MLA Virupakshi questioned Chandrababu over inadequate welfare funds and the absence of free bus travel for women.

చంద్రబాబు పాలనపై విమర్శలు గుప్పించిన ఎమ్మెల్యే విరుపాక్షి

సంక్షేమ పథకాలపై అరకొర నిధులు కేటాయించారని ఆలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే విరుపాక్షి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు అంటూ చెప్పిన చంద్రబాబు ఎక్కడ అనుసరిస్తున్నారని ప్రశ్నించారు. ప్రతీ మహిళకు రూ.1500 అందించాలన్న హామీ గాల్లో కలిసిందని అన్నారు. తల్లికి వందనం పథకం గురించి ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు. సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాలను పార్టీ వర్గీకరణతో అమలు చేస్తున్నారని విరుపాక్షి ఆరోపించారు. సంక్షేమ పథకాలను అందరికీ సమానంగా అందించాలని, ఇది పార్టీలకు…

Read More
The new BJP Puttaparthi Town Committee was unanimously elected. Leaders highlighted party principles and development priorities.

బీజేపీ పుట్టపర్తి టౌన్ కమిటీ ఎన్నికలు పూర్తి

బీజేపీ పుట్టపర్తి టౌన్ నూతన కమిటీ ఎన్నికల సమావేశం జిల్లా బీజేపీ కార్యాలయంలో టౌన్ అధ్యక్షుడు కళ్యాణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు పార్టీ ఆవిర్భావం, సిద్ధాంతాలు, దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. సమావేశంలో జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శులుగా నారాయణ, లక్ష్మీనారాయణ నాయక్, ఉపాధ్యక్షులుగా కుమార్, శివశంకర్ రెడ్డి, కుసుమా జయరాం, నాగేష్, సత్యమయ్య, ట్రెజరీ…

Read More
Gajuwaka police arrested 57 people for open drinking in a special drive, registered cases, and sent them to court.

గాజువాకలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్, 57 మంది అరెస్ట్

గాజువాక పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల పరిరక్షణ కోసం గాజువాక పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఓపెన్ డ్రింకింగ్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రత్యేక తనిఖీలను సిఐ పార్థసారథి నేతృత్వంలో ఎస్సైలు రాధాకృష్ణ, రవికుమార్, మన్మధరావు, నజీర్, హెడ్ కానిస్టేబుల్స్, కానిస్టేబుల్స్ సంయుక్తంగా నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో బహిరంగంగా మద్యం సేవిస్తున్న 57 మందిని గుర్తించి అరెస్ట్ చేశారు. వీరిని గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలించి, చట్టపరమైన చర్యలు తీసుకున్నారు….

Read More
MLA Songa Roshan Kumar attended the Lourdes Matha Festival in Tadikalapudi, inaugurated the newly built grotto, and blessed the devotees.

లూర్ధుమాత మహోత్సవాల్లో పాల్గొన్న MLA సొంగా రోషన్ కుమార్

ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని తడికలపూడిలో లూర్ధుమాత మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ మహోత్సవాల్లో ముఖ్య అతిథిగా చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగా రోషన్ కుమార్ పాల్గొన్నారు. పుణ్యక్షేత్ర డైరెక్టర్ Dr. Rev. Fr. నాతానియేలు, సిస్టర్స్, ఉపదేశీ మాస్టర్లు శాసనసభ్యులను మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. భక్తుల సమక్షంలో మహోత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా MLA సొంగా రోషన్ కుమార్ లూర్ధుమాత నూతనంగా నిర్మించిన గుహను ప్రారంభించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తుల విశ్వాసానికి నూతనంగా తీర్చిదిద్దిన…

Read More
Gajjala Kalavati and Rachamallu Siva Prasad Reddy strongly criticized Councilor Posa Varalakshmi for leaving YSRCP and joining TDP.

పోసా వరలక్ష్మి టీడీపీలో చేరికపై గజ్జల కళావతి ఆగ్రహం

ప్రొద్దుటూరు మున్సిపల్ 34వ వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి వైయస్సార్సీపీని వీడి టీడీపీలో చేరడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆమె రాజకీయ నిర్ణయంపై వైయస్సార్సీపీ నేత గజ్జల కళావతి తీవ్ర స్థాయిలో స్పందించారు. మాజి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డితో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. పోసా వరలక్ష్మికి రెండుసార్లు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి గెలిపించామని, కానీ ఇప్పుడు మోసం చేసిందని ఆరోపించారు. గజ్జల కళావతి మాట్లాడుతూ, పోసా వరలక్ష్మి విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారని…

Read More
Minister Narayana launched the monthly pension distribution in Bhagat Singh Colony, personally handing over pensions to beneficiaries.

భగత్ సింగ్ కాలనీలో మంత్రి నారాయణ ఎన్టీఆర్ భరోసా పంపిణీ

నగరంలోని 54వ డివిజన్ భగత్ సింగ్ కాలనీలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ శనివారం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నెలా ఒకటో తారీఖున ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ నిరభ్యంతరంగా జరుగుతుందని, సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 68 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం పింఛన్ల కోసం వృద్ధులను, వికలాంగులను సచివాలయాల చుట్టూ తిప్పేసిందని, ఇప్పుడు…

Read More
MRP leaders paid candlelight tribute to Madiga martyrs in Venkatagiri for their sacrifice in SC classification movement.

మాదిగ అమరవీరులకు వెంకటగిరిలో క్యాండిల్ లైట్ నివాళి

ఉమ్మడి తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కాంపాలెం 25వ వార్డ్ మాదిగవాడలో మాదిగ అమరవీరులకు క్యాండిల్ లైట్ నివాళులు అర్పించారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకత్వం నిర్వహించింది. ఎస్సీ వర్గీకరణ లక్ష్యసాధన కోసం పోరాటం చేస్తూ అసువులు బాసిన మాదిగ బిడ్డలకు జోహార్ అంటూ నాయకులు నివాళులర్పించారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడునెల్ల కాలంగా నిరంతరం పోరాటం సాగిస్తున్నామని, పాలకుల మోసపూరిత విధానాలను…

Read More