
మద్యం దుకాణాల కేటాయింపు లాటరీ కార్యక్రమం
సోమవారం ఉదయం 8.00 గం.లకు స్థానిక ఎం.ఎ. నాయుడు కన్వెన్షన్ హాలులో ప్రారంభమైన మద్యం దుకాణాలు కేటాయింపు. జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్, జాయింట్ కలెక్టర్ ఎస్. ఎస్. శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఎక్సైజ్ శాఖ అధికారుల సమక్షంలో లాటరీ నిర్వహణ. ఎక్సైజ్ శాఖ గెజిట్ సీరియల్ ప్రకారం లాటరీ పద్ధతిలో జిల్లాలోని 52 మద్యం దుకాణాల కేటాయింపు. మాన్యువల్ పద్ధతి ద్వారా డ్రా తీసి దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిర్వహిస్తున్న అధికారులు. జిల్లాలోని…