Seethampeta villagers from the ST community, led by CPI(M) leaders, staged a protest demanding government land titles for their community.

సీతంపేట గ్రామంలో ఎస్టీ కులస్తుల ధర్నా

పార్వతిపురం మండలం సంఘం వలస పంచాయతీ సీతంపేట గ్రామస్తులు ఎస్టీ జాతాపు కులస్తులు ఆధ్వర్యంలో సిపిఎం నాయకులు రెడ్డి వేణు ఆధ్వర్యంలో పార్వతీపురం తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీతంపేట గ్రామస్తులు కు చెందిన ఎస్టీ కులస్తులు మాకు ప్రభుత్వ బంజర భూము లో పట్టాల మంజూరు చేయమని కోరుతున్నారు. మాకు పట్టాలిచ్చినంతవరకును ఇక్కడి నుంచి కదిలే ప్రసతికి లేదని ఎమ్మార్వో అని మరియు ఇది అధికారులను నిర్బంధించారు.

Read More
At the Police Martyrs' Remembrance Day in Parvathipuram, SP Madhava Reddy and Collector honored fallen officers with floral tributes and financial aid.

పార్వతీపురంలో పోలీస్ అమరవీరులకు ఘన నివాళి

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈరోజు జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం జూనియర్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ మాధవరెడ్డి, పోలీస్ అమరవీరుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమరవీరులు చనిపోయిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరవీరులకు నినాదాలు పలుకుతూ ఈ కార్యక్రమం ప్రారంభించారు. ముఖ్య అతిథిగా పార్వతిపురం ఎమ్మెల్యే విజయ్ చంద్ర పాల్గొన్నారు. ఎస్పీ మాధవరెడ్డి మాట్లాడుతూ…

Read More
The ITDA Project Officer emphasized the importance of education and extracurricular activities for students during a surprise inspection at KGBV in Parvathipuram Manyam district.

చదువు మరియు కార్యకలాపాలను ప్రోత్సహించాలి

పార్వతిపురం మన్యం జిల్లాలో అక్టోబర్ 18న చదువుతోపాటు ఇతర కార్యకలాపాలు ఆసక్తి పెంచుకోవాలని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సబ్ కలెక్టర్ ఆ సుత్రోస్ శ్రీవత్సవ విద్యార్థులకు పిలుపునిచ్చారు. కొమరాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయము కేజీబీవీని శుక్రవారం వివో ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టిని మరియు ఇతర రిజిస్టర్ లను పరిశీలించి 10వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. నాణ్యమైన ఆహారం గురించి అడిగి తెలుసుకున్నారు.

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of providing nutritious food and quality education to children in Anganwadi centers, urging cleanliness and stock maintenance.

పార్వతీపురం అంగన్వాడి కేంద్రాల పరిశీలనలో కలెక్టర్ హెచ్చరికలు

పార్వతీపురం మన్యం జిల్లాలో అంగన్వాడి సెంటర్లో పిల్లలకు పౌష్టిక ఆహారము నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ హెచ్చరించారు.పార్వతీపురం మండలం డోక్సెల గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం అకస్మికతనికి చేశారు.అంగన్వాడి కేంద్రాలకు పిల్లలకు సంబంధించిన మందులను శానిటైజను సమగ్ర స్టాకును ఉంచాలని ఆయన హెచ్చరించారు. స్టాకు రిజిస్టర్ లను పరిశీలించి శుభ్రంగా ఉంచాలని ఆయన అన్నారు.

Read More
Collector A. Shyam Prasad emphasizes the importance of preventing anemia in pregnant women and children under five by ensuring proper nutrition.

గర్భిణీల ఆరోగ్యంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు

గర్భిణీలు,ఐదేళ్లలోపు పిల్లలు, కిషోర బాలికల్లో రక్తహీనత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సీడిపిఓలను ఆదేశించారు. రక్తహీనత నివారణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి, అవసరమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం అనుమతి పొందిన ఇంజక్షన్లు కూడా ఇప్పిస్తామని కలెక్టర్ చెప్పారు. ప్రతి గర్భిణీకి ఒక కార్డు ఇవ్వాలని, ఆమె క్రమం తప్పకుండా తీసుకుంటున్న వాటిని ఆ కార్డు నందు నమోదు చేయాలన్నారు. గర్భిణీలు రక్తహీనతతో ప్రాణాపాయ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత సీడిపిఓ…

Read More
During Dussehra, over 5,000 devotees participated in the Anna Samarpana program at the Durga Devi Temple in Salur. Local leaders and residents joined in the festivities.

దసరా ఉత్సవాలలో సాలూరు కోటవీధి ప్రత్యేక కార్యక్రమం

దసరా శ్రవణ్ నవరాత్రుల పూర్తిచేసుకుని అన్ని ప్రాంతాల్లో దసరా ఉత్సవాలు నిర్వహిస్తున్నారు, అందులో భాగంగా సాలూరు కోటవీధిలో గల దుర్గాదేవి ఆలయం వద్ద కోటవీధి జంక్షన్ స్థానికులు వ్యాపారస్తులు కలిసి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సాలూరు ఎక్స్ జమిందార్ సన్యాసిరాజు, కొనేసి చిన్ని, రేపు మహేశ్వరరావు, జరాజపు సూరిబాబు, వీధి పెద్దలు యువత,మహిళలు పాల్గొన్నారు.

Read More
The Tribal Welfare Association protests the uncertain future of Parvathipuram ITDA, demanding better governance, fund allocation, and welfare reforms.

ఐటీడీఏ స్వతంత్రత కాపాడాలని కోరుతూ ధర్నా

జిల్లా ఏర్పాటు తర్వాత పార్వతీపురం ఐటిడిఎ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని ఇది ఏమాత్రం సహించేది లేదని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ హెచ్చరించారు.ఈమేరకు చలో ఐటీడీఏ పేరుతో ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈసందర్భంగా రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఐటీడీఏ కు రెగ్యులర్ పీఓ, డీడీ లేకపోతే పాలన ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గిరిజన సంక్షేమం కోసం ఐటీడీఏ కు వచ్చే డబ్బులు గిరిజన సంక్షేమం కోసం మాత్రమే…

Read More