Maha Shivaratri was celebrated grandly in Kothapeta. Devotees thronged Palivela Sri Umakoppeswara Swamy temple, performing special rituals.

కొత్తపేటలో మహాశివరాత్రి సందడి

మహాశివరాత్రి సందర్భంగా కొత్తపేట నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, సమీప శివాలయాలను సందర్శించారు. శివనామస్మరణతో ఆలయాలు మార్మోగాయి. పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. తెల్లవారుజామునుంచే భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఓంకార నాదంతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. భక్తులు “హర హర మహాదేవ” అంటూ స్వామివారి ప్రదక్షిణలు చేసి భక్తిభావంతో నిమగ్నమయ్యారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో…

Read More
Bikka Ramanjaneya Reddy invited YSRCP leader Kunduru Nagarjuna Reddy to the Sri Ramalingeshwara Swamy Maha Shivaratri festival in Salakalaveedu.

సలకలవీడు శివరాత్రి ఉత్సవాలకు కుందురు నాగార్జున రెడ్డి ఆహ్వానం

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని బేస్తవారిపేట మండలంలో ఉన్న సలకలవీడు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ ఆలయం త్రేతాయుగంలో స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్టించిన పవిత్ర క్షేత్రంగా భక్తుల విశ్వాసానికి కేంద్రంగా నిలుస్తోంది. శివరాత్రి వేడుకల సందర్భంగా ఆలయ శాశ్వత ధర్మకర్త బిక్కా రామాంజనేయ రెడ్డి గిద్దలూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కుందురు నాగార్జున రెడ్డిని ఉత్సవాలకు ప్రత్యేకంగా ఆహ్వానించారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో విస్తృతమైన ఏర్పాట్లు…

Read More
A man was found hanging from a tree in Narsipatnam NTR Stadium. A bag, knife, and broken glasses were recovered from the scene.

నర్సీపట్నం స్టేడియంలో చెట్టుకు ఉరేసుకుని వ్యక్తి మృతి

నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఉదయం వాకింగ్‌కు వచ్చిన ప్రజలు మృతదేహాన్ని వేలాడుతూ చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనతో స్టేడియం పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ ఓ బ్యాగు, చిన్న కత్తి, విరిగిన కళ్లద్దాలు లభ్యమయ్యాయి. మృతుడు ఎవరు? ఈ ఘటన ఆత్మహత్యా లేదా హత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. ఇప్పటి వరకు మృతదేహాన్ని…

Read More
On Maha Shivaratri, devotees flocked to the Sangameshwara Swamy temple. Special rituals were performed, and the grand Rathotsavam is set for tomorrow.

సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల రద్దీ

మహాశివరాత్రి సందర్భంగా తెనాలి మండలం సంగంజాగర్లమూడి గ్రామంలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత సంగమేశ్వరస్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులు స్వామివారి దర్శనార్థం భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు…

Read More
On Mahashivratri, ministers Kondapalli Srinivas Rao and Gummadi Sandhya Rani visited the Jayithi Sri Mallikarjuna Swamy Temple in Mentada Mandal.

జయితి మల్లికార్జున స్వామిని దర్శించిన మంత్రులు

విజయనగరం జిల్లా మెంటాడ మండలం జయితి గ్రామంలోని శ్రీ భ్రమరాంబికా సహిత మల్లికార్జున స్వామి దేవాలయాన్ని శివరాత్రి సందర్భంగా మంత్రులు కొండపల్లి శ్రీనివాసరావు, గుమ్మడి సంధ్యారాణి దర్శించుకున్నారు. 11వ శతాబ్దంలో స్వయంభుగా వెలసిన ఈ ఆలయాన్ని సందర్శించడం ఎంతో పుణ్యఫలదాయకమని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ, స్వయంభుగా వెలసిన శివాలయాన్ని దర్శించడం వల్ల ఆత్మ సంతృప్తి లభిస్తుందని అన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులకు…

Read More
On Maha Shivaratri, CM Chandrababu extended wishes to the public, praying for divine blessings, prosperity, and well-being for all devotees.

మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

మహాశివరాత్రి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. భక్తులు నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలు విశ్వాసంతో ఆచరిస్తున్నారని, శంకరుడు వారందరికి ఆరోగ్యానందాలు కలిగించాలని కోరుకుంటున్నానని ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు. ప్రజలు భక్తిశ్రద్ధలతో ఈ పవిత్ర పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఇక మహాశివరాత్రి వేడుకలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. శివరాత్రి పర్వదినం కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భక్తుల రద్దీ…

Read More
Five youths went missing during Maha Shivaratri bath in Godavari. Rescue teams launched a search operation, recovering one body so far.

గోదావరిలో మహాశివరాత్రి నదీస్నానం విషాదం

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు పెద్ద ఎత్తున నదీస్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలోని తాడిపూడి వద్ద విషాదం చోటుచేసుకుంది. గోదావరిలో నదీస్నానానికి దిగిన ఐదుగురు యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు ప్రారంభించారు. అయితే, ఎంత ప్రయత్నించినా యువకుల ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలంలో భక్తుల ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో గజ ఈతగాళ్లు చేపట్టిన గాలింపు చర్యల్లో…

Read More