CPM leaders protested at Kovur MRO office, demanding free sand for construction workers. They submitted a petition, urging the government to address the issue.

కోవూరు ఎమ్మార్వో ఆఫీస్ వద్ద సీపీఎం నిరసన

కోవూరు మండలం ఎమ్మార్వో ఆఫీస్ కార్యాలయం వద్ద సిపిఎం నాయకులు నిరసనతెలిపారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు గండవరపు శేషయ్య మాట్లాడుతూ రాష్ట్రకమీటీ పిలుపుమేరకు జిల్లాలో అన్ని మండలాల్లో ఆందోళనలు జరుగుతున్నాయని ప్రభుత్వం వచ్చి 100రోజులు గడుస్తున్నా ఉచిత ఇసుక అందుక ప్రజలు, భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చిందని ప్రభుత్వం ఇప్పటికయినా స్పందించి ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు అనంతరం ఎమ్మార్వో గారికి వినత పత్రాన్ని అందించారు.. ఈ కార్యక్రమంలో నాయకులు సుబ్బారావు,…

Read More
The Sharannavaratri festivities began at Sri Vasavi Kanyaka Parameshwari Temple in Kovvuru, with MLA Prasanthi Reddy offering special prayers alongside local leaders.

దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ఘన ఆరంభం

కోవూరు మండలం రైల్వే ఫీడర్స్ రోడ్డులో గల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు దసరా మహోత్సవ వేడుకల్లో భాగంగా శరన్నవరాత్రులు ఉత్సవాలను ప్రారంభమైనఈ ఉత్సవాల్లో కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మండల నాయకులతో కలసి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఆమెను మర్యాదపూర్వకంగా ఘన స్వాగతం పలికారు మహిళలు అందరూ కోలాటంతో ఎమ్మెల్యేనీ స్వాగతించారుఅమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా…

Read More
A significant burglary occurred in Kovur, with unknown individuals stealing gold and silver from a family's home. Local police have launched an investigation into the incident.

కోవూరు మండల కేంద్రంలో భారీ చోరీ

కోవూరు మండల కేంద్రంలోని తాలూకా ఆఫీస్ ఎదురు శాంతినగర్ సందులో భారీ చోరీ జరిగినట్లు సమాచారం వచ్చింది. ఉప్పలపాటి నాగిరెడ్డి వారి కుటుంబ సభ్యులు గత రాత్రి రేబాల్లోని కుమార్తె ఇంటికి వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి వారి ఇంటిలోకి ప్రవేశించారు. వారి ఇంటి నుంచి సుమారు 25 సార్లు బంగారు 2 కేజీలు మరియు వెండి అపహరించారు. ఈ విషయం తెలుసుకున్న నాగిరెడ్డి కుటుంబ…

Read More
కోవూరు మండలంలోని స్టాబీడి కాలనీ, లక్ష్మి నారాయణపురం వద్ద పోలీసులు కార్డెన్ & సెర్చ్ నిర్వహించి, 49 వాహనాలను పత్రాల లేనందున సీజ్ చేశారు.

కోవూరులో కార్డెన్ & సెర్చ్ నిర్వహించిన పోలీసు సిబ్బంది

కోవూరు మండలం పరిధిలోని స్టాబీడి కాలనీ మరియు లక్ష్మి నారాయణపురంలో రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు ఆదేశాల మేరకు కార్డెన్ & సెర్చ్ నిర్వహించబడింది. ఈ కార్యాచరణలో కోవూరు సిఐ సుధాకర్ రెడ్డి మరియు ఎస్సైలు పాల్గొన్నారు. ఈ కార్డెన్ & సెర్చ్ చర్యలో 49 బైకులు మరియు ఆటోమాబైల్స్ పత్రాలు లేనందున చీజ్ చేయబడినట్లు అధికారులు తెలిపారు. ఇది భద్రతా పర్యవేక్షణలో భాగంగా చేపట్టిన చర్యగా భావిస్తున్నారు. ఎస్సైలు రంగనాథ్ గౌడ్, నరేష్ మరియు ఏఎస్ఐలు…

Read More
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి స్వచ్ఛతాహి కార్యక్రమంలో చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచి, గ్రామస్తుల ఫిర్యాదులపై స్పందించారు.

కోవూరులో స్వచ్ఛతాహి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కోవూరు మండల పరిధిలోని బజార్ సెంటర్లో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె చీపురు పట్టి రోడ్లను శుభ్రపరిచి, పర్యావరణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, కోవూరు ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు “క్లీన్ కోవూరు” అనే కార్యక్రమాన్ని వీ పి ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆశించారు. కోవూరు రోడ్ల శుభ్రత విషయంలో పంచాయతీ…

Read More
కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో మహాజనసభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా DCO గుర్రప్ప, DLCO యలమందరావు విచ్చేశారు.

పడుగుపాడు పిఎసిఎస్ సొసైటీలో మహాజనసభ, రక్తదాన శిబిరం

కోవూరు మండల పరిధిలోని పడుగుపాడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం సొసైటీలో మహాజనసభ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా DCO గుర్రప్ప, DLCO యలమందరావు విచ్చేశారు. సభ సందర్భంగా పిఎసిఎస్ సొసైటీ ఆధ్వర్యంలో ఐ ఆర్ సి ఎస్ రక్త కేంద్రం సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రైతులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. సొసైటీ సీఈఓ గోవర్ధన్ రెడ్డి, DCO గుర్రప్ప, DLCO యలమందరావు తదితర ప్రముఖ…

Read More