వంపై విమర్శలు

టిడిపి పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర సర్ఫ్ మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ . నిన్న జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు ఈరోజున అశోక్ బంగ్లాలో గత ప్రభుత్వం చేసిన పనులను దుయ్యబట్టి ఆయన మాట్లాడిన మాటలకు ఆయన విమర్శించడం జరిగింది.

Read More
Kondru Murali Mohan, MLA from TDP, inaugurated the Anna Canteen in Rajam, serving food to the needy and expressing pride in Chandrababu Naidu's welfare initiative.

అన్నా క్యాంటీన్ ప్రారంభించిన కోండ్రు మురళీమోహన్

మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే .కోండ్రు మురళీమోహన్ బుధవారం నాడు రాజాం బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పేదలకు స్వయంగా భోజనాన్ని వడ్డించి.వారితో కలిసి భోజనం చేసారు.ఆహారం ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకొని వారితో కాసేపు ముచ్చటించారు. కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ఏర్పాటు చెయ్యడం చాలా సంతోషదాయకంగా ఉందని ఎమ్మెల్యేకు తెలిపారు.దీనిపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ పేదల…

Read More
In Vizinagaram, the Muthyalamma Temple celebrated Saraswati Devi's birth star with special prayers. Devotees participated in worship and received blessed items for children.

సరస్వతి దేవి పూజా కార్యక్రమం

విజయనగరం టౌన్ తోటపాలెం వేంచేసియున్న ముత్యాలమ్మ తల్లి గుడి ఆవరణ లో ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి లో భాగంగా సరస్వతి దేవి జన్మ నక్షత్రం సందర్భంగా ముత్యాలమ్మ తల్లిని సరస్వతి దేవి గా అలంకరించి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఈరోజు సరస్వతి దేవి పూజలు జరిపించారు ఉదయం 5 గంటల నుండి అమ్మ వారి కుంకుమ పుస్తకాలు పెన్నులు తో పూజ చేఇస్తున్నారు పూజ చేసిన పెన్నులు పుస్తకాలు పిల్లలకి…

Read More
The newly constructed "Anna Canteen" near Ghosha Hospital in Vizianagaram was inaugurated by MLA Pusapati Aditi Vijayalakshmi Gajapathi Raju

విజయనగరం “అన్న క్యాంటీన్” ప్రారంభోత్సవం

విజయనగరం పట్టణంలో ఘోషా ఆసుపత్రి వద్ద నూతనంగా నిర్మించిన “అన్న క్యాంటీన్” ను శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి , బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ శ్రీ ఇమంది సుధీర్ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా…

Read More