
విశాఖలో గూగుల్ డేటా సెంటర్: 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల్లో కొత్త మైలురాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ఖరారైంది. రానున్న ఐదేళ్లలో గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పెట్టనుంది. ఈ ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషికి నిదర్శనమని సీఎం చంద్రబాబు మరియు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ఈ ప్రాజెక్టు విశాఖకు రావడం సంతోషకరమని, కేంద్ర ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, నిర్మలా…