CPM party leads a protest rally demanding immediate implementation of free sand supply for construction and tractor workers in Parvathipuram.

సిపిఎం ఆధ్వర్యంలో ఉచిత ఇసుకకు నిరసన ర్యాలీ

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భావన కార్మికులు ట్రాక్టర్ కార్మికులు ఉచిత ఇసుక ఇవ్వాలని నిరసన ర్యాలీ ప్రభుత్వం ఉచిత ఇసుక హామీని తక్షణమే అమలు చేయాలని భవన నిర్మాణ రంగం ట్రాక్టర్ కార్మికులకు ఉపాధి కల్పించాలని పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వద్దకు నిరసన ర్యాలీగా వస్తు డిఆర్ఓ కు వినతిపత్రం అందజేశారు గత ప్రభుత్వం హయాంలో ఇసుక లభించకపోవడం రేట్లు పెరిగిపోవడం విచ్చలవిడిగా అవినీతి వలన ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడింది అనేక కారణాలతో…

Read More
Durga Navaratri celebrations are underway in various parts of Parvathipuram Manyam district, with rituals and Annadanam programs being conducted by local committees.

పార్వతిపురం జిల్లాలో దుర్గా నవరాత్రుల ఘనపూజలు

పార్వతిపురం మన్యం జిల్లాలో గత రెండు రోజుల నుంచి శ్రీశ్రీశ్రీ దుర్గా భవాని పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ పూజలు సీతానగరం, పార్వతిపురం, బల్జిపేట మండలాల్లో కొనసాగుతున్నాయి. మండలంలోని పలు చోట్ల భక్తులు పెద్ద ఎత్తున హాజరై దుర్గా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. దుర్గమ్మకు ప్రత్యేక అలంకారాలు, ఆవాహన హోమాలు నిర్వహించడం ద్వారా భక్తులు తమ భక్తిని ప్రదర్శిస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ఆసక్తిగా పాల్గొంటున్నారు….

Read More
District Collector A. Shyam Prasad emphasized the comprehensive development of villages through the PM Juga scheme during a review meeting with officials.

జిల్లా కలెక్టర్ పీఎం జుగా పథకంపై సమీక్షా సమావేశం

పార్వతీపురం, అక్టోబరు 3: ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా ) పధకాన్ని వినియోగించుకొని గ్రామాలను పూర్తి స్థాయిలో అభివృద్ది చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ప్రధానమంత్రి జన జాతీయ ఉన్నతి గ్రామ అభియాన్ (పీఎం జుగా) కార్యక్రమం అమలుకు శాఖల వారీగా కావలసిన ప్రతిపాదనలపై కలెక్టరు కార్యాలయ సమావేశమందిరంలో గురువారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

Read More
MLA Vijaya Chandra announced an investigation into alleged irregularities by the Municipal Town Planning Officer, urging affected individuals to come forward for justice.

మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తు

పార్వతీపురం మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు ఎమ్మెల్యే విజయ చంద్ర తెలిపారు. గురువారం ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలకు విజయదశమి నవరాత్రుల శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ అధికారి అక్రమాలపై తీవ్ర ఆరోపణ వచ్చాయన్నారు . పట్నంలో చాలామంది వద్ద డబ్బులు తీసుకున్నట్లు నిబంధనలు విరుద్ధంగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయన్నారు. అధికారి వల్ల ఎవరెవరు ఇబ్బంది పడ్డారు వారంతా ముందుకొచ్చి తెలియజేస్తే తగు న్యాయం చేసేందుకు సిద్ధంగా…

Read More
In Parvathipuram, Janasena leaders performed rituals at the Tirupati temple to express solidarity with Pawan Kalyan’s atonement deeksha, condemning the previous government's actions.

ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్‌కు సంఘీభావం

తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డుని అపవిత్రం చేసిన గత వైసిపి పాలనకు నిరసనగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు సంఘీభావంగా పార్వతీపురం మన్యం జిల్లా తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో జనసేన నాయకులు పాలూరు బాబు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం నకు పార్వతీపురం ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరియు బాబు పాలూరు మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన శ్రీవారి లడ్డులో కల్తీ…

Read More
MLA Vijay Chandra emphasized that if women are empowered, regions and the nation will progress, during the Saksham Anganwadi event in Peddabandapalli.

మహిళల చైతన్యంతోనే ప్రాంత అభివృద్ధి – ఎమ్మెల్యే విజయ్ చంద్ర

మహిళలు చైతన్యవంతులైతే ఆ ప్రాంతం, నియోజకవర్గం, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పెద్దబండపల్లి లో జరిగిన సక్షం అంగన్వాడి కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేటి పిల్లలు రేపటి భావి పౌరులని చెప్పారు. పిల్లలు పౌష్టికాహార లోపం లేకుండా ఎదగాలంటే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పౌష్టికాహారం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గత వైకాపా పాలనలో కోడిగుడ్లు, పాలు పాడైనవి అందించేవారని, ప్రస్తుతం సంపూర్ణ పోషకాహారం అందిస్తున్నామని తెలిపారు….

Read More
In the Parvathipuram Municipality meeting, YSRCP council members protested and walked out, leading to confusion among members over the participation of TDP councillors.

పార్వతీపురం మున్సిపాలిటీ సమావేశంలో గందరగోళం

పార్వతీపురం మున్సిపాలిటీ సాధారణ సమావేశంలో వైసీపీ కౌన్సిల్ సభ్యుల మధ్య గందరగోళం చోటు చేసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన సాధారణ సమావేశం నిర్వహించగా, వైసీపీ కౌన్సిల్ సభ్యులు చైర్ పర్సన్ తీరుకు వ్యతిరేకంగా సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అయితే, కొంతమంది కోఆప్షన్ సభ్యులు మరియు వైసీపీ కౌన్సిలర్లు టిడిపి కౌన్సిలర్లతో కలిసి సమావేశంలో పాల్గొనడం గందరగోళానికి దారితీసింది. గత ప్రభుత్వంలో వారి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని, టిడిపి ప్రభుత్వం వచ్చాక మౌలిక సదుపాయాల కల్పన…

Read More