Tirupati Municipal Commissioner N. Maurya has instructed officials to complete the pending drainage channels in the city, which are causing inconvenience to vehicle drivers.

తిరుపతిలో అసంపూర్తిగా ఉన్న కాలువలను త్వరగా పూర్తి చేయాలి

అసంపూర్తిగా ఉన్న కాలువలుతిరుపతి నగరంలో అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలు వాహన చోదకులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. లీలా మహల్ కూడలి, కరకంబాడి మార్గం, కొర్లగుంట కూడలి, బ్లిస్ కూడలి వంటి ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నది. ఈ అంశాన్ని గురించిగత శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య మరియు స్మార్ట్ సిటీ అధికారులు పరిశీలించారు. అభివృద్ధి పనులు పెండింగ్కమిషనర్ మాట్లాడుతూ, నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులు మరియు వారధి నిర్మాణ పనుల సమయంలో…

Read More
Ravi from Guduru was attacked by a group while trying to retrieve his cows from a neighboring village. He was severely injured and is receiving treatment at the Guduru government hospital.

బర్రెలను అక్రమంగా కట్టేసినారని అడిగినందుకు వ్యక్తిపై దాడి

గూడూరు పట్టణం కోనేటి మిట్ట కు చెందిన గుమ్మడి రవికుమార్ గేదలను చిల్లకూరు మండలం గుత్తా వారి పాలెంలో మణి ఇంటి దగ్గర ఉన్నట్లు సమాచారం తెలుసుకున్న రవి, వాళ్ళ అన్న, మామతో కలిసి ఆ గ్రామానికి వెళ్లి గేదెలను తొలివ్వమని అడిగినందుకు కర్రలు రాడ్లతో దాడి చేసి గాయాలు పాలు చేశారు. గాయాలు పాలైన బాధితుడు రవి ని చికిత్స నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాధితుడు రవి వివరాల మేరకు గత మూడు…

Read More
A woman Aghori, initially insistent on entering Srikalahasti Temple unclothed, complied with wearing attire after guidance from spiritual leader Yogi Prabhakar.

శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అఘోరి ఉద్రిక్తత సర్దుబాటు

శ్రీకాళహస్తి ఆలయం వద్ద మహిళా అఘోరి సృష్టించిన ఉద్రిక్తతకు ఎట్టకేలకు తెరపడింది. నగ్నంగా ఆలయంలోకి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంటానని పట్టుబట్టిన మహిళా అఘోరి, విశాఖ నాగ క్షేత్రం పీఠాధిపతి యోగి ప్రభాకర్ సూచనతో ఒప్పుకుని వస్త్రాలు ధరించింది. రాత్రి సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లతో ఆమెకు స్వామి వారి దర్శనం చేయించారు. ఇందుకు ముందు, ఆలయం ఎదుట మహిళా అఘోరి ఆత్మహత్యాయత్నం చేయడంతో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. ఆలయ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆపడంతో ఆమె ఆగ్రహం…

Read More
Tirumala Tirupati Devasthanam launches a donation scheme for Ann Prasadam, allowing devotees to contribute to daily meal offerings and receive recognition.

తిరుమలలో అన్నప్రసాద విరాళ పథకం

తిరుమల శ్రీవారి కరుణాకటాక్షాల కోసం నిత్యం లక్షలాదిమంది భక్తులు తరలివస్తుంటారు. స్వామి వారికి కానుకలు సమర్పించడం లేదా అన్నప్రసాదాల కోసం విరాళం ఇవ్వడం అందరికీ సాధ్యమే అయినా, కొందరికి ఎంత విరాళం ఇవ్వాలో తెలియదు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక కొత్త విరాళ పథకం ప్రారంభించింది. దీని ద్వారా భక్తులు ఒకరోజు పూర్తి అన్నప్రసాద వితరణ కోసం రూ. 44 లక్షలు చెల్లించి, మరింత మంచి దాతలుగా మారవచ్చు. విరాళం చేయాలనుకునే భక్తులు, అల్పాహారం…

Read More
Tirupati has been shaken by bomb threats targeting nine hotels, leading to widespread police checks. While no explosives were found, authorities are intensifying investigations to trace the source of the fake threats.

తిరుపతి హోటల్స్‌లో బాంబు బెదిరింపులు కలకలం

తిరుపతి ప్రజలు, అధికారులు గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ బెదిరింపులు పోలీసులకు పెద్ద సమస్యగా మారాయి. పలుమార్లు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాల్సి వచ్చింది. అదృష్టవశాత్తూ ఎక్కడా పేలుడు పదార్ధాలు లభించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. తాజాగా, తిరుపతిలో ఏకంగా తొమ్మిది హోటల్స్‌కు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. మంగళవారం రాత్రి 9.30 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. గతంలో హోటల్స్‌లో…

Read More
MRPS leaders in Dakili Mandal held a gathering urging mass participation in the Madiga Atmiya Meet on November 4 in Tirupati.

తిరుపతి మాదిగ ఆత్మీయ సదస్సు విజయవంతం చేయాలని పిలుపు

నరస నాయుడు పల్లి మాదిగ వాడలో MRPS, MSP,, ముఖ్య కార్యకర్తల సమావేశం,, డాక్కిలి మండలం MRPS అధ్యక్షుడు,, జడ,,వినోద్ కుమార్, అధ్యక్షన జరగడం జరిగింది,,, దీనికి ముఖ్య అతిథులుగా,, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి,,,, పల్లిపాట్టి రవి,,, మాదిగ,, విచ్చేయడం జరిగింది,, పల్లిపాట్టి రవి మాదిగ,,,మాట్లాడుతూ *నవంబర్ 04 న ఉదయం 10గంటలకు తిరుపతి కేంద్రం గా జరుగు మాదిగల ఆత్మీయ సదస్సు ను విజయవంతం చేచేద్దాం,,,,,,,,,,,,,, ,,,,,,,,,,, అభినయ అంబేద్కర్,,, మహా జననేత మాణిశ్రీ,,,,మందకృష్ణ మాదిగ…

Read More
Residents of Gajwel have participated in various service activities at the Tirumala Tirupati Devasthanam, including serving prasadam, emphasizing the importance of divine blessings.

తిరుపతి దేవస్థానంలో గజ్వేల్ వాసుల సేవా కార్యక్రమాలు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ వాసులు తిరుమల తిరుపతి దేవస్థానం సేవలో పాల్గొంటూ గత వారం రోజుల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి ఆలయ ప్రాంగణంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు శనివారం గజ్వేల్ వాసులు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం పవిత్ర ప్రసాదం లడ్డు సేవలో పాల్గొన్నారు ఈ సందర్భంగా గజ్వేల్ ప్రముఖ వ్యాపారస్తులు సంతోష్, శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని కలియుగ వైకుంఠ…

Read More