CPM demands TTD board member Naresh Kumar’s removal for abusing an employee, calling for strict action.

టిటిడి ఉద్యోగిపై దౌర్జన్యం – సిపిఎం తీవ్ర వ్యతిరేకత

తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగిపై బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దౌర్జన్యం చేయడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. భక్తులు, ఉద్యోగుల సమక్షంలోనే టిటిడి ఉద్యోగి బాలాజీపై అసభ్య పదజాలంతో దూషిస్తూ, అతడిపై దౌర్జన్యానికి పాల్పడటం సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. భక్తుల దేవాలయాన్ని వ్యక్తిగత సంపత్తిగా భావించి, తమ అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఉద్యోగులను అవమానించడం తగదని సిపిఎం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేష్ కుమార్‌ను టిటిడి బోర్డు సభ్యత్వం నుంచి వెంటనే తొలగించాలని, అతనిపై కఠిన…

Read More
Anganwadi workers protest demanding minimum wages, promotions, and welfare schemes, urging the government to fulfill promises.

నాయుడుపేటలో అంగన్వాడీల సమస్యలపై భారీ నిరసన

నాయుడుపేట ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రాజెక్ట్ కార్యదర్శి ఎన్. శ్యామలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పి. మునిరాజా, శివకవి ముకుంద తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను పలుమార్లు కోరినా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. అంగన్వాడీలు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలని, గ్రాడ్యుటీ అమలు చేయాలని డిమాండ్…

Read More
TTD tightens security on Tirumala walking route due to leopard movement. Entry allowed only from 5 AM to 2 PM.

తిరుమల నడక మార్గంలో భక్తులకు టీటీడీ కొత్త ఆంక్షలు

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కీలక సూచనలు చేశారు. అలిపిరి నుంచి తిరుమలకు నడక మార్గంలో ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2 వరకు భక్తులను యథావిధిగా అనుమతిస్తున్నారు. అనంతరం 70 నుంచి 100 మందితో గుంపులుగా విడిచిపెడుతున్నారు. 12ఏళ్లలోపు పిల్లలను మధ్యాహ్నం తర్వాత నడక మార్గంలో అనుమతించడం లేదు. రాత్రి 9.30 గంటల తరువాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షణను పెంచారు. తిరుమల పరిసరాల్లో…

Read More
District SP and Collector participated in the cancer awareness program in Tirupati. A walkathon and cyclothon were organized to raise awareness.

తిరుపతిలో క్యాన్సర్ అవేరెనెస్ ప్రోగ్రాం – ఎస్పీ హర్షవర్ధన్

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో టాటా క్యాన్సర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవేరెనెస్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా కలెక్టర్ డా. వెంకటేశ్వర్, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఆసుపత్రి సిబ్బంది, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిని ముందుగా గుర్తిస్తే చికిత్స ద్వారా నయం చేసుకోవచ్చని తెలిపారు….

Read More
Applications invited for 5th & Inter admissions at Naidupeta Dr. B.R. Ambedkar Gurukul Boys School. Last date: 06.03.2025.

నాయుడుపేట గురుకుల బాలుర పాఠశాలలో ప్రవేశాల ప్రకటన

నాయుడుపేట డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల బాలుర పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి మరియు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ దాదా పీర్ తెలిపారు. 4వ తరగతి, 10వ తరగతి పూర్తిచేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని సూచించారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లో జరుగుతుందని, అభ్యర్థులు https://apbragcet.apcfss.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. దరఖాస్తు చివరి తేదీ 06.03.2025 కాగా, విద్యార్థులు సమయానికి అప్లై…

Read More
After providing 10 cent plots to Sriharikota colony residents, a dispute arose in Akkarapak village, and the victims expressed their concerns before the media.

శ్రీహరికోట రాకెట్ కేంద్రం కాలనీ స్థలాల వివాదం

1970లో శ్రీహరికోట రాకెట్ కేంద్రం కోసం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా, అక్కడ నివసిస్తున్న సుమారు 16 కాలనీ లను ఖాళీ చేయాలని నిర్ణయించబడింది. ఉమ్మడి నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి, వాటిని నివాస స్థలాలు మరియు సాగుబారిన భూములుగా పంపిణీ చేయడం జరిగింది. శ్రీహరికోట లేబర్ కాలనీ నివాసులకు 10 సెంట్లు స్థలం మరియు 3 ఎకరాల సాగు భూమి ఇవ్వడం జరిగిందని అధికారులు ప్రకటించారు. తిరుపతి జిల్లా దొరవారిసత్రం…

Read More
A tragic road accident in Tirupati district claimed the life of a mother, while her daughter remains in critical condition. Three others from Bhimavaram are injured.

రోడ్డు ప్రమాదం లో తల్లి మృతి, కూతురు పరిస్థితి విషమం

తిరుపతి జిల్లా నాయుడుపేటలోని రింగ్ రోడ్డు పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుండి నాయుడుపేట వైపు వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 46 ఏళ్ల ప్రవీణ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె కుమార్తె అనూష (21) తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన రథసప్తమి సందర్భంగా తిరుమలకి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో జరిగింది. ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు భీమవరం నుండి తీవ్ర గాయాలపాలయ్యారు. వీరిని…

Read More