Tribals and small farmers oppose converting 1100 acres in Seethanagaram into an elephant zone.

సీతానగరంలో ఏనుగుల జోన్ వ్యతిరేకంగా గిరిజనుల ఆందోళన

సీతానగరం మండలంలోని అప్పయ్యపేట, రేపటి వలస, తామర కండి, గుచ్చుమి గ్రామాల గిరిజనులు, సన్నచిన్న రైతులు కొండ పోరంబోకు స్థలాల్లో జీవిస్తున్నారు. ఇక్కడి భూముల్లో డి పట్టాలతో బ్రతుకుతున్న వారు ఇప్పుడు కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫారెస్ట్ అధికారులు 1100 ఎకరాల కొండ ప్రాంతాన్ని ఏనుగుల జోన్‌గా ప్రకటించడం అన్యాయమని, ఇది గిరిజన గ్రామాలకు, చిన్న రైతులకు పెనుముప్పుగా మారుతుందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జీవనాధారం కోల్పోయే స్థితికి గ్రామస్తులు చేరుకున్నారని, వెంటనే ఈ…

Read More
Tad Harijanwada residents submit a petition to the collector, urging the relocation of a liquor shop from their neighborhood.

తడ హరిజనవాడలోని మద్యం దుకాణాన్ని తరలించాలని ప్రజల డిమాండ్

తడ హరిజనవాడలో జనావాసాల మధ్య పనిచేస్తున్న మద్యం దుకాణాన్ని గ్రామానికి దూర ప్రాంతానికి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. మద్యం షాపు మూలంగా యువత, పిల్లలు ప్రభావితమవుతారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక నాయకుడు పామంజి ప్రసాద్ మాట్లాడుతూ, దీనిపై పలుమార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఇప్పటికీ స్పందన లేకపోయిందని ఆరోపించారు. మద్యం షాపుల ప్రభావం వల్ల యువత మద్యం వైపు ఆకర్షితులై…

Read More
MLA Somireddy urges the government in Assembly to ensure MSP for BPT paddy as farmers face heavy losses.

బీపీటీ ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించాలని సోమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో సాగుచేసిన బీపీటీ రకం ధాన్యానికి కనీస మద్దతు ధర లభించాలంటూ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. జిల్లాలో వ్యవసాయ సీజన్ భిన్నంగా ఉంటుందని, ప్రస్తుతం వరికోతలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రైతులు ప్రధానంగా బీపీటీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకాలని సాగు చేసినప్పటికీ, కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ పండించిన రైతులకు పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, బీపీటీ రైతులు కనీస మద్దతు ధర లేక నష్టపోతున్నారని తెలిపారు. రూ.19,700 కనీస మద్దతు ధర ఉండాల్సిన…

Read More
Narasaraopet Irrigation employees protest against SE, EE, alleging political pressure and harassment.

నరసరావుపేట ఇరిగేషన్ SE, EE లపై ఉద్యోగుల ఆందోళన

నరసరావుపేట ఇరిగేషన్ SE కార్యాలయంలో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. SE కృష్ణ మోహన్, EE సుబ్బారావు తాము రాజకీయ వేధింపులకు గురవుతున్నామని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమ సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులే వత్తిడి తేవడమేంటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కొన్ని సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన ఇద్దరు ఉద్యోగులను SE, EE తక్షణమే మాచర్లకు బదిలీ చేయడం కలకలం రేపింది. ఈ చర్యను ఉద్యోగులు అవాంఛనీయమని, తమను భయపెట్టడానికి ఉద్దేశించిందని ఆరోపిస్తున్నారు. తాము న్యాయం…

Read More
Minister Anam Rama Narayana Reddy visits Antarvedi temple with family, performs special rituals.

అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించిన మంత్రి ఆనం

సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఆలయాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయ అర్చకులు శ్రీనివాస కిరణ్ ఆధ్వర్యంలో పూర్ణ కుంభంతో మంత్రిని ఆలయ రీతిపద్ధతిన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక దర్శనం, విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ, సుదర్శన హోమం నిర్వహించారు. వేద పండితుల ద్వారా వేదాశీర్వాదం అందించారు. ఆలయ ఫౌండర్, చైర్మన్…

Read More
People submitted grievances to TDP leader Kimidi Nagarjuna, who urged the collector for resolutions.

సమస్యల పరిష్కారానికి కిమిడి నాగార్జునకు వినతిపత్రం

విజయనగరం జిల్లా వివిధ మండలాలకు చెందిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు కిమిడి నాగార్జునను కలిశారు. గ్రామాలలో ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రాల రూపంలో సమర్పించారు. అనంతరం ఈ సమస్యలపై కిమిడి నాగార్జున స్పందించి, పరిష్కారం కోసం కలెక్టర్ గ్రీవెన్స్ సెల్‌లో విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ మండలంలో ముస్లిం వర్గానికి శాశ్వత ఇళ్ల పట్టాలు మంజూరు, చౌడువాడ పంచాయితీలో 3 ఫేస్ విద్యుత్ అందుబాటులోకి తేవడం,…

Read More
DYFI protests, urging the government to resolve the court case and conduct the constable main exam soon.

కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డివైఎఫ్ఐ డిమాండ్

కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఆధ్వర్యంలో విజయనగరంలో నిరసన చేపట్టారు. కోటజంక్షన్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించి, కలెక్టర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్‌కు వినతిపత్రం అందజేశారు. డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ చి. హరీష్ మాట్లాడుతూ, 2022 నవంబర్ 28న 6100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదలై, 2023 జనవరి 22న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారని తెలిపారు. 95,208 మంది అర్హత…

Read More