
రెవెన్యూ సమస్యలు 48 గంటల్లో పరిష్కరించాలి
జిల్లా ప్రజల రెవెన్యూ సంబంధిత సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్ ఏ శ్యాం ప్రసాద్ అధికారులు కఠిన ఆదేశాలు జారీ చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికగా ఉన్న పిజిఆర్ఎస్ ద్వారా వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సూచించారు. అధికారులందరూ ప్రజా వినతులపై అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమస్యల స్వభావాన్ని బట్టి 24 గంటలలోపు లేదా ఎక్కువ రోజులకు అవసరమైతే గరిష్టంగా 48 గంటలలోపు పరిష్కారం చూపాలని చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించేవారిపై…