Monodrama competitions in Chirala constituency were a great success, with students showcasing outstanding talent.

ఏకపాత్రాభినయం పోటీలలో విద్యార్థుల అద్భుత ప్రదర్శన

మనోవికాసం లోక్ కళాకార్ దివస్ సందర్భంగా మార్చి 11, 12, 13 తేదీలలో చీరాల నియోజకవర్గంలో బాలల నైపుణ్యాల వర్క్ షాప్ నిర్వహించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల (ORS) లో ఈ కార్యక్రమం జరిగింది. విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వం, చేతివ్రాత, ఏకపాత్రాభినయం వంటి విభాగాల్లో పోటీలు నిర్వహించగా, మొత్తం 8 పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. ఏకపాత్రాభినయ పోటీలలో అల్లూరి సీతారామరాజు పాత్రను పోషించిన బొడ్డు సంకేత్ కుమార్ (ORS స్కూల్, 5వ తరగతి) ప్రథమ…

Read More
Walkers Club in Nandaluru cleared the playground, making it suitable for athletes. Several key members participated.

నందలూరు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మైదానం శుభ్రీకరణ

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ, అరవపల్లి క్రీడా మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుభ్రీకరణ కార్యక్రమం నిర్వహించారు. మైదానంలో ఉన్నటువంటి పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలు తొలగించి, క్రీడాకారులకు మరియు పాదచారులకు సౌకర్యంగా మార్చే పనులు చేపట్టారు. ఈ కార్యక్రమానికి వాకర్స్ క్లబ్ ప్రెసిడెంట్ మోడపోతుల రాము సహకారం అందించారు. ఉపాధి హామీ కార్మికుల సహాయంతో మైదానాన్ని పూర్తిగా శుభ్రం చేశారు. వాకర్స్ ఇంటర్నేషనల్ క్యాబినెట్ డైరెక్టర్లు మన్నెం రామమోహన్, కుర్రా మణి యాదవ్, క్లబ్ సెక్రటరీ…

Read More
A viral video of Headmaster Chinta Ramana punishing students at Pent ZP High School has garnered attention. Minister Nara Lokesh responded, praising the thoughtful approach towards students' development and urging collective efforts to improve education.

హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ గుంజీలు తీసిన వీడియో వైర‌ల్, మంత్రి లోకేశ్ స్పందన

పెంట జెడ్పీ హైస్కూల్ హెడ్మాస్ట‌ర్ చింత ర‌మ‌ణ విద్యార్థులతో గుంజీలు తీసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో, ఆయన విద్యార్థుల వద్ద అంగీకరించని మాటల వల్ల అవగాహన లేకపోవడం వల్ల, గుంజీలు తీసేందుకు నడిపిస్తున్నాడు. ఇది సమాజంలో వివాదాలకు దారి తీసింది. ఈ సంఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. మంత్రిగా, లోకేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల విద్యా పురోగ‌తికి ప్రోత్సాహం అందిస్తే, వారు అద్భుతాలు సాధించగలరని అన్నారు. ఆయన ట్విట్టర్…

Read More
TDP senior leader Nagam Janardhan Reddy met CM Chandrababu in the Assembly.

అసెంబ్లీలో చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి నాగం

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పనిచేసిన సీనియర్ నేత, మాజీ మంత్రి నాగం జనార్థన్ రెడ్డి గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. చాలా కాలం తర్వాత నాగంను కలుసుకున్న చంద్రబాబు ఆయనను ఆప్యాయంగా పలకరించారు. ఆరోగ్య పరిస్థితిని, కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరైన సందర్భంగా నాగం జనార్థన్ రెడ్డి, సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. నాటి కేసులు ఎట్టకేలకు కొట్టివేయడంపై చంద్రబాబు హర్షం…

Read More
AP Signs AI Training Agreement with Microsoft. AP government partnered with Microsoft to train 2 lakh youth in AI skills.

ఏపీలో ఎఐ శిక్షణకు మైక్రోసాఫ్ట్‌తో ఒప్పందం

రాష్ట్ర యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. అమరావతి సచివాలయంలో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం, మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక ఏడాది వ్యవధిలో 2 లక్షల మందికి ఎఐ, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి అంశాల్లో శిక్షణ…

Read More
Kovur YSRCP SC/ST Cell leaders warned against criticism of their leader in a press meet.

కోవూరులో ఎస్సీ ఎస్టీ సెల్ నేతల విలేకరుల సమావేశం

కోవూరు మండలంలోని వైయస్సార్సీపీ పార్టీ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ సెల్ నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ సెల్ అల్ట్రాసిటీ మెంబర్ సుబ్బరాయుడు మాట్లాడుతూ, వైసీపీ నేత వీరు చలపతిరావుపై అనవసర విమర్శలు చేస్తున్న ఎల్లాయపాలెం ఎంపీటీసీ గరికపాటి రాజా మాటలకు అదుపు పెట్టుకోవాలని హెచ్చరించారు. ప్రజలకు అభిమాన నాయకుడైన వీరి చలపతిరావుపై విమర్శలు చేయడం మంచిది కాదని, ఆయన స్థాయిని గమనించాలని సూచించారు. ఒక రౌడీ షీటర్ అయిన వ్యక్తి మా…

Read More
A blood donation camp was organized in Seethanagaram, encouraging public participation.

సీతానగరంలో రక్తదాన శిబిరం నిర్వహించిన జిల్లా అధికారులు

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగగా, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేయడానికి స్థానిక అధికారులు, వైద్య సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సీతానగరం మండల పరిషత్ కార్యాలయం ఎదుట జరిగిన ఈ రక్తదాన శిబిరాన్ని ఎంపీడీవో పర్యవేక్షించారు. స్థానిక గ్రామాల ప్రజలు, యువకులు, వివిధ…

Read More