Former Minister Kondru Murali Mohan emphasized the impact of the "Palle Panduga" program in promoting rural development in Rajam constituency. He announced free gas cylinders for women as a Diwali gift.

“పల్లె పండుగ” కార్యక్రమంలో కోండ్రు మురళీమోహన్

విజయనగరం జిల్లా రాజాం నియోజక వర్గం రేగిడి ఆమదాలవలస మండలంలో “పల్లె పండుగ%”కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “పల్లె పండుగ” కార్యక్రమం ద్వారా గ్రామీణా ప్రాంతాల్లో ప్రగతి పరుగులు తీస్తుందని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ అన్నారు. మంగళవారం నాడు రేగిడి ఆమదాల వలస మండలంలో రోడ్లకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ది చేసేందుకు అనేక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన…

Read More
District Chairperson Srimajji Srinivasa Rao visited diarrhea victims in Gurl village, offering condolences to families affected by the illness. Medical facilities will be assessed.

గుర్ల గ్రామంలో డయేరియా బాధితులను పరామర్శించిన చైర్ పర్సన్

కేంద్ర ఆస్పత్రి లో గుర్ల మండలం గుర్ల గ్రామ నికి చెంది డఏరియా తో చికిత్స పొందుతున్న బాధితులను గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పరామర్శించారు గుర్ల మండలం, గుర్ల గ్రామ డయేరియా బాధితులను పరామర్శించి, డయేరియా తో చనిపోయి న వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు అనంతరం పత్రిక సమావేశం ఏర్పాటు చేసి లాగే పత్రికా సమావేశం అనంతరం గుర్ల గ్రామాన్ని సందర్శించి. అక్కడ వున్న బాధితులకు వైద్య…

Read More
A tragic road accident at Shikaruganji Junction injured a 10-year-old boy whose arm was severed. The boy was rushed to the hospital for treatment.

షికారుగంజి జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలోని షికారుగంజి జంక్షన్ వద్ద హైవేపై సోమవారం లారీ, బస్సు ఢీకొన్న సంఘటనలో మహేశ్ అనే పదేళ్ల బాలుడి చెయ్యి తెగిపడింది. సమాచారం తెలుసుకున్న 108 సిబ్బంది హుటాహుటికి సంఘటనా స్థలానికి చేరుకుని బాలున్ని ప్రథమ చికిత్స అందించి జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అదేవిధంగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More
Several prominent leaders and officials visited Sri Paiditalli Ammavaru, performing special rituals with their families, seeking blessings.

పైడితల్లి అమ్మవారి దర్శనానికి ప్రముఖుల తరలి రాక

శ్రీ పైడితల్లి అమ్మవారిని పలువురు ప్రముఖులు, ఉన్నతాధికారులు మంగళవారం ఉదయం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతి రాజు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ పూజారులు, అధికారులు అధికార లాంచనాలతో స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి, ఇతర న్యాయమూర్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు….

Read More
Former Minister Kondru initiated the construction of CC roads and canals in multiple villages as part of the government's Palleturu Panduga program, allocating ₹30 crore.

రాజాం నియోజకవర్గంలో సీసీ రోడ్ల శంకుస్థాపన చేసిన కొండ్రు మురళీమోహన్

ఈరోజు మాజీ మంత్రివర్యులు & రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండ్రు పలు గ్రామాలలో సీసీ రోడ్ల శంకుస్థాపన.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ కార్యక్రమoలోరాజాం రూరల్శ్యాం పురం గ్రామo లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపనవంగర మండలం సంగాo గ్రామం లో సీసీ రోడ్డు మరియు కాలువ శంకుస్థాపన చేశారురాష్ట్రంలో అభివృద్ధి పనులకు కూటమి సర్కారు శ్రీకారం చుట్టింది అని కొండ్రు అన్నారు.నియోజకవర్గ మొత్తం 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామానికి…

Read More
A media conference was held in Vizianagaram to discuss the appointment of Brahmins to temple management committees, honoring local leaders and expressing gratitude to state officials

బ్రాహ్మణులకు ఆలయ పాలక మండలి సభ్యుల నియామకం

చిన్న శంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవ సంఘం ఆధ్వర్యంలో కాషాయ ధ్వజం ఆవిష్కరణ, ఆయుధపూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ న్యాయమూర్తి ఆముదం వెంకటేశం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం 100వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆయన మాట్లాడుతూ పంచ్ పరివర్తన పేరుతో గ్రామాలలో సమాజాన్ని రక్షించడానికి స్వయం సేవకులు కలవాలని ప్రోత్సహించారు. వాతావరణ కాలుష్యాన్ని నివారించడం, గ్రామ వికాసం, గ్రామ స్వరాజ్యం కోసం పౌర విధులు నిర్వహించడం…

Read More
The two-day Vizianagaram festival began with a grand rally from Paiditalli Ammavari temple. Minister Kondapalli Srinivas flagged off the event, which saw enthusiastic participation from students, artists, and athletes.The two-day Vizianagaram festival began with a grand rally from Paiditalli Ammavari temple. Minister Kondapalli Srinivas flagged off the event, which saw enthusiastic participation from students, artists, and athletes.

విజయనగరం ఉత్సవాలు ఘనంగా ప్రారంభం

భారీ ఉత్సవ ర్యాలీతో ప్రారంభమైన రెండు రోజుల విజయనగరం ఉత్సవాలు పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఉత్సవ ర్యాలీ ర్యాలీని ప్రారంభించిన రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్న ఎం.పి. కలిశెట్టి అప్పల నాయుడు, ఎమ్మెల్యే అదితి గజపతి, జిల్లా కలెక్టర్ డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ తదితరులు ర్యాలీలో వందలాదిగా పాల్గొన్న కళాకారులు, క్రీడా కారులు, విద్యార్థులు

Read More