YSRCP leaders protested against the removal of YSR’s name from Vizag Cricket Stadium, demanding its reinstatement.

వైజాగ్ స్టేడియం నుంచి వైఎస్ఆర్ పేరుతొలగింపుపై వైసీపీ నిరసన

విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంకు వైఎస్ఆర్‌ పేరు తొలగించడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్‌ జిల్లా పేరును వైఎస్ఆర్‌ కడప జిల్లాగా మార్చి, తాడిగడప మున్సిపాలిటీ, విశాఖ క్రికెట్‌ స్టేడియం నుంచి వైఎస్ఆర్‌ పేరును తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు విశాఖ మధురవాడ క్రికెట్‌ స్టేడియం వద్ద భారీగా నిరసన తెలిపారు. వైఎస్ఆర్‌ విగ్రహం వద్ద చేరుకుని…

Read More
BJP held a mandal-level conference in Gajapathinagaram to discuss public issues, said district president Uppalapati Rajeshwara Varma.

గజపతినగరంలో బీజేపీ మండల సదస్సు నిర్వహణ

విజయనగరం జిల్లా గజపతినగరంలో బీజేపీ మండల స్థాయి సదస్సు గురువారం జరిగింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేశ్వర వర్మ ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలకు మార్గదర్శనం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మండల పార్టీ అధ్యక్షుడు భాస్కరరావు అధ్యక్షత వహించారు. స్థానిక సమస్యలపై చర్చించి, బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలకు…

Read More
A three-day ‘Poshan Bhi - Padai Bhi’ training program is being conducted for Anganwadi workers at Gangavaram ICDS office.

గంగవరం అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజుల శిక్షణ

అల్లూరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం ఐసిడిఎస్ కార్యాలయంలో అంగన్వాడీ కార్యకర్తలకు మూడు రోజులపాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారి సిహెచ్ లక్ష్మి తెలిపారు. ఈ శిక్షణ “పోషణ్ భీ – పడాయి భీ” ప్రోగ్రామ్‌ కింద జిల్లాస్థాయిలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన రిసోర్స్ పర్సన్ల ద్వారా అందించబడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కార్యకర్తలకు పౌష్టికాహారం, పిల్లల ఆరోగ్య సంరక్షణ, మరియు ప్రాథమిక విద్య మెరుగుదలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. చిన్నారుల పెరుగుదల,…

Read More
Husband arrested for killing his wife and faking suicide, as per Madanapalle DSP. Investigation confirmed the crime.

భార్య హత్య కేసు – భర్త అరెస్ట్ చేసిన మదనపల్లి డీఎస్పీ

అన్నమయ్య జిల్లా, పీలేరు నియోజకవర్గంలోని గుర్రంకొండ మండలంలో భార్య హత్య కేసులో భర్తను అరెస్టు చేసినట్లు మదనపల్లి డీఎస్పీ కొండయ్య నాయుడు తెలిపారు. నిందితుడు కుమార్ లామిని (24) కర్ణాటక రాష్ట్రం, బెలగాం జిల్లా, బాటకుర్తి తండాకు చెందిన వ్యక్తి. అతను తన భార్య సంగీత (25)తో కలిసి గుర్రంకొండ మండలంలోని మర్రిపాడులో స్థిరపడి, రైస్ మిల్లులో కూలీగా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. కుమార్ మధ్యానికి బానిసై తరచూ తన భార్యను వేధించేవాడు. పిల్లలు పుట్టలేదని ఆమెను…

Read More
Due to railway track repairs, Jagganbotla Krishnapuram Railway Gate will be closed from the 19th to the 21st, officials announced.

జగ్గంబోట్ల కృష్ణాపురం రైల్వే గేటు 19 నుంచి మూసివేత

ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం జగ్గంబోట్ల కృష్ణాపురం స్టేషన్ వద్ద ఉన్న రైల్వే గేటును ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రైల్వే ట్రాక్ మరమ్మత్తుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని, భద్రతా పరంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. రైల్వే గేటు మూసివేత కారణంగా గిద్దలూరు, కంభం, తురిమెళ్ళ, రాచర్ల వైపు ప్రయాణించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్థానికులు,…

Read More
A farmer set fire to his sugarcane crop due to delayed payments and low prices, suffering a loss of 20 tons and ₹60,000.

గిట్టుబాటు ధర రాక రైతు ఆవేదన – చెరుకు తోటకు నిప్పు

ఆరుగాలం కష్టపడి చెరుకు పండించినా గిట్టుబాటు ధర రాక, సకాలంలో చెల్లింపులు అందక రైతు తీవ్ర మనోవేదన చెందాడు. రొంగలి వెంకటరావు అనే రైతు తన 20 టన్నుల చెరుకు తోటకు నిరాశతో నిప్పంటించాడు. ప్రతి సంవత్సరం 60 టన్నుల చెరుకు చోడవరం చక్కెర కర్మాగారానికి సరఫరా చేస్తుంటానని, అయితే ఫ్యాక్టరీ పేమెంట్లు ఆలస్యం చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నట్లు తెలిపారు. చెరుకు పండించిన రైతులకు ఫ్యాక్టరీ యాజమాన్యం నష్టాన్ని మిగిలిస్తోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట…

Read More
Writings on a 10th exam center wall in Tekkali go viral, sparking debate over student mischief.

టెన్త్ ఎగ్జామ్ సెంటర్ గోడపై రాసిన రాతలు వైరల్

రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు జరుగుతున్న వేళ ఓ పరీక్షా కేంద్రం గోడపై రాసిన రాతలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని ఒక ఎగ్జామ్ సెంటర్ గోడపై “దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు.. పట్టుకుంటే వదిలేస్తా బుక్ లెట్” అంటూ ఆకతాయిలు రాశారు. ఈ రాతలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పరీక్షా కేంద్రంలో ఇలాంటి రాతలు బయటపడటం ఇన్విజిలేటర్లను ఆగ్రహానికి గురిచేసింది. విద్యార్థుల అభ్యాసం మరచిపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ రాతల వెనుక ఎవరున్నారనే…

Read More