TDK Chairman Vemulapatti Ajay Kumar visited the Allipuram housing complex in Nellore Rural, interacting with locals to understand their issues and discussing improvements with the media.

అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ సందర్శన

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని అల్లిపురం గృహ సముదాయాన్ని టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ స్థానికులను అడిగి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజి బాబు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల, కాకు మురళి రెడ్డి, మహిళ నేత ఆలియా, కొట్టే వెంటేశ్వర్లు, రాపూరు సుందర్ రామిరెడ్డి, చప్పిడి శ్రీనివాసులు…

Read More
Somireddy Chandramohan Reddy condemns Kakani Govardhan Reddy for his involvement in sand mining corruption, demanding a comprehensive investigation.

వైసీపీ దోపిడీలో కాకాణి అరాచకాలు

కరోనా హౌస్ లో కూర్చుని కలెక్షన్లు చేసిన కాకాణిని వదిలే ప్రసక్తే లేదు సూరాయపాళెం, విరువూరు రీచ్ ల్లో రూ.91 కోట్ల దోపిడీ తేలింది…ఇది పదో వంతు మాత్రమే వైసీపీ పాలనలో కాకాణికి తెలియకుండా సర్వేపల్లి నుంచి ఇసుక రేణువు కూడా కదిలే అవకాశమే లేదు ఐదేళ్లలో జరిగిన దోపిడీపై సమగ్ర విచారణ జరిగితే ఎన్ని వందల కోట్లు తేలుతుందో దోపిడీ సొత్తును వడ్డీతో సహా కక్కించే వరకూ ఊరుకోను నెల్లూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో…

Read More
The State-Level Fish Food Festival-3 will be held at VRC Ground, Nellore, on October 5, 6, and 7, with participation from ministers and local leaders.

రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 నెల్లూరులో

నెల్లూరు నగరంలోని వి ఆర్ సి గ్రౌండ్ మైదానంలో మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్-3 మూడు రోజులపాటు అనగా అక్టోబర్ 5,6,7 తేదీలలో జరుగునని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మరియు రాష్ట్ర మంత్రులు అదేవిధంగా స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు నాయకులు పాల్గొంటారని ఈ రాష్ట్రస్థాయి ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ విజయవంతం చేయాలని గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంక్షేమ సమితి…

Read More
సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో సంక్షేమ ఫలాలను అందించడంపై కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు. గ్రామ అభివృద్ధిపై చేపట్టిన కార్యక్రమాలు వివరించారు.

రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు నాయుడి కృషి

కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి కొనసాగుతుందని తెలిపారు. ని డిముసలి గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గ్రామస్థులు, నాయకులు ఎమ్మెల్యేగా స్వాగతం పలికారు. అనంతరం, సీఎం చంద్రబాబు అమలు చేసిన అభివృద్ధి పనులను వివరించేందుకు ఆమె ఇంటింటికి తిరిగారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు సమస్యలను ఆమెకు అందించారు. వాటిని పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు….

Read More
అబ్దుల్ అజీజ్, నెల్లూరు టిడిపి అధ్యక్షుడు, వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు చేస్తూ, సూపర్ సిక్స్ అమలైన తర్వాత కాకాణి, జగన్‌లను గాడిదపై ఊరేగిస్తామన్నారు.

జగన్, కాకాణి పాలనపై అబ్దుల్ అజీజ్ ధ్వజం

నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ వైసీపీ పాలనపై విమర్శలతో, నెల్లూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సూపర్ సిక్స్ అమలై, కాకాణి, జగన్‌లను గాడిదపై ఊరేగిస్తామని హెచ్చరించారు. అజీజ్, వైసీపీ పాలనలో దళితులు, ముస్లింలపై అన్యాయాలు జరిగినట్లు ఆరోపించారు. కాకాణి పాలనలో నియోజకవర్గంలో దళితుడిని, ముస్లిం వ్యక్తిని అన్యాయంగా చంపారని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై మరిన్ని విమర్శలు చేస్తూ, అధికారంలో ఉన్నప్పుడు వారు సహజ వనరుల దోపిడీకి పాల్పడ్డారని, ఉద్యోగులు, మీడియాపై…

Read More