The 2600 acres allotted to Reliance remain unused. MLA Somireddy Chandramohan Reddy questions the impact on farmers and demands proper utilization.

రిళయన్స్‌కు 2600 ఎకరాల అవసరమా? భూముల వినియోగంపై సందేహం!

ముత్తుకూరు మండలం కృష్ణపట్నం వద్ద పవర్ ప్రాజెక్ట్ కోసం 2008లో రిలయన్స్ సంస్థకు 2600 ఎకరాల భూమి కేటాయించారు. కానీ, 16 ఏళ్లుగా ఆ భూములు ఖాళీగానే ఉన్నాయి. పరిశ్రమలు అభివృద్ధి చేయాలని రైతులు భూమి త్యాగం చేసినప్పటికీ, ఇప్పటివరకు ప్రాజెక్ట్ చేపట్టలేదు. దీనిపై అసెంబ్లీలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భూమిని పరిశ్రమలకు కేటాయించిన తర్వాత రెండేళ్లలో కార్యకలాపాలు ప్రారంభం కావాలని ఇండస్ట్రీయల్ పాలసీలో స్పష్టంగా ఉంది. నాలుగేళ్లైనా…

Read More
MLA Prasanthi Reddy emphasized the need for government support to boost MSMEs and create employment opportunities for youth.

MSME అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కీలక సూచనలు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్ష మేరకు ఇంటికొక పారిశ్రామిక వేత్త లక్ష్యాన్ని సాధించడంలో MSME మంత్రిత్వ శాఖ కీలక పాత్ర పోషించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. మంగళవారం అసెంబ్లీలో మాట్లాడుతూ, MSMEల స్థాపనకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి పలు కీలక విషయాలు ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో ఇఫ్కో కిసాన్ సెజ్, ఏపీఐఐసీ భూములు, కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూములు పరిశ్రమల అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు…

Read More
Minister Narayana launched the monthly pension distribution in Bhagat Singh Colony, personally handing over pensions to beneficiaries.

భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ భరోసా పంపిణీ

నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ నిరభ్యంతరంగా జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 68 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను, వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పేసిందని, ఇప్పుడు…

Read More
Commissioner Surya Teja directed officials to ensure smooth drainage flow in Nellore by taking necessary measures.

నెల్లూరులో డ్రైను కాలువల పునరుద్ధరణకు కమిషనర్ ఆదేశాలు

నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజన్లలో డ్రైను కాలువల ద్వారా మురుగు నీటి పారుదల సాఫీగా సాగేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగాన్ని కమిషనర్ సూర్య తేజ ఆదేశించారు. నగర పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించేందుకు కమిషనర్ శనివారం 5వ డివిజన్ సత్యనారాయణపురం, వైకుంఠపురం ప్రాంతాల్లో పర్యటించారు. డ్రైను కాలువలలో నీటి పారుదల సులభతరం అయ్యేందుకు ఏర్పాటు చేసిన ఐరన్ మెష్ లను సరిచేసేలా ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. కాలువల్లో చెత్త వేయకుండా నివారించేందుకు ప్రత్యేక…

Read More
DSP Srinivasa Rao announced the installation of 100 CCTV cameras in Buchireddypalem to curb crime.

బుచ్చిరెడ్డిపాలెంలో 100 సీసీ కెమెరాలతో క్రైమ్ నియంత్రణ

నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో క్రైమ్ అరికట్టేందుకు పోలీసులు కొత్తగా 100 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర డిజిపి, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకుంటున్నామని డి.ఎస్.పి ఘట్టమనేని శ్రీనివాసరావు తెలిపారు. ప్రధాన రహదారులు, కాలేజీలు, పాఠశాలలు, వ్యాపార సముదాయాల వద్ద ఈ కెమెరాలను అమర్చుతామని ఆయన వెల్లడించారు. కేవలం క్రైమ్ నియంత్రణకే కాకుండా, ట్రాఫిక్ సమస్యలను అధిగమించేందుకు కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నగర పంచాయతీలో ఖాళీ స్థలాలను పరిశీలించి, ఆటోలను సీరియల్…

Read More
Two women in Udayagiri, Nellore, exchanged fake gold for real ornaments; the shopkeeper realized the fraud and filed a police complaint.

నకిలీ బంగారంతో మోసం చేసిన ఇద్దరు కిలేడీలు!

నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఓ బంగారం షాప్‌లో నకిలీ బంగారంతో మోసం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఉదయం షాపుకు వచ్చిన ఇద్దరు మహిళలు 32 గ్రాముల నకిలీ బంగారం చైన్ ఇచ్చి, అసలైన బంగారు కమ్మలు, తాళిబొట్టు తీసుకెళ్లారు. వారు మాటలతో షాపు యజమానిని నమ్మించి వ్యాపార లావాదేవీ ముగించారు. కొద్దిసేపటికి యజమాని బంగారు చైన్‌ను పరిశీలించగా అది నకిలీ అని గుర్తించి ఒక్కసారిగా అవాక్కయ్యారు. అప్పటికే మహిళలు షాప్‌ను విడిచి వెళ్లిపోయారు. మోసపోయానని తెలుసుకున్న…

Read More
A road accident occurred at RR Nagar on the Mumbai highway. Three cars collided, but fortunately, no injuries were reported.

ఆర్.ఆర్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదం, భారీ ప్రమాదం తప్పింది

మండలం లోని ఆర్.ఆర్ నగర్ వద్ద ముంబై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై పడిపోవడంతో ప్రమాదాన్ని గమనించిన కారు సడన్ బ్రేక్ వేసింది. దీంతో వెనక వస్తున్న మరో రెండు కార్లు ఒక్కదాని వెంట మరొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో మూడవ కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. కానీ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోవడంతో కొద్ది సేపటికి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది….

Read More