Health Commissioner V. Karuna assured better support for government hospitals after observing their operations during a two-day district visit, emphasizing quality care.

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై కమిషనర్ వి.కరుణ సమీక్ష

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు బాగున్నప్పటికీ, మరింత మెరుగైన సేవలు అందించేందుకు సహాయ సహకారాలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వి.కరుణ తెలిపారు. ఆమె జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం ఉదయం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా కమిషనర్ వి.కరుణ ఎంసీహెచ్ (మాత శిశు సంరక్షణ) విభాగం, ట్రైబల్ సెల్‌లలో రోగుల వివరాల నమోదు ప్రక్రియను పరిశీలించారు. రోగుల కోసం సమర్థవంతమైన సేవలు అందించడం…

Read More
A 12-year-old tribal student, Nimmaka Jeevan Kumar, passed away unexpectedly at his school in Raawada Ramabadrapuram, leaving parents devastated.

రావాడ రామబద్రపురం పాఠశాలలో 7వ తరగతి విద్యార్థి మృతి

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం రావాడ రామబద్రపురం ఆశ్రమ పాఠశాల లో 7వ తరగతి చదువుతున్న నిమ్మక జీవన్ కుమార్ (12) మృతి చెందాడు. నిన్నటి వరకు ఆరోగ్యం బాగానే ఉన్న జీవన్ కుమార్ ఈ ఉదయం లేచి ఉండకపోవడంతో పాఠశాల వర్గాలు వెంటనే దానికి సంబంధించిన వివరాలను వెల్లడించాయి. పాఠశాల నుండి ఆసుపత్రికి తరలించగా, వైద్యులు బ్రాడ్ డెత్ ప్రకటించారు. ఈ ఘటనతో విద్యార్థి మరణం పట్ల ఊహించని ఆందోళన వ్యక్తం అయ్యింది. వైద్యులు…

Read More
A blood donation camp was organized on Martyrs' Day, emphasizing the importance of saving lives through donations.

అమరవీరుల దినోత్సవం సందర్భంగా రక్త దానం

పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఈరోజు జరిగిన కార్యక్రమంలో రక్త దానం చేయడం జరిగింది. బెలగాం పోలీస్ పేరడైజ్ జరిగిందని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన విజయచంద్ర పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడే విధంగా రక్త శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమని ఆయన అన్నారు. రక్తదానం చేయడం వల్ల ఎందరో ప్రాణాలను కాపాడగలమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిఎస్పి దిలీప్ కిరణ్, ఏ ఎస్ పి మేడం మరియు…

Read More
Residents of Parvathipuram are expressing concerns over the poor road conditions, fearing for their safety and threatening protests if repairs are not made soon.

పార్వతీపురం రోడ్ల పరిస్థితి దయనీయంగా ఉంది

పార్వతీపురం మన్యం జిల్లాలో ఎక్కడ చూసినా రోడ్లు గోతులు మయంగా మారుతున్నాయి. ప్రజలకు ప్రాణహానితో భయపడుతూ రోడ్డు మీదకు వస్తున్న ప్రజలు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ప్రయాణము సాగిస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా ప్రజల బతుకులు మారవానే ప్రజలు అంటున్నారు. ఇప్పటికైనా రోడ్లు బాగు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేస్తామని అంటున్నారు. పార్వతిపురం చుట్టుపక్కల లో ఉన్న గ్రామాల్లో రోడ్లు బాగోలేక నాన్న అవస్థలు పడుతున్నామని ప్రజలు ఆవేదన చెందుతున్నారు. ముఖ్యంగా అడ్డాపు సేల…

Read More
The police in Parvathipuram held a remembrance event for martyrs, showcasing weapons to students for awareness.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వేడుకలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జరిగినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా లో వివిధ పాఠశాలల నుంచి విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలీసులు ఉపయోగించే గన్నలు, బాంబులు, మరియు మిషన్ గన్నలు పిల్లలకు ఎగ్జిబిషన్ గా చూపించి మరియు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, మరి డి.ఎస్.పి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read More
Joint Collector S.S. Shobika informed that 146 grievances were submitted during the PGRS program held at the District HQ to address public concerns.

జిల్లా ప్రధాన కేంద్రంలో పీజిఆర్ఎస్ కార్యక్రమానికి 146 వినతులు

జిల్లా ప్రధాన కేంద్రంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమానికి 146 వినతులు అందాయని జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పీజిఆర్ఎస్ కార్యక్రమం జేసీ అధ్యక్షతన సోమవారం ఉదయం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారులు నుంచి వినతులను స్వీకరించి, సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

Read More
Political parties and public organizations unanimously resolved to demand the revocation of the illegal granite lease license in Badidevarakonda at a round table meeting.

బడిదేవరకొండ గ్రానైట్ లైసెన్స్ రద్దు డిమాండ్

బడి దేవరకొండపై ప్రభుత్వం ఇచ్చిన అక్రమ గ్రానైట్ ప్లీజ్ లైసెన్స్ రద్దు చేయాలని ఐక్య పోరాటం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల ఏకగ్రీవ తీర్మానం. బడిదేవర కొండపై ఎం ఎస్ పి గ్రానైట్ లీజు లైసెన్స్ అక్రమం చట్టవిరుద్ధము పర్యావరణ వ్యతిరేకము రాష్ట్ర ప్రభుత్వము లీజు లైసెన్స్ రద్దు చేయాలని 20-10-24 పార్వతీపురం సుందరయ్య భవనంలో రైతు సంఘం జిల్లాఉపాధ్యక్షులు బంటు పాస్ అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్…

Read More