Farmers' association demands MSP for cashew farmers and free spraying equipment to protect crops from weather-related damage.

జీడిమామిడి రైతుల రక్షణకు ప్రభుత్వ మద్దతు కావాలి

పార్వతీపురం మన్యం జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో సాగవుతున్న జీడిమామిడి పంట రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 10న కురుపాం మండలం లేవిడి గ్రామంలోని రబ్బర్ తోటలో జిల్లా సదస్సు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు తెలిపారు. రైతుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీరఘట్టం మండలం తూడి గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో అప్పలనాయుడు మాట్లాడుతూ, జీడిమామిడి పంట అమ్ముకునే సమయంలో…

Read More
A 2K run was held at the district headquarters for Women’s Day, flagged off by the District Collector, followed by a human chain formation.

మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో 2కె రన్

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ఈ ర్యాలీకి జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. విద్యార్థులు, అధికారులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మానవహారం ఏర్పాటు చేసి, అధికారులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. మహిళల పట్ల గౌరవంతో మెలగాలని, సమాజంలో…

Read More
Women’s Day was celebrated grandly at Narsipatnam Govt. Degree College with competitions for students and prize distribution.

నర్సీపట్నంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి శ్రీమతి చింతకాయల పద్మావతి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, “నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళుతున్నారు. విద్య, ఉద్యోగాలు, వ్యాపారం, రాజకీయాల్లో మహిళలు తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు. కృషి, పట్టుదలతో ముందుకు సాగితే ఏ లక్ష్యమైనా సాధించవచ్చు. విద్యార్థినులు తమ భవిష్యత్తు కోసం…

Read More
Workers protested demanding the withdrawal of the showcause notice to the Steel CITU Honorary President and the resolution of workers' issues.

స్టీల్ ఉద్యోగులకు న్యాయం చేయాలంటూ కార్మికుల నిరసన

విశాఖ స్టీల్ యాజమాన్యం స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షుడు జె అయోధ్యరామ్‌కు ఇచ్చిన షోకాజ్ నోటీసును తక్షణమే ఉపసంహరించాల్సిందిగా జిల్లా సిఐటియు ఉపాధ్యక్షుడు ఎన్ రామారావు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్టీల్ ప్రధాన పరిపాలనా భవనం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. “షోకాజ్ నోటీసు తక్షణమే ఉపసంహరించాలి”, “కార్మిక సమస్యలు పరిష్కరించాలి” అనే నినాదాలతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్ రామారావు మాట్లాడుతూ, స్టీల్ పరిరక్షణ ఉద్యమాన్ని…

Read More
AIYF leaders staged a semi-nude protest demanding the cancellation of the Sai Nagar brandy shop license in Tirupati Rural.

సాయి నగర్ బ్రాందీ షాపుకు వ్యతిరేకంగా ఏఐవైఎఫ్ నిరసన

తిరుపతి రూరల్ మండలం సాయి నగర్ గ్రామపంచాయతీ రెసిడెన్షియల్ ఏరియాలో కొత్తగా ఏర్పాటు చేసిన బ్రాందీ షాపును తక్షణమే రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పరచూరి రాజేంద్ర బాబు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శ్రీ పద్మావతి బైరాగి పట్టెడ రోడ్డునుండి అవిలాలకు వెళ్లే దారిలో ఉండే రెసిడెన్షియల్ ఏరియాలో మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ బ్రాందీ షాపు ముందు అర్థనగ్న నిరసన…

Read More
PVTG tribal women carried out a 4 km doli march demanding roads, clean water, and healthcare at Bangaru Bandar Road.

గిరిజన మహిళల డోలి యాత్ర – అభివృద్ధి కోసం నినాదాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని, అనకాపల్లి జిల్లా రావికమతం, మాడుగుల మండలాల సరిహద్దులోని సామలమ్మ కొండపై నివసించే PVTG ఆదివాసీ గిరిజన మహిళలు 4 కిలోమీటర్ల మేర డోలి యాత్ర నిర్వహించారు. జిలుగులోవ గ్రామం నుండి బంగారు బందర్ రోడ్డు వరకు వారు అడవీ మార్గంలో నడుచుకుంటూ తమ సమస్యలను వినిపించారు. కనీస సౌకర్యాలు లేని తమ గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని, రోడ్లు, మంచినీరు, వైద్యం వంటి అవసరమైన మౌలిక వసతులు అందించాలని డిమాండ్…

Read More
A grand musical night in Vizag featuring Balakrishna’s hit songs mesmerized music lovers, with an electrifying atmosphere created by fans.

విశాఖలో బాలయ్య పాటలతో సంగీత విభావరి సందడి!

విశాఖపట్నంలో బాలకృష్ణ హిట్ పాటలతో నిర్వహించిన నిర్విరామ సంగీత విభావరి అభిమానులను ఉర్రూతలూగించింది. ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్, ఉపకార్ ఛారిటబుల్ ట్రస్ట్, కంచర్ల వర్కింగ్ జర్నలిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 100 హిట్ పాటలు, 200 మంది గాయకుల గళామృతం సంగీత ప్రియులకు మధురానుభూతిని అందించింది. బాలకృష్ణ సినిమాల సూపర్ హిట్ పాటలకు అభిమానులు కేరింతలు కొట్టారు. “జై బాలయ్య జై జై బాలయ్య”, “సమరసింహా రెడ్డి” వంటి పాటలకు ప్రేక్షకులు స్టేజ్…

Read More