
రాజ్యంలో భారీ వరదలు – అన్ని రిజర్వాయర్లు నింపాలని సీఎం చంద్రబాబు ఆదేశం
అమరావతి, సెప్టెంబర్ 29:ఆంధ్రప్రదేశ్ను వర్షాలు, వరదలు చుట్టుముట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నీటి వనరుల వినియోగంపై ఆదివారం రాత్రి ఆన్లైన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డైనమిక్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ద్వారా జల వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ప్రతి చెరువు, రిజర్వాయర్ను నింపాలని ఆదేశించారు. వరదల నేపధ్యంలో అప్రమత్తత కృష్ణా నదిలో 7 లక్షల క్యూసెక్కుల వరద ప్రమాద సూచన గోదావరిలో 11.5 లక్షల క్యూసెక్కుల వరద అవకాశం వేల టీఎంసీల నీరు సముద్రంలోకి…