Nellore Chemist & Druggist Association organized a mega blood donation camp at Nova Blood Bank, marking JS Shinde’s 75th birthday with 2000 camps.

నెల్లూరులో మెగా రక్తదాన శిబిరం నిర్వహణ

నెల్లూరు సిటీలోని సండే మార్కెట్ వద్ద నోవా బ్లడ్ బ్యాంక్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నెల్లూరు జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ మరియు డిస్టిక్ హోల్‌సేల్ కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహించారు. రక్తదానంతో అనేకమందికి ప్రాణదానం చేయొచ్చని నిర్వాహకులు తెలిపారు. ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు జె.ఎస్ షిండే 75వ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా 2000 రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశామని నెల్లూరు కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పేరూరి ప్రదీప్ వెల్లడించారు….

Read More

ఏటి పండుగ ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి పొంగూరు నారాయణ

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఏటి పండుగ ఏర్పాట్లను పెన్నా నది ఒడ్డున పరిశీలించారు. ప్రభుత్వం ఈ పండుగను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, కుటుంబ బంధాలను బలపరిచే పండుగగా అభివర్ణించారు. గొబ్బెమ్మల నిమజ్జనోత్సవం కోసం భక్తులకు తగిన ఏర్పాట్లు, భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. పార్కింగ్, శుభ్రత, గజ ఈతగాళ్ల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల వేదిక నిర్మాణం వంటి ఏర్పాట్లను మంత్రి ప్రశంసించారు.

Read More
A school bus from Sri Niketan School fell into a canal in Salmanpura Minagallu villages, injuring a student. Locals saved others, but school management faced local anger.

సాల్మాన్ పురం మినగల్లు గ్రామంలో స్కూల్ బస్సు బోల్తా

బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సాల్మాన్ పురం మినగల్లు గ్రామాల మధ్యంలో శ్రీ నికేతన్ పాఠశాల బస్సు కాలువలో బోల్తా పడింది. నెల్లూరు రూరల్ ప్రాంతానికి చెందిన ఈ బస్సు విద్యార్థులను ఎక్కించుకుని మినుగల్లు గ్రామం వైపు బయలుదేరింది. అయితే, రోడ్డుపై గుంతలు ఉన్న నేపథ్యంలో డ్రైవర్ బ్రేక్ వేసినప్పుడు స్టీరింగ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సు పంట కాలువలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో సుమారు 25 మంది విద్యార్థులు, పలువురు గ్రామస్తులు ఉన్నారు. స్థానికులు…

Read More
YSR Congress leaders and people held a protest rally in Buchireddipalem, demanding the immediate withdrawal of electricity charges increased by the coalition government.

విద్యుత్ ఛార్జీల రద్దుపై వైయస్సార్ కాంగ్రెస్ నిరసన

బుచ్చిరెడ్డిపాలెం మండలంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. మొదట వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ వాసులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వారు విద్యుత్ ఛార్జీల పెంపును తీవ్రంగా ఖండిస్తూ, చార్జీలు వెంటనే తగ్గించాలని నినాదాలు చేశారు. ర్యాలీ వేళ…

Read More
Villagers in Kuricherlapadu urge immediate intervention by the collector and authorities to stop illegal mining that threatens the environment and their livelihood.

కురిచర్లపాడులో అక్రమ మైనింగ్ పై గ్రామస్తుల ఆందోళన

నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని కురిచర్లపాడు గ్రామంలో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా, కసుమూరు సమీపంలోని ఈ గ్రామంలో కంకర మైనింగ్ కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే, ఈ అక్రమ కార్యకలాపాలను అధికారులు పట్టించుకోకుండా వదిలేశారు. గ్రామస్తులు, ఈ మైనింగ్ వల్ల జరిగిన బ్లాస్టింగ్ కారణంగా తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినడమే కాకుండా, ప్రజల జీవన పరిస్థితులు కూడా నష్టం వాటిల్లేలా జరుగుతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ…

Read More
Tahsildar Balakrishna Reddy caught red-handed by ACB accepting ₹20,000 bribe for updating land records in Muthukuru.

ముత్తుకూరు తహసీల్దార్ లంచం కేసులో ఏసీబీ దాడి

ముత్తుకూరు తాసిల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న తాసిల్దార్ బాలకృష్ణారెడ్డిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ రైతు పొలం వివరాలను 1బి ఎక్కించేందుకు తాసిల్దార్ రూ. 20 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసింది. తాసిల్దార్ లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రహస్య సమాచారం ఆధారంగా ఆయన కార్యాలయంలో దాడులు నిర్వహించారు. అధికారులు ఈ దాడులను ఏసీబీ డిఎస్పి శిరీష ఆధ్వర్యంలో చేపట్టారు. రైతు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ దాడులు జరిగినట్లు…

Read More
Somireddy Rajagopal Reddy participated in the village festival at Kottapalem, conducting a groundbreaking ceremony for cement road development and highlighting the government's commitments.

కొత్తపాలెంలో పల్లె పండుగలో పాల్గొన్న సోమిరెడ్డి

తోటపల్లి గూడూరు మండలం కొత్తపాలెం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.అందులో భాగంగా సిమెంటు రోడ్డు ఏర్పాటుకు భూమి పూజను నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ః ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఇచ్చిన వాగ్దానాన్ని ఒక్కొక్కటి నెరవేరుస్తున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. గత ప్రభుత్వం వల్ల రాష్ట్రం చాలా కోల్పోయింది అందులో భాగంగా నియోజకవర్గంలో ఆర్థిక వనరులు పెద్ద ఎత్తున కొల్లగొట్టారు వాటిని…

Read More