CM Chandrababu attended Women’s Day in Markapur, launched the Shakti app for women’s safety, and addressed DWCRA women.

మార్కాపురంలో మహిళా దినోత్సవం – శక్తి యాప్ ప్రారంభించిన సీఎం

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు నేడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళల స్టాళ్లను సందర్శించి, వారు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. అనంతరం మహిళలతో ముఖాముఖి నిర్వహించి, వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. చంద్రబాబు మాట్లాడుతూ, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. మహిళలపై అఘాయిత్యాలు చేసిన వారికి కఠిన శిక్షలు అమలు చేస్తామని హెచ్చరించారు. మహిళలు ఆర్థికంగా స్వయంసాధికారులుగా…

Read More
Chandrababu visited DWCRA stalls in Markapur, purchasing a saree for Nara Bhuvaneshwari for ₹25,000 and appreciating local products.

మార్కాపురంలో డ్వాక్రా స్టాళ్ల సందర్శనలో చంద్రబాబు ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకాశం జిల్లా మార్కాపురంలో పర్యటించారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించి, వారు తయారుచేసిన వస్తువులను ఆసక్తిగా పరిశీలించారు. స్వయం సహాయ సమూహాల మహిళలు ఉత్పత్తులను మార్కెట్ చేయడానికి ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని చంద్రబాబు ప్రశంసించారు. ఓ చీరల స్టాల్ వద్ద చంద్రబాబు తన సతీమణి నారా భువనేశ్వరి కోసం ప్రత్యేకంగా ఒక పట్టుచీర కొనుగోలు చేశారు. “ఎంతకు అమ్ముతున్నావమ్మా ఈ చీర?” అంటూ…

Read More
A 3K run & walk was held in Srikakulam for Women’s Day, with Swathi Shankar inspiring women on empowerment and achievements.

శ్రీకాకుళంలో ఉమెన్స్ మెగా ఈవెంట్ – 3K రన్ & వాక్ ఘనంగా

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాకుళం పట్టణంలోని 8 ఫీట్రో రోడ్డులో 3K రన్ & వాక్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మెగా ఈవెంట్‌ను GNV జువెలరీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించగా, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళా సాధికారత, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్వాతి శంకర్ మాట్లాడుతూ, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా పోటీ పడుతూ ప్రగతి సాధిస్తున్నారని…

Read More
Women expressed their frustration to ex-minister Buggana, stating that Super Six scheme promises were not fulfilled, leading to disappointment.

సూపర్ సిక్స్ పథకాలపై మహిళల ఆవేదన – బుగ్గన్ ఎదుట విమర్శలు

మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఇటీవల మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన సందర్భంగా స్థానిక మహిళలు ఆయన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలపై మోసపోయామని, నమ్మిన హామీలు నెరవేరలేదని విమర్శించారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మఒడి పథకం అందుతుందని చెప్పి, ఉచిత సిలిండర్లు, బస్సు ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటివి అమలు చేస్తామన్న హామీలు వాస్తవంగా అమలులోకి రాలేదని తెలిపారు. మహిళలు తమ…

Read More
Bank employees in Adoni protested against govt. negligence and called for a two-day strike demanding recruitment, workload reduction, and reforms.

ఆదోనిలో బ్యాంకు ఉద్యోగుల నిరసన, సమ్మెకు పిలుపు

ఆదోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ఎదురుగా యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బ్యాంకు ఉద్యోగుల నిరసన కార్యక్రమం జరిగింది. బ్యాంకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నేటి పరిస్థితుల్లో ఉద్యోగ భద్రత లేకపోవడం, పెరిగిన పని ఒత్తిడి ఉద్యోగులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు K రవికుమార్, R రాజశేఖర్, NCBE నాయకులు నాగరాజు, హరినాథ్, అనుమన్న…

Read More
Pride School & IMA organized a Women’s Day rally in Chirala, with MLA Madduluri Malakondayya leading a cycle rally.

చీరాలలో మహిళా దినోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహణ

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని చీరాల ప్రైడ్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. IMA హాల్ నుంచి ముక్కోణపు పార్కు వరకు విద్యార్థులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు కలసి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మహిళా సాధికారతకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య హాజరై, సైకిల్ ర్యాలీ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, ప్రైడ్ స్కూల్ విద్యార్థులు మహిళా గొప్పతనాన్ని…

Read More
A preparatory meeting for JanaSena’s anniversary was held in Gurazala with leaders, activists, and Veera Mahilas attending in large numbers.

గురజాలలో జనసేన ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహణ

గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, ఆవిర్భావ దినోత్సవ సన్నాహక సమావేశం గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు సూచన మేరకు, పిడుగురాళ్ల మండల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడింది. పిడుగురాళ్ల పట్టణంలోని కేఎం కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పొన్నూరు మాజీ శాసనసభ్యులు, నరసరావుపేట పార్లమెంటరీ సమన్వయకర్త కిలారు రోశయ్య హాజరై, ఆవిర్భావ దినోత్సవ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిలారు రోశయ్య మాట్లాడుతూ, మార్చి 14న…

Read More