A lorry hit a scooter in Kadapa's Mydukur, killing a woman on the spot and injuring another. Police registered a case.

కడప లో స్కూటర్ ను ఢీకొన్న లారీ – మహిళ మృతి

కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగయపల్లె వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు పట్టణానికి చెందిన చలమయ్య లక్ష్మీదేవి పొలం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న స్కూటర్‌ను వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ప్రమాదంలో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్ర వాహనంలో ముగ్గురు ప్రయాణిస్తుండగా, రెండు లారీల మధ్య ఇరుక్కుపోవడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువగా…

Read More
Minister Gummadi Sandhya Rani criticized YS Jagan, stating that he doesn't even understand that the opposition is decided by the people.

జగన్‌పై మంత్రి సంధ్యారాణి తీవ్ర విమర్శలు

మంత్రి గుమ్మడి సంధ్యారాణి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్షం అనేది ప్రజలు నిర్ణయిస్తారని, కేంద్రం నిర్ణయించదని తెలియని జగన్ ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని ప్రశ్నించారు. ఆమె మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో తమ నియోజకవర్గంలో 14 శిలాఫలకాలు పెట్టారని, ఇప్పుడు తమ సీఎం నిధులు కేటాయించి అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారని తెలిపారు. ఆడపిల్లలకు గౌరవం ఇవ్వని జగన్, మహిళల భద్రతపై మాట్లాడే అర్హత లేదని సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు….

Read More
Peddi Prabhavati Charitable Trust distributed watches to hostel students in Kovvur on the occasion of Holi.

పెద్ది ప్రభావతి ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు హోలీ కానుక

సామాజిక సేవ కార్యక్రమాల్లో భాగంగా, పెద్ది ప్రభావతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోవూరు ఎస్.డబ్ల్యూ పరిధిలోని 7 వసతి గృహాల్లో చదువుకుంటున్న పదో తరగతి విద్యార్థులకు హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని వాచీలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రైనీ డీఎస్పీ శివప్రియ పాల్గొని, విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం అందించారు. ట్రైనీ డీఎస్పీ శివప్రియ మాట్లాడుతూ, పదో తరగతి విద్యార్థి జీవితంలో కీలకమైన దశ అని, ఈ దశలో ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని దాని సాధనలో…

Read More
Srikakulam BC Welfare Assistant Budumuru Balaraju was caught red-handed by ACB while accepting a ₹25,000 bribe.

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టివింత

శ్రీకాకుళం బీసీ వెల్ఫేర్ ఆఫీసుకు చెందిన అసిస్టెంట్ బుడుమూరు బాలరాజు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఇంక్రిమెంట్లు ఎంట్రీ, బిల్లుల ప్రాసెస్ విషయంలో లంచం తీసుకుంటూ అధికారుల చేతికి చిక్కాడు. బీసీ వెల్ఫేర్ హాస్టళ్లలో పనిచేస్తున్న అటెండర్, కుక్ల నుంచి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అతన్ని పట్టుకున్నారు. ఆయనపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఏసీబీ అధికారులు అతనిపై నిఘా ఉంచారు. నిర్దిష్ట సమాచారం మేరకు ఆయన లంచం తీసుకుంటున్న సమయంలో…

Read More
Single-session schools will be implemented across the state from April 15, with classes from 7:45 AM to 12:30 PM.

ఏప్రిల్ 15 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు అమలు కానున్నాయి. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 23 వరకు అన్ని పాఠశాలలు ఈ షెడ్యూల్‌ను పాటించాల్సి ఉంటుంది. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి అనుకూలమైన తరగతుల నిర్వహణ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉదయం 7:45 గంటలకు పాఠశాలలు ప్రారంభమై, మధ్యాహ్నం 12:30 గంటలకు ముగుస్తాయి. అయితే, పదో తరగతి పరీక్షలు జరుగుతున్న…

Read More
Palnadu district schools will follow single-session timings until April 23, as per education department orders.

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులు అమలు

పల్నాడు జిల్లాలో రేపటి నుండి ఒంటిపూట బడులను అమలు చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారిణి చంద్రకళ ప్రకటించారు. వేసవి తాపాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 7:45 నుండి మధ్యాహ్నం 12:30 వరకు మాత్రమే తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న పాఠశాలల్లో మాత్రం పరీక్షలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం 1:15 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థుల…

Read More
Nara Lokesh and his wife attended the Mangalagiri Narasimha Kalyanam and offered silk robes.

మంగళగిరి నరసింహస్వామి కల్యాణంలో నారా లోకేష్ దంపతులు

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. ఈ పవిత్ర కార్యక్రమంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రోఛ్చారణల మధ్య స్వామివారి కళ్యాణాన్ని వీక్షించి, భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున నారా లోకేష్ దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. వేదపండితులు స్వామివారికి విష్వక్షణ ఆరాధన,…

Read More