Somireddy advises farmers to sell paddy at MSP, warns against middlemen. Govt assures payment within 24 hours.

ధాన్యం తక్కువ ధరకు అమ్మొద్దని రైతులకు సోమిరెడ్డి పిలుపు

వెంకటాచలం మండలం గొలగమూడి లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు కీలక సూచనలు చేశారు. కనీస మద్దతు ధర (MSP) కంటే తక్కువకు ధాన్యం అమ్మొద్దని, దళారుల మాయలో పడకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపునిచ్చారు. పుట్టికి ₹19,720 చెల్లిస్తున్న ప్రభుత్వాన్ని నమ్మి ధాన్యం అమ్మాలన్నారు. సోమిరెడ్డి మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను సులభతరం చేశామని, రైతులకు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా ట్యాగ్ చేసిన రైస్…

Read More
Villagers protest in Tamballapalli over Naveen Kumar’s suspicious death. Family alleges wrongful blame in Kisan Mart auditing issue.

తంబళ్లపల్లి యువకుడి మృతిపై గ్రామస్థుల ఆందోళన

తంబళ్లపల్లి మండలంలోని మూడు రోడ్ల కూడలిలో చెట్లవారిపల్లి గ్రామస్తులు, నవీన్ కుమార్ (24) మృతిపై దర్ణా చేపట్టారు. పుడమి కిసాన్ మార్ట్‌లో అకౌంటెంట్‌గా పని చేసిన నవీన్ కుమార్, 23 లక్షల లెక్కల తేడా వచ్చిందంటూ యాజమాన్యం అనవసరంగా తనపై నిందలు మోపిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గత రాత్రి నవీన్ కుమార్ దుకాణం తెరిచి, వెనుక మెట్ల వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పంచనామ…

Read More
MRPS leaders in Kuppam garlanded Ambedkar’s statue and performed milk ablution, celebrating the SC reservations categorization bill.

కుప్పంలో అంబేద్కర్ విగ్రహానికి MRPS పాలాభిషేకం

కుప్పం ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి MRPS నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి మోదీ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాదిగ మహిళలు, MRPS నేతలు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా MRPS నాయకులు రాజ్ కుమార్ ప్రకాష్ మాట్లాడుతూ, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారని, తాజాగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలో బిల్లు…

Read More
YS Jagan wrote to PM Modi on delimitation, urging not to reduce Southern states' representation in Parliament based on population. He emphasized equal representation for all states.

డీలిమిటేషన్ పై జగన్ ప్రధాని మోదీకి లేఖ

డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ప్రక్రియపై దక్షిణాది రాష్ట్రాల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్ సభ స్థానాలు పెరుగుతాయని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని వారూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. లేఖలో, ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ వల్ల పార్లమెంట్ లో దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఎంపీ…

Read More
Minister Lokesh stated that despite financial constraints, the government cleared fee reimbursement dues. He criticized Jagan for halting development projects.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాం…. లోకేశ్..

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన బకాయిలను చెల్లించిందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలకు సంబంధించి నిధులు విడుదల చేశామని ఆయన వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తక్షణమే బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. మాజీ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ హయాంలో ప్రారంభించిన అభివృద్ధి పనులను నిలిపివేశారని లోకేశ్ ఆరోపించారు….

Read More
Over 600 police personnel have been transferred in Chittoor & Annamayya districts as part of disciplinary measures.

పోలీస్ శాఖలో భారీ మార్పులు – చిత్తూరు, అన్నమయ్యలో బదిలీలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. చిత్తూరు జిల్లాలో 264 మంది పోలీస్ సిబ్బందిని మారుస్తూ డీజీపీ గుప్తా నిర్ణయం తీసుకోగా, తాజాగా అన్నమయ్య జిల్లాలో మరో 364 మంది బదిలీ అయ్యారు. వీరిలో 41 మంది ఏఎస్సైలు, 123 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 200 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. ఈ బదిలీలకు ప్రధాన కారణంగా, కొంతమంది పోలీసులు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు…

Read More
APSRTC DPC decision halts promotions for 110 officers due to report discrepancies. Process delayed further.

ఏపీఎస్ ఆర్టీసీ అధికారుల పదోన్నతులకు బ్రేక్!

ఏపీఎస్ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సీనియర్ అధికారులకు నిరాశ ఎదురైంది. డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) అనుమతించకపోవడంతో దాదాపు 110 మంది అధికారుల పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. అధికారి రికార్డుల సమగ్రత లోపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. డిపో మేనేజర్, డివిజనల్ మేనేజర్, రీజనల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) స్థాయిలోని పలువురు అధికారులు గత ఆరు నెలలుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారు. డీపీసీ సమావేశం జరిగినా, అధికారుల వార్షిక రహస్య నివేదికలు (ACRs) ప్రభుత్వం…

Read More