Police seized nearly 100 kg of ganja in Malkapur after locals tipped them off. Four suspects, renting a house, are reportedly absconding.

మల్కాపురంలో గంజాయి కలకలం, 100 కేజీలు స్వాధీనం

మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కలకలం రేగింది. శ్రీహరిపురం పరిధిలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాలనీలో గంజాయి ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పడి, ఒక పాడుబడ్డ ఇంటిలో గంజాయి నిల్వ పెట్టినట్లు గుర్తించారు. పోలీసులు వెంటనే ఇంటిని సోదం చేసి, సుమారు 100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటిలో అద్దెకు ఉంటున్న బ్యాచిలర్స్ యువకులు గంజాయి నిల్వ చేసినట్లు గుర్తించారు. సమాచారం అందించిన స్థానికుల ప్రకారం,…

Read More
In Visakhapatnam, a tribute was paid to the statue of former MP P Appala Narasimham, father of MLA P G V R Naidu.

P అప్పల నరసింహం విగ్రహానికి ఘన నివాళి

విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి జి వి ఆర్ నాయుడు తండ్రి అయినటువంటి మాజీ ఎంపీ P అప్పల నరసింహం విగ్రహానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రివర్యులు ఎంపీ k రామ్మోహన్ నాయుడు పూలమాల వేసి ఘన నివాళి తెలియజేశారు మరియు ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తదుపరి వారి కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు.

Read More
MLA Ganababu inaugurated the additional classrooms and science lab at GVMC School in Sriharipuram, funded by Coromandel International Private Limited. Several leaders and officials participated in the event.

శ్రీహరిపురం లో GVMC స్కూల్ అదనపు తరగతి గదుల ప్రారంభం

పారిశ్రామికప్రాంతం 58 వ వార్డు శ్రీహరిపురం లో కోరమండల్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నిధులతో నిర్మించిన GVMC స్కూల్ అదనపు తరగతి గదులు, సైన్స్ ల్యాబ్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు ఈ కార్యక్రమంలో ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగ దుర్గాప్రసాంతి, మరియు 58వ వార్డు టిడిపి మాజీ కార్పొరేటర్ సీరం ఉమామహేశ్వరి , వార్డ్ అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, వార్డు ప్రధాన కార్యదర్శి పోతాబత్తుల…

Read More
Telugu Shakti president B.V. Ram files a complaint against S.N. Pal for land irregularities under Sharada Peetham, demanding investigation and acquisition of government land.

ఎస్.ఎన్.పాల్ అక్రమాలపై తెలుగు శక్తి ఫిర్యాదు

హిందూ వాదినని శారదా పీఠాధిపతిని అంటూ ప్రజలను మోసం చేస్తూ స్వరూపానందేంద్ర సరస్వతి పేరుతో చలామణి అవుతున్న ఎస్.ఎన్.పాల్ అక్రమాలు అన్నీ ఇన్నీ కావని.. తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ పేర్కొంటున్నారు. ఇదే అంశమై సోమవారం.. జిల్లా కలెక్టర్ ఎన్.హరేంద్ర ప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. శారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. శారదా పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆదినంలో కి తీసుకున్నారన్నారు. ఫలితంగా ప్రజల రాకపోకలకు…

Read More
A car overturned on the national highway near Kancharapalem Polytechnic College, Visakhapatnam. Traffic police are clearing the area, and further details are awaited.

కంచరపాలెం జాతీయ రహదారి వద్ద కారు బోల్తా

విశాఖపట్టణం ఉత్తర నియోజకవర్గం కంచరపాలెం జాతీయ రహదారి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ కళాశాల ఎదుట కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సంభవించిన వెంటనే ట్రాఫిక్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, రోడ్డు పై కాపాడే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో వెంటనే రోడ్డు క్లియర్ చేయడం ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. కారు లో ఉన్న ప్రయాణికుల పరిస్థితి, గాయాల స్థాయి పై సమాచారం అందాల్సి ఉంది….

Read More
CI Vidyasagar shared insights on the recent murder in Malkapuram, Visakhapatnam’s industrial area, revealing crucial details about the case and investigation.

మల్కాపురం హత్య ఘటనపై సిఐ విద్యాసాగర్ వివరణ

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో ఇటీవల జరిగిన హత్య ఘటనలో సిఐ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించి దర్యాప్తు వివరాలను వెల్లడించారు. ఘటనలో నిందితులను గుర్తించేందుకు పోలీసులు తక్షణ చర్యలు తీసుకున్నారని సిఐ విద్యాసాగర్ పేర్కొన్నారు. ఘటనకు ముందు, మల్కాపురం ప్రాంతంలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ప్రాధమిక దర్యాప్తు ప్రకారం, వ్యక్తిగత సమస్యలు లేదా ఆస్తి తగాదాలు ఈ హత్యకు కారణంగా ఉన్నట్లు భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు…

Read More
విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహాన్ని 20 టన్నుల బెల్లంతో ఏర్పాటు చేశారు. 21 రోజులపాటు పూజలు నిర్వహిస్తారని కమిటీ తెలిపింది.

విశాఖలో 74 అడుగుల బెల్లం వినాయక విగ్రహం

విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం 59 వ వార్డు లో ప్రపంచం మొత్తం మీద అతి పెద్దదైన 74 అడుగుల బెల్లం వినాయకుడిని ఏర్పాటు చేశారు లంబోదర వినాయక అసోసియేషన్ ఈ వినాయకుని తయారు చేయడానికి 20 టన్నుల బెల్లం పడిందని కమిటీ మెంబర్స్ తెలిపారు ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అనకాపల్లి నుంచి సిలిపి తీసుకువచ్చారు అని చెప్పారు ఈ విగ్రహం 21 రోజులు పాటు పూజలు నిర్వహిస్తారని ప్రజలు ఆనందంగా తిలకరిస్తారని కమిటీ మెంబర్స్…

Read More