
పార్వతిపురంలో రాంప్రసాద్ రెడ్డి బస్సులను ప్రారంభం
పార్వతిపురం మన్యం జిల్లాలో శనివారం నాడు జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా, స్పోర్ట్స్ శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా, ఆయన పార్వతిపురం ఆర్టీసీ డిపోలో ఆరు కొత్త బస్సులను ప్రారంభించి, జెండా ఊపి ప్రారంభించారు. మంత్రివర్యులు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ, పార్వతిపురం నియోజకవర్గంలో రోడ్డు రవాణా విభాగంలో పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకురావాలని సంకల్పం వ్యక్తం చేశారు. పలు ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచడం, ప్రజలకు…