Five students from Gajapatinagaram have secured jobs in the Army Agnipath scheme, expressing gratitude for the support received from their college faculty.

గజపతినగరం విద్యార్థులు అగ్నిపత్‌లో ఉద్యోగాలు

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రతిభ డిగ్రీ కాలేజీలో చదివిన ఐదుగురు విద్యార్థులకు ఆర్మీ అగ్నిపత్ లో ఉద్యోగాలు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు. కరస్పాండెంట్ ఎం. శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పి. శ్రీనివాసరావు అందించిన సహకారం మరువలేనిదని ఐదుగురు యువకులు తెలిపారు. డిగ్రీ రిలీవ్ అయిన వెంటనే ఉద్యోగం రావడం ఆనందంగా ఉందని రామునాయుడు, ప్రసాద్, సత్యనారాయణ, అబ్దుల్, కిరణ్, తెలిపారు. వీరికి కాలేజీ అధ్యాపక సిబ్బంది ఘనంగా అభినందించారు.

Read More
In Bobbili, various events are organized from October 21 to 31 to commemorate Police Martyrs' Day under the direction of SP Vakul Jindal.

బొబ్బిలిలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

విజయనగరం జిల్లా, బొబ్బిలి పట్టణంలోజిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు,పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో భాగంగా, అక్టోబర్ 21 నుండి అక్టోబర్ 31 వరకు చేపట్టబోయే వివిధ కార్యక్రమాల గురించి,బొబ్బిలి టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ వివరించారు. ఈరోజు ర్యాలీ ,ఒకరోజు కొవ్వొత్తులతో ర్యాలీ, బెడ్ క్యాంపు రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని, టౌన్ ఇన్స్పెక్టర్ కే సతీష్ కుమార్ తెలిపారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మీడియా సమావేశంలో…

Read More
AITUC held a rally to the Vizianagaram Collectorate, demanding the government implement its promise to continue volunteer services and pass a resolution in the assembly.

వాలంటీర్ల విధులు కొనసాగించాలని ఏఐటీయూసీ ర్యాలీ

వాలంటీర్లను కొనసాగిస్తుమన్న కూటమి ప్రభుత్వ హామీ అమలు చేయాలని, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మాణం చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ గార్కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

Read More
Deputy Chief Minister Pawan Kalyan visited Gurl to address the concerns of diarrhea patients and assess the drinking water supply. His tour included discussions with local women and officials.

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గుర్లలో పర్యటన

జిల్లాలో పర్యటిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గుర్లలో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి స్థానిక పి.హెచ్.సి.లో డయేరియా బాధితులను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ఎ స్.ఎస్.ఆర్. పేట వద్ద రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించి గ్రామానికి నీటి సరఫరా పరిస్థితిని తెలుసుకున్న డిప్యూటీ సి.ఎం. గుర్ల గ్రామంలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా ను పరిశీలించి గ్రామ మహిళలతో మాట్లాడిన డిప్యూటీ సి. ఎం. పర్యటనలో పాల్గొన్న మంత్రి…

Read More
District Panchayat Chairman Majji Srinivas and former minister Sidiri Appalaraju criticized the government's failure to address the diarrhea outbreak in Gurl Mandal.

గుర్ల మండలంలో డయేరియా పై తీవ్ర విమర్శలు

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస్ మరియు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ప్రైస్ మీట్ పెట్టి విజయనగరం జిల్లా గుర్ల మండలం లో నీ డయేరియా బారిన పడిన వారిని ఉద్ధేశించి ప్రభుత్వం విఫలమైందని ఘాటుగా మాట్లాడిన ధానికి ఈరోజు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పత్రికా సమావేశం నిర్వహించిన పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కిమిడి నాగార్జున , రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మరియు విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి…

Read More
The selection event for cricket and hockey under the School Games was conducted in Vizianagaram, with numerous students participating and teams being formed.

విజయనగరంలో స్కూల్ గేమ్స్ సెలక్షన్ ప్రదర్శన

విజయనగరం టౌన్ విజ్జి స్టేడియం లో స్కూల్ గేమ్స్ లో భాగంగా స్కూల్ గేమ్స్ సెక్రెటరీ కృష్ణంరాజు ఆధ్వర్యంలో క్రికెట్. హాకీ త్రో బౌలింగ్ స్కూల్ గేమ్స్ సెలక్షన్ కి అన్ని స్కూల్ల పీడీలు బంగారు రాజు నాని, వర్మ, మరియుభారీ ఎత్తున క్రీడాకారులు పాల్గొన్నారు ఈరోజు vizzy స్టేడియంలో cricket అండర్ 17 boys n girls జిల్లా selections నిర్వహించడం జరిగింది. Boys 130 girls 20 మంది ఎంపికలో పాల్గొన్నారు. Team కి…

Read More
District Collector Dr. B.R. Ambedkar assured that the diarrhea situation in Gurl village is under control, following his visit to assess sanitation and water supply conditions.

గుర్ల గ్రామంలో డ‌యేరియా వ్యాధి పరిస్థితిపై జిల్లా కలెక్టర్ స్పందన

గుర్ల‌లో డ‌యేరియా వ్యాధి త‌గ్గుమ‌ఖం ప‌ట్టింద‌ని, ప‌రిస్థితి పూర్తిగా అదుపులో ఉంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ బిఆర్ అంబేద్క‌ర్ చెప్పారు. ఆయ‌న గుర్ల గ్రామంలో శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. పారిశుధ్యం, త్రాగునీటి స‌ర‌ఫ‌రా, పైప్‌లైన్ల‌ను ప‌రిశీలించారు. గ్రామ‌స్తుల‌తో మాట్లాడి వారి స‌మ‌స్య‌ల‌ను తెలుసుకున్నారు. సెప్టెక్‌ట్యాంకుల‌నుంచి వ‌చ్చే వ్య‌ర్ధాలు కాలువ‌ల్లో క‌ల‌వ‌కుండా చూడాల‌ని, భూగ‌ర్భ జ‌లాలు, త్రాగునీరు ఎక్క‌డా క‌లుషితం అవ్వ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. చికిత్స పొందుతున్న రోగుల యోగ‌క్షేమాల‌ను విచారించారు. స్థానిక ఎంఈఓ కార్యాల‌యంలో వివిధ శాఖ‌ల…

Read More