CM Chandrababu Naidu visited Tirumala with his family on grandson Nara Devansh’s birthday.

తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆహ్లాదకరమైన దైవ దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం చంద్రబాబు తిరుమల వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. భక్తులతో కలిసి సేవలో పాల్గొన్న ఆయన, అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు. ప్రజలకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ చేస్తున్న…

Read More
Police scientifically destroyed 7,378 kg of ganja in Srikakulam, seized from 226 cases across three districts.

శ్రీకాకుళంలో 7,378 కేజీల గంజాయి నిర్వీర్యం చేసిన పోలీసులు

శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాము గ్రామ పరిధిలో రెయిన్బో ఇండస్ట్రీ వద్ద డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో గంజాయిని నిర్వీర్యం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖ రేంజ్ డీఐజీ గోపినాధ్ జట్టీ, శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి, విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్, పార్వతీపురం మన్యం ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. గత 8 నెలల వ్యవధిలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నమోదైన 226 కేసులలో 7,378 కేజీల…

Read More
Two arrested in the Gannavaram gang rape case, while police search for six more suspects, says SP Gangadhara Rao.

గన్నవరం గ్యాంగ్ రేప్ ఘటన – ఇద్దరు అరెస్ట్, మరో 6మందికి గాలింపు

గన్నవరం మండలం వీరపనేనిగూడెంలో ఈనెల 14న జరిగిన గ్యాంగ్ రేప్ ఘటనపై జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరావు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కేసులో తొలుత మిస్సింగ్‌గా నమోదైన మైనర్ బాలికపై ఎనిమిది మంది మూడు రోజులు పాటు అత్యాచారం చేశారని విచారణలో వెల్లడైంది. జి.కొండూరు ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక తన స్నేహితుల ఇంటికి వచ్చి అదృశ్యమైంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. వెంటనే…

Read More
Farmers in Parvathipuram express anger over continued elephant attacks, alleging inaction by forest officials.

పార్వతీపురం జిల్లాలో ఏనుగుల విరుచుకు పోటనపై రైతుల ఆవేదన

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం రాజ్యలక్ష్మిపురం, కళ్లికోట, దుగ్గి, గంగిరేగువలస, గుణానపురం, పరసురామపురం, శివుని, విక్రమ్ పురం ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతున్నా అటవీ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల భయంతో పొలాల్లోకి వెళ్లలేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 2017లో ఒడిశా నుండి వచ్చిన ఏనుగుల వల్ల ఇప్పటి వరకు 15 మంది ప్రాణాలు కోల్పోగా, 6 కోట్ల రూపాయల మేర పంట నష్టం వాటిల్లింది. అయినప్పటికీ ఏనుగుల సమస్యను…

Read More
A minor dispute among devotees in Tirumala escalated, leading to a glass bottle attack, leaving one seriously injured.

తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ – గాజు బాటిల్‌తో దాడి

తిరుమలలో భక్తుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కొడుకును తోసిన విషయంపై జరిగిన మాటామాటా పెరిగి, ఘర్షణ తీవ్ర స్థాయికి చేరింది. తొలుత వాగ్వాదంగా మొదలైన వివాదం, కొందరు భక్తులు ఒకరిపై ఒకరు దాడి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణలో పదిమంది కలిసి ఓ భక్తుడిని చుట్టుముట్టి కొట్టారు. దీనికి ఆగ్రహించిన అతని తండ్రి చేతిలో ఉన్న గాజు బాటిల్‌ను తీసుకొని ఎదుటి వారిపై దాడి చేశాడు. గాజు బాటిల్ తలపై పడడంతో ఒక భక్తుడు తీవ్రంగా…

Read More
An unidentified dead body was found near Nayanapalli village, Vetapalem Mandal. Police have registered a case and started an investigation.

వేటపాలెం మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం

వేటపాలెం మండల పరిధిలోని నాయనపల్లి గ్రామం చల్లారెడ్డిపాలెం పంచాయతీ సచివాలయం సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొత్త కాలవ స్టేట్ కట్ పక్కనే ఉన్న బొచ్చురోల పాలెం ఎత్తు పోతన పథకం సమీపంలో ఈ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం సమీపంలో చేపలు పట్టే యానాదులు ఉండటంతో, వారు దీనిని గుర్తించినట్లుగా పోలీసులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన అధికారులు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు….

Read More
During his Tanuku visit, CM Chandrababu sanctioned ₹1 lakh financial aid to a differently-abled boy.

దివ్యాంగుడికి లక్ష రూపాయల సహాయం అందజేసిన సీఎం చంద్రబాబు

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో, ఒక దివ్యాంగుడికి ఆర్థిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ తన కుమారుడు దివ్యాంగుడని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ముఖ్యమంత్రికి విన్నవించారు. ఆమె విజ్ఞప్తికి వెంటనే స్పందించిన చంద్రబాబు, లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఏసమ్మ నుంచి ఎటువంటి దరఖాస్తు లేకపోయినా, ఆమె ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటో ఆధారంగా అధికారులు…

Read More