The liquor shop allocation lottery was held under the supervision of district officials, with 1393 applications received for 52 shops. The process was conducted smoothly at the local convention hall.

మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ కార్యక్రమం

సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ. ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు. జిల్లాలోని…

Read More
CPM leaders demand full integration of health secretaries into the health department, calling for a statewide protest on October 14. They seek support for fair work conditions.

సిపిఎం నాయకుల ఆరోగ్య శాఖ పట్ల నిరసన

గ్రామ వార్డు సచివాలయము హెల్త్ సెక్రటరీలను పూర్తిస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోకి తీసుకురావాలని సిపిఎం నాయకులు తెలిపారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు పూర్తిస్థాయిలో ఆరోగ్య శాఖకు తీసుకురావాలని ఎంపీహెచ్ ఏ పదోన్నతి కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 14 తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ల వద్ద ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిపిఎం నాయకులు తెలిపారు. దాదాపు 60 కి పైగా యాపిల్ తో పని చేపిస్తున్నారని, మా పని భారం మాకు…

Read More
CPM leader Reddy Sri Ramamurthy emphasized the rights of tribal people over their land and the need for officials to support their claims, threatening public protests if necessary.

గిరిజన హక్కుల కోసం సిపిఎం నాయకులు బాటలు వేసారు

సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి. బడి దేవరకొండ ఎవరు సొత్తు కాదని, గిరిజన ప్రజలకు హక్కు అని ఆయన అన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు వెనక్కి తగ్గాలని, లేనిపక్షంలో ప్రజా పోరాటము చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన అన్నారు. గిరిజన హక్కులు కాపాడడం బాధ్యతగా ఉంటామని ఆయన తెలిపారు. గిరిజనులకు ఇచ్చిన భూములను, మైనింగ్ వరకు ఎలా ఇస్తారనే ఆయన అన్నారు. ఇప్పటికైనా గిరిజన భూములు గిరిజనులకు అప్పజెప్పాలని లేనిపక్షంలో ఈ యొక్క బడిదేవరకొండ విషయంలో ఎంత…

Read More
International Girl Child Day was celebrated with grandeur at the Giri Mitra office, emphasizing the importance of education and discipline for girls’ future.

అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా

శుక్రవారం నాడు గిరి మిత్ర కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ బాలికా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే విజయ్ చంద్ర, మరియు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలికలు రేపటి పౌరులుగా వాళ్ళ భవిష్యత్తు తల్లిదండ్రుల చేతిలో, ఉపాధ్యాయుల క్రమశిక్షణతో మెలిగి ఉండాలని ఎమ్మెల్యే అన్నారు. ఐటీడీఏ పీవో మాట్లాడుతూ బాలికలు ఏ విధముగా చదివితే ఉన్నత శిఖరాలు చేరచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ పిఓ, సూపర్వైజర్లు మరియు ఆశ…

Read More
The District Collector directed officials to ensure fair prices for harvested paddy this Kharif season. A review meeting emphasized preparations for the procurement process.

రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు జిల్లా కలెక్టర్ చర్యలు

రైతులు పండించిన ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది ఖరీఫ్ లో 2.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. అందులో 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ధాన్యం సేకరణలో ముందస్తు ఏర్పాట్లపై జిల్లాస్థాయి ధాన్యం సేకరణ కమిటీ సమావేశం…

Read More
Collector A. Shyam Prasad directed officials to support aspiring women entrepreneurs, aiming to improve their livelihood and living standards through new initiatives.

పారిశ్రామిక మహిళామణుల ప్రోత్సాహం పై కలెక్టర్ సమీక్ష

పార్వతీపురం జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామిక మహిళామణులు కావాలని, ఆ దిశగా తగు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నూతన యూనిట్లను స్థాపించి వారి జీవన ప్రమాణాలు మెరుగుపడాలని పేర్కొన్నారు. జిల్లాలో జీవనోపాదుల కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశమందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

Read More
Residents of Thallaburidi village express concerns over encroachments on their crematorium land. They seek urgent action from authorities to reclaim and develop the site.

తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సమస్య

వివరాల్లోకి వెళ్తే తాళ్లబురిడి గ్రామంలో స్మశాన వాటిక సర్వేనెంబర్; 185 లో మూడు ఎకరాల 88 సెంట్లు గల భూమి ఉండగా కొంతమంది అధికారులు అండదండలతో స్మశాన వాటికనే ఆక్రమించుకోవడం జరిగినది గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలు గ్రామంలో ఉండే పెద్దలను అడగడం జరిగినది గ్రామంలో మండల జడ్పిటిసి స్థాయి నాయకులు ఉన్న మా స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోలేదని గ్రామ ప్రజలు వాపోతున్నారు స్మశానంలోకి పాడిని మూసుకొని శవాన్ని తీసుకెళ్లేటప్పుడు అవస్థలు పడుతున్న దృశ్యం గ్రామంలో…

Read More