Minister Pongiuru Narayana announced that the construction of an airport in Nellore will begin soon.

నెల్లూరుకు విమానాశ్రయ నిర్మాణం త్వరలో ప్రారంభం

నెల్లూరుకి విమానాశ్ర‌యం ఎంతో అవ‌స‌ర‌మ‌ని…త్వ‌ర‌లోనే విమానాశ్ర‌య వ‌ర్క్ ను టేక‌ప్ చేయ‌డం జరుగుతుంద‌ని…రాష్ట్ర పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ జిల్లా ప్ర‌జ‌ల‌కి శుభ‌వార్త చెప్పారు. నెల్లూరు క‌లెక్ట‌రేట్‌లో….ఆయ‌న రాష్ట్ర దేవ‌దాయ‌, ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, క‌లెక్ట‌ర్ ఆనంద్‌, జేసీ కార్తీక్ ల‌తో క‌లిసి రివ్వ్యూ మీటింగ్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వారు జిల్లాలోని ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ద‌గ‌ద‌ర్తి ఎయిర్ పోర్ట్, రైస్ మిల్ల‌ర్ల‌ను…

Read More
CI Anwar Basha led a cyber crime awareness session in Janardhan Reddy Colony, covering crime prevention topics like the benefits of Locking House Monitor systems and tackling microfinance fraud.

జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైం అవగాహన

నెల్లూరు జిల్లా నవాబుపేట పరిధిలోగల జనార్దన్ రెడ్డి కాలనీలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కల్పించిన సీఐ అన్వర్ భాష ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాకింగ్ హౌస్ మానిటర్ సిస్టం యొక్క ఉపయోగాలను మరియు మైక్రో ఫైనాన్స్ నేరాలను గురించి వాటి నివారణ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు మహిళలపై జరుగు నేరాలు చైన్స్ మ్యాచింగ్ గురించి మరియు గంజాయి వంటి నేరాలపై అవగాహన కల్పించారు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా ప్రజలందరూ కూడా…

Read More
In Nellore, women protested against the establishment of a liquor shop in a sensitive area. YSRC leaders joined them, expressing support and urging the government to reconsider the location.

నెల్లూరులో మద్యం షాపు వ్యతిరేకంగా మహిళల ధర్నా

నెల్లూరు 16వ డివిజన్ లో స్కూలు పక్కన 100 కుటుంబాలు నివసించే అపార్ట్మెంటు కు ముందు మరియు , రోజుకు షుమారు 2000 మంది వరకు ట్రావెల్స్ బస్సులు కోసం వేచి ఉండే సున్నితమైన ప్రాంతంలో .. ఏర్పాటు చేస్తున్న మద్యం షాపు ను నిరసిస్తూ మహిళలు చేస్తున్న ధర్నాలో వారితో కలిసి పాల్గొని సంఘీభవం తెలుపుతున్న ..వైసీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ చార్జ్ & ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. మరియు వైస్సార్సీపీ…

Read More
In Sangam, DSP Venu Gopal emphasized the sacrifices of police martyrs while paying tribute on Police Martyrs Memorial Day.

సంగంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

కర్తవ్య బాటలో భాగంగా విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఆత్మకూరు డి.ఎస్.పి వేణుగోపాల్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవమును పురస్కరించుకొని సంగం మండలం లో సీఐ. వేమారెడ్డి, ఎస్ ఐ రాజేష్. ఆధ్వర్యంలో అమరులైన పోలీసులకు స్థానిక పోలీస్ స్టేషన్ సముదాయంలో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం విద్యార్థుల సమన్వయంతో పురవీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సంఘం బస్టాండ్ సెంటర్ వద్ద మానవహారం ఏర్పాటు చేసి పోలీసు…

Read More
In Nellore district, CI Vema Reddy addressed the drainage issues near Kenara Bank, ensuring smooth traffic flow and receiving praise from the local community.

సీఐ వేమారెడ్డి మనవత్వంతో రహదారి సమస్య పరిష్కారం

నెల్లూరు జిల్లా సంగం మండలం కెనరా బ్యాంక్ సమీపం లో రహదారి పై మురుగు నీరు చేరి వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ వేమారెడ్డి సోమవారం తన సొంత పనిగా భావించి రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ సందర్భంగా పలుమార్లు వాహనదారులు ప్రజలు ఈ సమస్యను స్థానిక సీఐ వేమారెడ్డి దృష్టికి తీసుకెళ్ళారు. సీఐ వేమారెడ్డి మానవత్వం తో స్పందించి స్థానికుల సహాయం తో మురుగు నీటి తొలగింపుకు శ్రీకారం చుట్టారు.రహదారి పై…

Read More
MLA Prashanti Reddy emphasizes the government's commitment to rural progress through initiatives like the Pallai Panduga and infrastructure development.

పల్లెటూళ్ల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలు

ముఖ్యమంత్రి (Chandrababu Naidu) ఉప ముఖ్యమంత్రి (Pawan Kalyan)గార్ల సారధ్యంలో పల్లెటూళ్ళు ప్రగతి బాట పట్టనున్నాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె పండుగ పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు మైపాడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారికి పడమర పాళెం మత్స్యకారులు ఘన స్వాగతం పలికారు. మత్స్యకార సంఘాలకు చెందిన పెద్ద కాపులు శాలువాలు పూల బొకేలతో సన్మానించారు. పడమరపాలెం మత్స్యకార కాలనీలో నిర్మిస్తున్న బంగారమ్మ…

Read More
A poisonous creature was found in the sambar at Ganesh Mess in Nellore's Brindavanam area, raising concerns among customers about food safety.

గణేష్ మెస్ సాంబారు లో విష జంతువు జెర్రీ…

నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో గణేష్ మెస్ నడుపుతున్నాడు. ఇది పేరుకు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత మాదిరిగా భోజనం చేసే సాంబార్లో విష జంతువు (జెర్రీ) ప్రత్యక్షమైనది. ఈ భోజనం చేసిన వారికి ప్రాణహాని కూడా ఉండవచ్చు అని భోజన ప్రియులు చెబుతున్నారు. ఇలాంటి మెస్సుల మీద ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ మెస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సింది

Read More