కోరెడ్ల విజయ గౌరీకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పిడిఎఫ్ సభ్యుల విజ్ఞప్తి
పార్వతీపురం సుందరయ్య భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో, మాజీ శాసన మండలి సభ్యులు M.V.S. శర్మ ఆధ్వర్యంలో పిడిఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయ గౌరీకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల సమస్యలను ముందుకు తీసుకువెళ్ళే నాయకుడు కావలసిన అవసరం ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సమస్యలను ఎవరు పట్టించుకోలేదు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా, శర్మ గారు కోరెడ్ల విజయ గౌరీ గారిని MLC పోటీలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, ఓటు…
