
పార్వతీపురంలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను పరిశీలించిన కలెక్టర్
పార్వతీపురం మన్యం జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సజావుగా సాగుతున్నదో లేదో పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లు, భద్రతా చర్యలను సమీక్షించారు. ఓటర్లు ఎలాంటి సమస్యలు లేకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతను పర్యవేక్షించి, విధుల్లో ఉన్న అధికారులను కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా కొనసాగేందుకు అవసరమైన అన్ని…