The Kummara Shalivahana Association announced that their elections will be held in November. Leaders emphasized that the elections will be conducted fairly.

నవంబర్‌లో కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు

నవంబర్ నెలలో కుమ్మర శాలివాహన ఎన్నికలు నిర్వహిస్తాం… నెల్లూరు జిల్లా కుమ్మర శాలివాహన సంఘం ఎన్నికలు నవంబర్ నెలలో నిర్వహిస్తామని ఆ సంఘ సభ్యులు నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ద్వారా తెలిపారు. ఈ ఎన్నికలను న్యాయబద్దంగానే నిర్వహిస్తాం అని కుమ్మర శాలివాహన సంఘం నేతలు* తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నేతలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Read More
District SP G. Krishnakant and Collector inspected areas prone to flooding due to heavy rains forecasted in the next 48 hours. They ensured preparedness for emergencies.

పాత పెన్నా బ్రిడ్జి వద్ద కురుస్తున్న వర్షాల పరిశీలన

పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి మరియు పోట్టేపాలెం కలుజును కలెక్టర్ గారితో కలిసి పరిశీలించిన జిల్లా యస్.పి. శ్రీ జి. కృష్ణకాంత్,IPS., గారు రానున్న 48 గంటలలో భారీ వర్ష సూచన మరియు జిల్లాలో కురుస్తున్న వర్షాలను దృష్టిలో పెట్టుకొని, ఈ రోజు మధ్యాహ్నం జిల్లా కలెక్టర్, యస్.పి. గార్లు పాత పెన్నా బ్రిడ్జి, బోడిగాని తోట వద్ద పడిన గండి పరిశీలించి R&B, NH డిప్యూటీ ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ మరియు…

Read More
District Machinery Prepared for Emergency Situations

జిల్లా యంత్రాంగం విపత్కర పరిస్థితులకు సిద్ధం

జిల్లాలో మూడురోజులపాటు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్దంగా ఉందని మంత్రి నారాయణ తెలిపారు.. అల్పపీడనం తుపానుగా మారితే ఈ నెల 17న తీరం దాటొచ్చని వాతావరణ శాఖ తెలిపిందన్నారు. సీఎం చంద్రబాబు కీలక సలహాలు, సూచనలు ఇచ్చారని.. భారీ వర్షసూచన నేపధ్యంలో ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాగాన్ని అప్రమత్తం చేశామన్నారు.. కార్పొరేషన్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించి.. అనంతరం మీడియాతో మాట్లాడారు.. మున్సిపల్ కమిషనర్లు అందరికీ వెంటనే…

Read More
In Nellore, Minister Dr. Ponguru Narayana and his wife visited Sri Mahalakshmi Temple, celebrating Devi Sharannavarathri with local devotees and offering special prayers.

రంగనాయకులపేటలో మంత్రి నారాయణ దంపతుల సందర్శన

నెల్లూరులోని రంగ‌నాయ‌కుల‌పేట యాద‌వ‌వీధిలో వెల‌సి భ‌క్తుల కొంగుబంగార‌మై విరాజిల్లుతున్న శ్రీ మ‌హాల‌క్ష్మిదేవి దేవ‌స్థానంలో దేవీ శ‌ర‌న్న‌వ‌రాత్రి వేడుక‌లు అత్యంత వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఈ వేడుక‌ల్లో రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రివ‌ర్యులు డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, ఆయ‌న స‌తీమ‌ణి ర‌మాదేవి కుటుంబ‌స‌మేతంగా విచ్చేసి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. ఆల‌యానికి విచ్చేసిన మంత్రి దంప‌తుల‌కు ఆల‌య నిర్వాహ‌కులు, స్థానిక టీడీపీ శ్రేణులు, ప్ర‌జ‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం ఆల‌యంలో మంత్రి నారాయ‌ణ దంప‌తులు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి… మ‌హిషాసుర‌మ‌ర్థిని అలంక‌ర‌ణ‌లో…

Read More
On Vijayadashami, Minister Narayana and his wife brought joy to underprivileged families by distributing pushcarts and tricycles to small traders and differently-abled individuals.

విజయదశమి సందర్భంగా మంత్రి నారాయణ సేవా కార్యక్రమాలు

విజయదశమి పర్వదినాన ఆ నిరుపేదల కుటుంబాల్లో మంత్రి నారాయణ దంపతులు ఆనందం నింపారు.. బతుకు దెరువు కోసం కొందరికి.. నడవలేని స్థితిలో ఉన్న మరికొందరికి సాయమందించి.. వారికి అండగా ఉంటామనే భరో్సా ఇచ్చారు.. మీ కష్టసుఖాల్లో మేం తోడుగా ఉంటామనే నమ్మకాన్ని వారికి కల్పించారు.. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని పలువురు చిరు వ్యాపారులను, వికలాంగులను మంత్రి నారాయణ దంపతులు అక్కున చేర్చుకున్నారు.. శనివారం ఉదయం మంత్రి క్యాంపు కార్యాలయంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లును, వికలాంగులకు…

Read More
Special poojas were conducted at the Sri Kalyana Venkateswara Swamy temple near Pothireddypalem Sugar Factory, celebrating Vijayadashami with devotion and grandeur.

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి పూజలు

కోవూరు మండల కేంద్రంలోని పోతిరెడ్డి పాలెం షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న శ్రీ దేవి భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో విజయదశమి ని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా పూజారి వరదాచార్యులు ఈ దేవి నవరాత్రులు అన్ని కూడా ఈ దేవస్థానంలో అత్యంత శోభాయమానంగా జరిగాయి అన్నారు ఉభయకర్తలుగా నెల్లూరు వాస్తవ్యులు కామాటి వీధి కాపులు శ్రీనివాసాచార్యులు జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని రోసమ్మ వారి కుటుంబ సభ్యులందరూ స్వామివారికి…

Read More
The Shirdi Sai Kalyana Mandapam was inaugurated in Navabupeta, Nellore by Minister Narayana and MP Prabhakar Reddy, praising the temple's committee for their services.

నవాబుపేటలో షిరిడి సాయి కళ్యాణ మండపం ప్రారంభం

షిరిడి సాయి మందిరం చైర్మ‌న్‌, క‌మిటీ స‌భ్యులు ప్ర‌జ‌ల‌కి ఎన‌లేని సేవ‌లు అందించార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ది శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ ప్ర‌శంసించారు. నెల్లూరు న‌గ‌రం నవాబుపేట 9వ డివిజన్ లోని ఎఫ్ సీఐ కాల‌నీ వద్ద‌… ఎస్ఎస్ క‌ళ్యాణ మండ‌పం ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మం ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌, నెల్లూరు పార్ల‌మెంట్ స‌భ్యులు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డిలు విచ్చేశారు. ముందుగా అతిధుల‌కి ఆల‌య చైర్మ‌న్ బాబురావు, క‌మిటీ…

Read More