The High Court has ruled in favor of Raghuraju, reinstating his MLC membership after the Legislative Council Chairman's disqualification order. This raises questions about the Vizianagaram MLC by-election, already announced by the Election Commission.

విజయనగరం ఎమ్మెల్సీ ఎన్నికపై హైకోర్టు నిర్ణయం, ఊహించని పరిణామం

విజయనగరం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ స్థానాన్ని అప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు ప్రతినిధిగా కొనసాగించారు. అయితే, శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు జూన్ 3న రఘురాజుపై అనర్హత వేటు వేయడంతో ఆ స్థానంలో ఖాళీ ఏర్పడింది. ఈ పరిణామంతో ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ నేత వైఎస్ జగన్, బొబ్బిలి మాజీ…

Read More
Minister Sandhya Rani condemned the sexual assault on a three-and-a-half-year-old girl, emphasizing the need for societal change and strict punishment for offenders.

అమానుష లైంగిక దాడిని ఖండించిన మంత్రి సంధ్యారాణి

అభం శుభం తెలియ‌ని చిన్నారిపై లైంగిక దాడికి పాల్ప‌డిన సంఘ‌ట‌న‌ అత్యంత అమానుష‌మ‌ని, హేయ‌మ‌ని, దీనిని ప్ర‌తీఒక్క‌రూ ఖండించాల‌ని రాష్ట్ర గిరిజ‌న‌, మహిళా శిశు సంక్షేమ‌శాఖామంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి కోరారు. ఇలాంటి సంఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా స‌మాజంలో మార్పు రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. గంట్యాడ మండ‌లంలోని ఒక గ్రామంలో అత్యాచారానికి గురై, విజ‌య‌న‌గ‌రం ఘోషా ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న మూడున్న‌ర ఏళ్ల బాలిక కుటుంబాన్ని మంత్రి సంధ్యారాణి సోమ‌వారం ప‌రామ‌ర్శించారు. వారికి ప్ర‌భుత్వం అన్నివిధాలా అండ‌గా…

Read More
Youth Leaders Join Jana Sena Party in Bobbili

బొబ్బిలిలో జనసేన పార్టీలో చేరిన యువత నాయకులు

బొబ్బిలి మండలం వైసిపి యూత్ విభాగం కన్వీనర్ నేమాపు వెంకటేష్ మరియు సీతయ్యపేట గ్రామం వైస్ సర్పంచ్ నేమాపు భాను ,తమ 50 మంది ముఖ్య అనుచరులతో ఈరోజు బొబ్బిలి జనసైనికుల నిలయంలో బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్ మరియు తీయల జగదీష్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు వా రి చేతుల మీదుగా జనసేన పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం మండల అధ్యక్షులు .బవిరెడ్డి మహేష్,…

Read More
Following protests by local women, the wine shop near Medara Bandha in Bobbili will be relocated by October 31, as confirmed by Excise Inspector P. Chinna Naidu.

బొబ్బిలిలో వైన్ షాప్ మార్చడానికి నిర్ణయం

బొబ్బిలి పట్టణంలో, మేదర బంధ దగ్గర గల వైన్ షాప్ తొలగింపు కొన్ని రోజులుగా మహిళలు పట్టణ నడి బొడ్డున వైన్ షాప్ ఉండొద్దని, పోరాటాలు చేసిన ఫలితంగా,బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన సూచనల మేరకు,ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు,మేదరబంద జంక్షన్ దగ్గర ఉన్న వైన్ షాపును, అక్టోబర్ 31 లోగా వేరే ప్రాంతానికి మార్చడం జరుగుతుందని,అంతవరకు స్థానికులు ఆందోళన చెందవద్దని, బొబ్బిలి ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ పి చిన్నంనాయుడు మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేశారు.

Read More
Chairman Majji Srinivasa Rao addressed a press meet, highlighting the negligence of the previous government in handling health issues and requesting support for affected families.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ప్రెస్ మీట్

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ… గుర్ల మండలం లో డయేరియా బాధితులని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వచ్చి గత ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గ్రామాలను పట్టించుకోలేదని డయేరియా రావడానికి గత ప్రభుత్యం నిర్లక్ష్యం వల్లే డయేరియా మరణాలు పెరిగాయని అన్నందుకు. జిల్లా పరిషత్ కార్యాలయంలో చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టి కుటమీ ప్రభుత్వం వైఫల్యం వల్లే అనారోగ్యాలు సంభవిస్తున్నాయని చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు.

Read More
Tehsildar Korada Srinivas Rao inspected Gurl village in Vizianagaram district due to dysentery deaths. He emphasized sanitation and health measures for villagers to ensure a safe environment.

గుర్ల గ్రామంలో ఆరోగ్య పరిస్థితులను పరిశీలించిన తహసీల్దార్

విజయనగరం జిల్లాలోని గుర్ల గ్రామంలో ప్రభలిన అతిసార వ్యాధి మరణాలతో మెంటాడ మండల తహసీల్దార్ కోరాడ శ్రీనివాసరావు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెంటాడ తహసిల్దార్ కోరాడ శ్రీనివాసరావు తన సిబ్బందితో కలిసి గురువారం జయితి గ్రామంలో పర్యటించారు. మురుగు కాలువలు, అపరశుద్యాన్ని పరిశీలించారు. రక్షిత నీటి పథకాన్ని కూడా తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాటర్ ట్యాంక్ పరిశుభ్రం చేశారా? లేదా ?అన్న విషయంతో పాటు గ్రామంలో పారిశుధ్యం ఎలా ఉందన్న విషయంపై…

Read More
Maunika, an 8th-grade student from Jayati High School, was selected for state-level kabaddi competitions after excelling in district-level matches. She received accolades from school authorities and local leaders.

మౌనిక రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపిక

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయతి హైస్కూల్లో మంగళవారం 8వతరగతి విద్యార్థిని యవర్న మౌనిక అండర్-14 విభాగంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యింది. ఈ నెల 21న నెల్లిమర్ల మండలం రఘుమండలో జరిగిన జిల్లాస్థాయి కబడ్డీ పోటీల్లో మౌనిక ప్రతిభ చాటింది. గతంలో మౌనిక నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విజేతగా నిలిచారు. మౌనికను పీడీ చాపాన పోలమాంబను శాలువు, పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రామారావు, ఎంపికైన మౌనికను జయతి గ్రామస్తులు, మాజీ ఎంపీటీసీ మన్నెపురి…

Read More