A rally was organized in Dharmavaram town by the Andhra Pradesh Student Federation demanding the release of pending hostel charges for SC, BC, ST, and minority students.

శ్రీ సత్య సాయి జిల్లా లో విద్యార్థినులతో ర్యాలీ నిర్వహణ

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం పట్టణంలో విద్యార్థినులతో పెద్దఏతున్న ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ ద్వారా పెండింగ్‌లో ఉన్న మెస్ చార్జీలను విడుదల చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థులకు గత ఆరు నెలలుగా పెండింగ్లో ఉన్న మెస్, కాస్మోటిక్ చార్జీలను విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ ఫెడరేషన్ (APSF) సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి శివ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో…

Read More
Roddam Mandal commemorated World Toilet Day with a rally promoting hygiene and sanitation. Students, teachers, and officials actively participated, advocating for clean toilets and surroundings.

రొద్దం మండలంలో మరుగుదొడ్లు దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీ

రొద్దం మండల కేంద్రం నందు ప్రపంచ మరుగు దొడ్లు దినోత్సవం సందర్భంగా మన మరుగుదొడ్లు మన గౌరవం కార్యక్రమం మండల కేంద్రం రొద్దం జడ్పీ హైస్కూల్ విద్యార్థులచే అవగాహన ర్యాలీ కార్యక్రమం బస్టాండ్ సెంటర్ వరకు నిర్వహించిన రొద్దం M P D O రాంకుమార్ EOPRD గోవిందప్ప పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ వెల్ఫేర్ అసిస్టెంట్ వెంకటలక్ష్మి మండల కోఆర్డినేటర్ శంకర్ టీచర్లు షేక్షావలి విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచుకోండి ఆనందంగా జీవించండి పరిసరాలు…

Read More
Health and Family Welfare Minister Satyakumar Yadav and Janasena Party Secretary Chilakamma Madhusudhana Reddy participated in various community programs, including Jalaharati and road inaugurations in Dharmavaram.

జలహారతి, రోడ్ల శంకుస్థాపనలో మంత్రుల భాగస్వామ్యం

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మండలం,రేగాటిపల్లి చెరువు వద్ద నిర్వహించిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న ఆరోగ్య,కుటుంబ సంక్షేమ,వైద్య విద్య శాఖల మంత్రి శ్రీ సత్య కుమార్ యాదవ్ మరియు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన రెడ్డి.అనంతరం రేగాటిపల్లి మరియు ముచ్చురామి ఎస్సీ కాలనీ రోడ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ముచ్చురామి గ్రామ బ్రిడ్జిను సందర్శించారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో రంగనాథుని దర్శించుకుని వేద పండితుల సమక్షంలో…

Read More
Municipal workers in Dharamavaram staged a protest demanding increased labor numbers, job allocations for deceased workers' families, and resolution of various issues regarding their employment and wages.

ధర్మవరం మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమం

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు క్లాప్ డ్రైవర్లు, కోవిడ్ కార్మికులు మరియు అదనపు కార్మికులు రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్ వెంకటేష్, సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ కో కన్వీనర్ టి,అయూబ్ ఖాన్, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్ష కార్యదర్శులు ఎం బాబు ముకుంద, ఇంజనీరింగ్ కార్మిక…

Read More
Fans of Telugu Desam Party leader Hareesh celebrated his birthday in Pedda Guvvapalli with floral garlands, cake cutting, and a communal feast, showcasing their affection and support.

హరీష్ పుట్టిన రోజును ఘనంగా జరుపుకున్న అభిమానులు

హిందూపురం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ తెలుగు యువత ఉపాధ్యక్షుడు ఈసీ హరీష్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్న అభిమానులు పెద్ద గువ్వల పల్లి గ్రామంలో ఈరోజు అభిమానులు శ్రేయోభిలాషుల మధ్య పూల హారాలు యాపిల్ మాలలతో కేక్ కటింగ్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అభిమానులు శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Read More
On Valmiki Jayanti, Minister Savitamma pays tribute at the Valmiki statue in Penugonda, emphasizing the significance of the Ramayana.

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా ఘన నివాళి

వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా పెనుగొండ మండల కేంద్రం బోయ వీధి నందు వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సవితమ్మ అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రపంచానికి పవిత్రమైన రామాయణాన్ని కానుకగా ఇచ్చిన ఆదికవి మహర్షి వాల్మీకి అని సవితమ్మ తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వాల్మీకి కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Read More

ధర్మవరంలో లేబర్ ఆఫీస్ తొలగింపు పై నిరసన

శ్రీ సత్య సాయి జిల్లా ధర్మవరంలో గతంలో అసిస్టెంట్ లేబర్ ఆఫీస్ ఉండేది. కానీ గత ప్రభుత్వ హయాంలో దీన్ని కొత్త చెరువుకు తరలించారు. ధర్మవరం డివిజన్ ప్రాంతంలో గల వేలాదిమంది కార్మికులు లేబర్ ఆఫీస్ సేవలకు దూరం కావడం జరిగింది, ఇది వారికీ చాలా కష్టాన్ని కలిగించింది. చట్ట ప్రకారంగా, ధర్మవరంలో ఉండవలసిన లేబర్ ఆఫీసును వెంటనే అక్కడకు తరలించాలని, ఈ నిర్ణయం ప్రజల అనుభవాలను పరిగణనలోకి తీసుకోవడం కాదు. గాంధీ నగర్ లో గాంధీ…

Read More