Shivaji Jayanti was celebrated grandly in Salur. Minister Sandhya Rani paid tribute. A large number of people participated.

సాలూరులో శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సాలూరు శివాజీ బొమ్మ జంక్షన్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి, మహానాయకుడిని స్మరించుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ, శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంధ్యారాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ చత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచే గొప్ప యోధుడు అని అన్నారు. ఆయన ధైర్యం, నాయకత్వం, త్యాగం అనుకరణీయమని, ముఖ్యంగా యువత శివాజీ బాటలో…

Read More
Midnight thefts in 10 shops, cash stolen. Thieves ignored laptops, mobiles. CCTV captured footage. Police begin investigation.

అర్ధరాత్రి దొంగతనాలు – 10 షాపుల్లో నగదు దోచుకున్నారు

అర్ధరాత్రి సమయంలో దొంగలు పలు షాపుల షెల్టర్లు పగులకొట్టి దోచుకున్నారు. మొత్తం 10 షాపుల్లోకి ప్రవేశించిన దొంగలు క్యాష్ కౌంటర్‌లలో ఉన్న నగదును దోచుకున్నారు. షాపుల్లో లాప్‌టాప్‌లు, మొబైల్స్ వంటివి వదిలేసి, నగదు మాత్రమే ఎత్తుకెళ్లడం గమనార్హం. ఒక షాప్‌లో సీసీ కెమెరాలో దొంగల కదలికలు స్పష్టంగా రికార్డయ్యాయి. ముఖాలు ముసుగులతో కప్పుకున్నప్పటికీ, వారి దోపిడీ తీరును స్పష్టంగా గుర్తించవచ్చు. దొంగలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించారని అనుమానిస్తున్నారు. షాపు యజమానులు తెల్లవారుజామున వచ్చి తాళాలు తెరిచి చూసే సరికి…

Read More
Sarpanches express anguish over lack of respect despite holding positions. YSRCP leaders submit a petition to the Collector over officials' attitude.

సర్పంచుల ఆవేదన – గౌరవం లేకుండా పోయిందని ఆరోపణ

సర్పంచులు తమ సమస్యలను అధికారులకు తెలియజేసేందుకు కలెక్టరేట్ వద్ద ముట్టడి చేశారు. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ ఇంచార్జ్ పరీక్షిత్ రాజు, ఇతర నాయకులు కలసి కలెక్టర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. సర్పంచుల గౌరవం లేకుండా పోతుందనే ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో తమకు తెలియకుండా ఉపాధి పనులు కేటాయిస్తున్నారని, అధికారుల వైఖరి శోచనీయమని ఆరోపించారు. పదవి ఉన్నప్పటికీ తమకు గౌరవం లేదని సర్పంచులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా…

Read More
MLA Dr. Chadalavada Aravind Babu inaugurated a battery vehicle at Kotappakonda for elderly and disabled visitors.

కోటప్పకొండకు బ్యాటరీ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవాలయానికి భక్తుల సౌకర్యార్థం బ్యాటరీ వాహనాన్ని అందించారు. ఈ వాహనాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు రావేళ్ల జ్ఞాన కోటేశ్వరరావు (జ్ఞానీ) విరాళంగా ఇచ్చారు. నరసరావుపేట శాసనసభ్యులు డా. చదలవాడ అరవింద బాబు ఈ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వయోవృద్ధులు, వికలాంగులు, చిన్న పిల్లలు, మహిళలు సులభంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వాహనం అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. భక్తుల సౌకర్యం కోసం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు….

Read More
Protesting SC/ST free electricity stoppage, CITU, KVPS held a dharna in Palakonda and submitted a petition.

ఎస్సీ/ఎస్టీ ఉచిత విద్యుత్ కొనసాగించాలని డిమాండ్

పాలకొండ ఎలక్ట్రిసిటీ సబ్ డివిజన్ కార్యాలయం వద్ద సీఐటీయూ, కెవిపీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. కృష్ణమూర్తి, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు దావాల రమణారావు, ఎస్సీ/ఎస్టీ ప్రజలకు ఇచ్చిన ఉచిత విద్యుత్ నిలిపివేయడం అన్యాయమన్నారు. గత ఐదేళ్లుగా ఎస్సీ/ఎస్టీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించిన ప్రభుత్వం, ఇప్పుడు వేలాది రూపాయలు చెల్లించమంటూ ఒత్తిడి తెస్తోందని వారు ఆరోపించారు. ఎస్సీ/ఎస్టీ ప్రజలను…

Read More
DIG Koya Praveen inspects Kosigi Police Station, reviews crime control and police performance

కోసిగి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన రాయలసీమ డీఐజీ

కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మంగళవారం తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించిన ఆయన రికార్డుల తనిఖీ కూడా నిర్వహించారు. పోలీస్ స్టేషన్ పనితీరును సమీక్షించి, సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్బంగా డీఐజీ మాట్లాడుతూ, కోసిగి, కౌతాళం పోలీస్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత భౌగోళిక పరిస్థితులను గమనిస్తూ, పోలీసులు నేరాల నియంత్రణలో తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు….

Read More
Jana Sena leaders take steps to restore the dilapidated Ayurvedic center in Kovvur, aiming to convert it into a 20-bed hospital.

కోవూరు లో శిథిలమైన ఆయుర్వేద కేంద్ర పునరుద్ధరణకు జనసేన

కోవూరు పట్టణంలోని కొత్తూరు రోడ్ లో గల 80 ఏళ్ల చరిత్ర కలిగిన సన్నపురెడ్డి శేషారెడ్డి ఆయుర్వేద వైద్యశాల పూర్తిగా శిథిలమైంది. ఈ విషయాన్ని గుర్తించిన జనసేన కోవూరు నియోజకవర్గ కెర్టేకర్ చప్పుడు శ్రీనివాసులు రెడ్డి ఆయుర్వేద కేంద్రాన్ని పరిశీలించారు. ఆయుర్వేద డాక్టర్ గంగాధర్ తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యపై మాట్లాడారు. శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ, ఎంతోమంది దాతల సహాయంతో ప్రారంభమైన ఈ ఆయుర్వేద కేంద్రం ఇప్పుడు వినియోగం లేక శిథిలంగా…

Read More