తిరుమలలో సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనం
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆహ్లాదకరమైన దైవ దర్శనం చేసుకున్నారు. దర్శనానంతరం చంద్రబాబు తిరుమల వెంగమాంబ అన్న వితరణ కేంద్రాన్ని సందర్శించి, భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించారు. భక్తులతో కలిసి సేవలో పాల్గొన్న ఆయన, అన్నదాన కార్యక్రమాన్ని అభినందించారు. ప్రజలకు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ చేస్తున్న…
