TTD introduces Vada in Tirumala Annadanam. Daily, 35,000 Vadas will be served to devotees.

తిరుమల అన్నప్రసాదంలో కొత్తగా వడలు – టీటీడీ ప్రకటన

తిరుమలలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద సేవలో కొత్తగా వడలను కూడా చేర్చారు. ఈ విషయాన్ని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా ప్రకటించారు. టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అన్నప్రసాద మెనూలో అదనంగా కొత్త పదార్థాన్ని చేర్చాలనే ఆలోచన వచ్చిందని తెలిపారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ఆమోదంతో వడలను వడ్డించాలని నిర్ణయించినట్లు వివరించారు. ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు భక్తులకు వడలను వడ్డిస్తామని…

Read More
Tribals stage unique protest with doli yatra demanding Donkada road work. Warn of agitation at the Collector’s office if delays continue.

డొంకాడ రోడ్డు కోసం గిరిజనుల డోలు యాత్ర – కందుకుందనం

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం కె.ఎల్లవరం పంచాయతీ పరిధిలోని డొంకాడ PVTG కొందు గిరిజన గ్రామం రహదారి లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 29 కుటుంబాలు, 180 మంది జనాభా జీవిస్తున్న ఈ గ్రామానికి కనీస వసతులు లేవు. గతంలో ప్రభుత్వం రూ. 1.35 కోట్లు మంజూరు చేసినా, ఫారెస్ట్ అనుమతుల లేమితో పనులు ఆగిపోయాయి. ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలు అయినా ఇప్పటికీ రోడ్డు పనులు ప్రారంభించలేదు. జనవరి 22న, సమస్యను అధికారులకు తెలియజేసేందుకు గిరిజనులు…

Read More
Shashikala calls for a grand Women’s Day celebration in Adoni. Claims women thrived under Jagan’s rule, but coalition weakened schemes.

ఆదోనిలో మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించాలని పిలుపు

కర్నూలు జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు శశికళ ఆదోని కేంద్రంగా మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు. బుధవారం వైసీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె సూచించారు. మహిళలు సామాజిక, ఆర్థికంగా ఎదిగేందుకు జగనన్న ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఆమె పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు సంబంధించిన పథకాలను త్రుంగలో తొక్కారని శశికళ ఆరోపించారు. గత…

Read More
Father attacks daughter with a knife over love marriage. Injured couple hospitalized, police investigating the incident.

ప్రేమ వివాహం – కన్నతండ్రి కత్తితో కూతురిపై దాడి

గుడుపల్లి మండలంలోని అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య, చంద్రశేఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెద్దల అభిప్రాయం లేకుండానే వివాహం చేసుకోవడంతో కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే, సమస్యను పరిష్కరించేందుకు పెద్దల సమక్షంలో చర్చ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనుగుణంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్దకు కౌసల్య, చంద్రశేఖర్‌ను పిలిపించారు. అక్కడ పెద్దల సమక్షంలోనే కౌసల్య తండ్రి శివప్ప తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ప్రేమ వివాహం తనకు నచ్చకపోవడంతో తండ్రి కత్తి తీసుకొని కౌసల్య, చంద్రశేఖర్‌లపై…

Read More
Sharmila accuses YSRCP and TDP of compromising Polavaram’s height, questioning their role in reducing it from 45.72m to 41.15m.

పోలవరం ఎత్తు తగ్గింపుపై షర్మిల తీవ్ర విమర్శలు

పోలవరం ప్రాజెక్టు నిర్వీర్యం కావడంలో చంద్రబాబు కూడా భాగస్వామి అయితే, దానికి అసలు కర్త, కర్మ, క్రియ జగనే అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు పనులను పూర్తిచేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శించారా? అని నిలదీశారు. ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకు తగ్గించేందుకు అంగీకరించింది వైసీపీ కాదా? అని ఆమె…

Read More
Village surveyors met Srikakulam Collector, urging solutions for work pressure and biometric access in resurvey projects.

శ్రీకాకుళంలో సర్వే ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం

శ్రీకాకుళం జిల్లా గ్రామ సర్వేయర్ల సంఘం ప్రతినిధులు మంగళవారం రాత్రి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలిశారు. సర్వే ఉద్యోగులు రీసర్వే పనుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయనకు వినతిపత్రం అందజేశారు. రీసర్వే పనుల ఒత్తిడిని తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, త్వరలోనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పైలట్ విలేజెస్‌లో రీసర్వే పనుల కారణంగా గ్రామ సర్వేయర్లు తరచుగా ఇతర గ్రామాలకు, మండలాలకు డిప్యూటేషన్ వెళ్తున్నారు. అయితే, బయోమెట్రిక్…

Read More
Devotees express anger after Pedditlamma temple remains locked due to committee disputes during the festival.

పెద్దిట్లమ్మ ఆలయానికి తాళం.. భక్తుల ఆగ్రహం

డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీ పెద్దిట్లమ్మ అమ్మవారి ఆలయంలో విభేదాలు భక్తులకు తీవ్ర నిరాశ కలిగించాయి. ఆలయానికి సంబంధించిన పాత కమిటీ సభ్యులు తాళం వేసి వెళ్లిపోవడంతో భక్తులు దర్శనం పొందలేకపోయారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో జాతర మహోత్సవాలు కొనసాగుతున్నా, ఆలయం మూసివేయడం భక్తుల ఆగ్రహానికి కారణమైంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి జాతరకు తరలివచ్చారు. అయితే, ఆలయ తలుపులు మూసివుండటంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం…

Read More