Devotee rush continues in Tirumala. A total of 79,478 devotees had darshan, with ₹4.05 crore recorded as hundi income.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల పాటు నిరీక్షణ

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం కోసం 12 గంటల పాటు నిరీక్షణ అవసరమవుతోంది. భక్తుల సంఖ్య పెరగడంతో ఆలయ అధికారులు క్యూలైన్లను విస్తరించి, భక్తులకు తాగునీరు, మజ్జిగ వంటి అవసరమైన సదుపాయాలు అందిస్తున్నారు. తలనీలాలు సమర్పించేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గత 24 గంటల్లో 79,478 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయ పరిసరాలు సందడిగా…

Read More
Nookambika Devi festival was celebrated grandly with special rituals, annadanam, and the presence of public representatives.

నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహింపు

శ్రీ నూకాంబిక తల్లి పండుగ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పసుపు, కుంకుమలతో అలంకరించిన అమ్మవారిని భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ బైలాపూడి శ్రీరామదాసు మాట్లాడుతూ, మా గ్రామ దేవత నూకాంబిక తల్లి భక్తుల కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధి గాంచిందని, ప్రతి ఏడాది పండుగను ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తాగునీరు, మజ్జిగ, అన్నదానం నిర్వహించి భక్తులకు…

Read More
Tatipaka Madhu expressed concern over MGNREGA workers not receiving wages since January and the lack of basic facilities at work sites.

ఉపాధిహామీ కూలీల వేతనాలపై ఆవేదన వ్యక్తం చేసిన నేతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపాక మధు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం పిఠాపురం మండలం నవకొండవరం గ్రామంలో ఉపాధిహామీ పనుల పరిశీలన సందర్భంగా ఆయన కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చేసిన పనులకు జనవరి నెల నుంచి వేతనాలు చెల్లించకపోవడం వల్ల ఉపాధిహామీ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినా కూలీలు కనీసం…

Read More
TDP leader Vijay Goud’s car was set on fire by unidentified miscreants in Ramasamudram. Police have begun an investigation.

మదనపల్లెలో టిడిపి నేత విజయ్ గౌడ్ కారు కాల్చివేత

రాత్రి అర్థ రాత్రి సమయంలో మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రంలో టిడిపి మండల అధ్యక్షుడు విజయ్ గౌడ్ కారు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చివేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. మంగళవారం ఉదయం స్థానికులు తగలబడిన కారును గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల రాజకీయ విభేదాలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది. రామసముద్రం మండలంలో రాజకీయ…

Read More
VHP protested in Madanapalle against the attack on Hindus in Rayachoti, alleging police bias. A petition was submitted to the Sub-Collector.

రాయచోటిలో హిందువులపై దాడి.. విహెచ్పి నిరసన

రాయచోటిలో హిందువులపై జరిగిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. 2025 మార్చి 4న వీరభద్ర స్వామి ఆలయ పార్వేటి ఉత్సవం సందర్భంగా భక్తుల ఊరేగింపుపై ముస్లింలు దాడి చేశారని విహెచ్పి నాయకులు ఆరోపించారు. ఈ ఘటనలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని, హిందువులపైనే లాఠీఛార్జి చేయడం అన్యాయమని మండిపడ్డారు. ఈ ఘటనకు నిరసనగా సోమవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో విహెచ్పి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు మద్దతుదారులు…

Read More
Tenant farmers demand a new law in Eluru. Farmers' association calls for a protest at the Collectorate on March 17.

కౌలు రైతుల కోసం కొత్త చట్టం తేవాలి.. ఏలూరులో ఆందోళన

ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో కౌలు రైతుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌలు రైతుల రక్షణ కోసం కొత్త చట్టం తీసుకురావాలని, ఈ డిమాండ్ కోసం మార్చి 17న కలెక్టరేట్ వద్ద భారీ ఆందోళన చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలులోకి రాలేదని ఆయన విమర్శించారు. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు, పథకాలు, బ్యాంకు రాయితీలు అందడం…

Read More
CCTV cameras are playing a key role in rural safety. A new CCTV store was inaugurated in Emmiganoor by the DSP.

నేర నియంత్రణకు సీసీ కెమెరాలు.. ఎమ్మిగనూరులో కొత్త దుకాణం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎమ్మిగనూరు డీఎస్పీ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో భద్రత పెంపు, ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఇవి బలమైన సాధనమని ఆయన పేర్కొన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య తగ్గుతుండటంతో ప్రజలు స్వచ్ఛందంగా వాటిని తమ నివాసాల్లో ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. ఎమ్మిగనూరు పట్టణంలోని కర్నూల్ బైపాస్ రోడ్‌లో కొత్త సీసీ కెమెరా దుకాణాన్ని డీఎస్పీ, టౌన్ సీఐ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ…

Read More