Retired teachers in Bobbili were honored in a special ceremony organized by local TDP leaders, celebrating their contributions to education.

బొబ్బిలి కోటలో విశ్రాంత ఉపాధ్యాయులకు ఘన సన్మానం

విజయనగరం జిల్లా,బొబ్బిలి నియోజకవర్గంలో ఉన్న విశ్రాంత ఉపాధ్యాయులను బొబ్బిలి కోటలో రాష్ట్ర రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రౌతు రామ్మూర్తి నాయుడు మరియు విజయనగరం జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షులు . సుంకరి సాయిరమేష్ గారు ఆధ్వర్యంలో , ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కరరావు బొబ్బిలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు . రాంబర్కి శరత్ , బొబ్బిలి నియోజకవర్గం కాపు శెట్టిబలిజ…

Read More
Under Special Officer Prameela Gandhi’s leadership, officials visited Kuntubhuktavalasa to assess the anganwadi center and school infrastructure.

కుంటుభుక్తవలస గ్రామంలో ప్రత్యేక అధికారి గ్రామ సందర్శన

విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటుభుక్తవలస గ్రామంలో గురువారం మండల ప్రత్యేక అధికారి ప్రమీల గాంధీ ఆధ్వర్యంలో గ్రామ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, పాఠశాలలను సందర్శించారు. అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థకు చేరుకుందని వెంటనే అద్దె భవనంలోకి మార్చాలని ఆదేశించారు. అదేవిధంగా పాఠశాల వద్ద ఉన్న పాత పాఠశాల భవనాన్ని తొలిగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో భాను మూర్తి, తహసిల్దార్ శ్రీనివాసరావు, సర్పంచ్ కొ రిపిల్లి బంగారమ్మ, ఎంపీటీసీ చప్ప సూర్యకుమారి, తదితరులు…

Read More
CPM organized a protest near Dasannapeta opposing electricity tariff hikes and smart meters. Reddishankar Rao represented the party with activists participating.

సిపిఎం ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీల పెంపుదలపై నిరసన

దాసన్నపేట విద్యుత్ భవనం వద్ద ఈరోజు ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో నిరసన జరిగింది. విద్యుత్ చార్జీల పెంపుదల మరియు స్మార్ట్ మీటర్ల పై వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నిరసనలో సిపిఎం పార్టీ తరపున రెడ్డిశంకర్రావు ప్రాతినిధ్యం వహించారు. అతనితో పాటు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలపై ఆర్థిక భారం పెంచే విధంగా విద్యుత్ చార్జీలు పెంచడాన్ని నిరసించారు. ఇది సామాన్య ప్రజల జీవితాలను మరింత కష్టతరం చేస్తుందని వ్యాఖ్యానించారు. స్మార్ట్ మీటర్ల అమలు వల్ల…

Read More
Minister Kondapalli Srinivas visits Gurl Mandal to address the diarrheal outbreak, ensuring medical assistance and water quality checks.

గుర్ల మండల కేంద్రంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పర్యటన

డయేరియా బారిన పడి స్థానిక వైద్య శిబిరంలో చికిత్స వారిని పరామర్శించిన మంత్రి అధికారులతో మాట్లాడి డయేరియా ప్రబలడానికీ కారణాలపై ఆరా తీసిన మంత్రి. నీటి నాణ్యత పరీక్షల ఫలితాలు, తాగునీరు కలుషితం అయ్యే అవకాశాలు గురించి తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. డయేరియా బాధితులకు పూర్తి స్థాయి వైద్య సహాయం అందిస్తున్నాం మంత్రి కొండపల్లి శ్రీనివాస్. వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా వుంది, వారంతా కోలుకుంటున్నారు. డయేరియా ప్రబలడానికి కారణాలు తెలుసు…

Read More
The "Palle Pandaga" program in Jayathi village, led by MPDO Bhanumurthy, initiated development projects and called for community engagement in village progress.

జయితి గ్రామంలో పల్లె పండగ కార్యక్రమం నిర్వహించారు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలో బుధవారం ఎంపీడీఓ భానుమూర్తి, ఆధ్వర్యంలో పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయకుల ప్రతిపాదన మేరకు గ్రామ అవసరార్థం ముందుగా చేయవలసిన పనులు గుర్తించి ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పొట్టంగి దుర్గా, మాజీ సర్పంచ్ బెవర వీరు నాయుడు, మాజీ ఎంపిటిసి…

Read More
The "Palle Panduga" program was launched in Gajarayunivalsa village by MLA RVS K.K. Rangarao, emphasizing rural development and farmer benefits.

“పల్లె పండుగ” కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే రవీంద్ర

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “పల్లె పండుగ” కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గo బాడంగి మండలం “గజరాయునివలస” గ్రామంలో ఈరోజు ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే.రంగారావు (బేబీ నాయన) మరియు మాజీ ఎమ్మెల్యే శ్రీ తెంటు లక్షుం నాయుడు గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం పల్లెల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తుందని, బాడంగి మండలానికి గాను రూ6,61,30,000/- మంజూరైనట్లు తెలిపారు..అలాగే, పెద్దగెడ్డ నీరు ద్వారా ఈ ప్రాంత రైతాంగానికి లబ్ధి…

Read More
The Sirimanotsavam of Paiditalli Ammavari was celebrated with grandeur, witnessing massive participation and traditional rituals.

కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా

ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సంప్రదాయానుసారం పాలధార, తెల్ల ఏనుగు, అంజలిరధం, బెస్తవారి వల ముందు నడవగా అమ్మవారి సిరిమాను ముమ్మార్లు పురవీధుల్లో ఊరేగింది. సిరిమాను రూపంలో పైడితల్లి అమ్మవారు తన పుట్టినిల్లు అయిన కోట వద్దకు వెళ్లి రాజ కుటుంబాన్ని, ఉత్సవానికి హాజరైన అశేష జన వాహినిని ఆశీర్వదించారు. ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారికి ప్రతిరూపంగా సిరిమాను అధిరోహించి భక్తులకు ఆశీస్సులు అందించారు. సిరిమాను రధం…

Read More