శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు నిరీక్షణ
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల పాటు నిరీక్షణ అవసరమవుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అధికారులు క్యూలైన్లను విస్తరించి, భక్తులకు తాగునీరు, మజ్జిగ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గత 24 గంటల్లో 79,478 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు సందడిగా…
