హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి మాట్లాడుతూ, 100 రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని అభివృద్ధి, సంక్షేమం వైపు నడిపించిందని తెలిపారు.

సంక్షోభాన్ని సంక్షేమంగా మార్చిన 100 రోజుల ఘనత

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి 100 రోజుల సమయంలో అభివృద్ధి, సంక్షేమం సాధనలో కేంద్ర బిందువు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వం వుంది అని హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పడిన 100 రోజుల్లో, రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుందని ఆయన చెప్పారు. అనంతరం, ఐటీడీపీ జనరల్ సెక్రటరీ మరుపల్లి సత్య శేఖర్ ఆధ్వర్యంలో మరుపల్లి రెండవ సచివాలయంలో కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో సంతోషాన్ని పంచుకుంటూ, నాయకులు సంక్షేమ కార్యక్రమాలను…

Read More
ధర్మవరం సబ్ జైలు వద్ద కేతిరెడ్డిని అడ్డుకున్న టిడిపి కార్యకర్తలు. తోపుసులాట జరుగగా, కారు తో దూసుకెళ్లిన మాజీ ఎమ్మెల్యే డ్రైవర్.

సబ్ జైలు వద్ద ఉద్రిక్తత, కేతిరెడ్డి వాహనం అడ్డగించిన టిడిపి కార్యకర్తలు

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రిమాండ్ లో ఉన్న వైసిపి కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం సబ్ జైలుకి వెళ్లారు. ఆయనకు అనుకూలంగా కొందరు వైసిపి కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు. కేతిరెడ్డి జైలు వద్దకు రాగానే జనసేన, టిడిపి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. వాదనలు తీవ్రమవుతూ ఇరు వర్గాల మధ్య తోపుసులాట చోటుచేసుకుంది. టిడిపి కార్యకర్తలు కేతిరెడ్డి వాహనాన్ని అడ్డగించారు. వాహనం ముందుకు సాగకుండా ప్రయత్నించడంతో జైలు వద్ద పరిసర ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది….

Read More
హిందూపురం ఎంపీ పార్థసారథి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను ప్రారంభించి, విద్యార్థులు క్రీడల్లో కూడా పేరు తెచ్చుకోవాలని సూచించారు.

హిందూపురం ఎంపీ పార్థసారథి క్రీడా పోటీలను ప్రారంభించారు

రొద్దం పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాల, బాలికల మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు B.K. పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు క్రీడల్లో కూడా ముందడుగు వేయాలని సూచించారు. పిల్లలు క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం కావాలని పార్థసారథి తెలిపారు. విద్యతోపాటు క్రీడల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలతో పాటు…

Read More
రోద్దం మండలంలో మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ స్వచ్ఛతపై ర్యాలీ నిర్వహించారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పిలుపు ఇచ్చారు. మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు.

రోద్దం మండలంలో స్వచ్ఛత ర్యాలీ

మహాత్మా గాంధీ వారసత్వాన్ని గౌరవిస్తూ, స్వచ్ఛతను జీవన విధిగా మార్చుకోవాలని రోద్దం మండల ఎంపీడీవో పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం నుండి ర్యాలీగా బయలుదేరి, బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేశారు. స్కూల్ పిల్లలచే ప్రతిజ్ఞ చేయించి, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. వీధులలో చెత్తా చెదారం లేని గ్రామాలుగా చూడాలని పిలుపునిచ్చారు. గ్రామ సచివాలయం వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి, స్వచ్ఛభారత్ కార్మికులకు హెల్త్ చెకప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోద్దం మండల ఎంపీడీవో…

Read More