నర్సీపట్నంలో అక్రమ నిర్మాణాల తొలగింపు, ఉద్రిక్తత
నర్సీపట్నం మున్సిపల్ అధికారులు అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాల తొలగింపును చేపట్టారు. శారద నగర్ ప్రాంతంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన వైసీపీ నేత కట్టడాలను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ధ్వంసం చేశారు. అక్రమ నిర్మాణాల తొలగింపు కోసం అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. దీంతో ఉదయం 6 గంటలకే మున్సిపల్ సిబ్బంది కూల్చివేత పనులను ప్రారంభించారు. ఈ చర్యల సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నర్సీపట్నం…
