Aqua farmers protested at the Collector's office over high electricity bills, demanding reduced feed costs and government support.

ఆక్వా రైతుల ఆందోళన – కలెక్టర్‌కు వినతిపత్రం

ఆక్వా రైతులు అధిక విద్యుత్ బిల్లులు, చెరువుల మేత ధరల పెంపు కారణంగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం మా బాధలను అర్థం చేసుకోవాలని, ముఖ్యంగా కరెంటు విధానంలో రైతులకు మేలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యుత్ శాఖ అధికారులు అధిక బిల్లులు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్వా వ్యవసాయం ద్వారా వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఆక్వా రైతులను ఆదుకోవాలని, చెరువుల మేత ధరలను…

Read More
Minister Narayana visited an Urdu school in Nellore and taught students, reminiscing old days. He praised students for reading English fluently.

నెల్లూరులో మంత్రి నారాయణ పాఠశాలలో మాస్టర్‌గా మారి బోధన

నెల్లూరు నగరంలో రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సోమవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. తన పర్యటనలో భాగంగా 52వ డివిజన్ గొల్లవీధిలోని ఉర్దూ పాఠశాలను సందర్శించారు. అక్కడి పరిస్థితులను సమీక్షించడమే కాకుండా, విద్యార్థులతో చర్చిస్తూ విద్యపై అవగాహన పెంచేలా మాట్లాడారు. పాఠశాలలో పాఠాలు చెప్పే అవకాశం రావడంతో పాత రోజులను గుర్తు చేసుకున్న మంత్రి, తాను విద్యారంగంలో గడిపిన అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. మాస్టర్‌గా మారిన నారాయణ, పిల్లలతో పాఠాలు చదివించారు. ప్రత్యేకంగా ఇంగ్లీషు పఠనాన్ని…

Read More
Unseasonal rains in AP have severely damaged crops. IMD warns of hailstorms and strong winds for the next four days.

ఏపీలో అకాల వర్షాలు – పంట నష్టం, రైతుల ఆవేదన!

ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలు తీవ్రంగా ప్రభావం చూపుతున్నాయి. పలు జిల్లాల్లో కురిసిన వడగళ్ల వాన, ఈదురు గాలులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికి అందివచ్చిన పంట నీటమునిగిపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, మిర్చి, మామిడి తోటలు భారీ నష్టాన్ని చవిచూశాయి. వాతావరణశాఖ తాజా హెచ్చరికల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తమిళనాడు నుంచి విదర్భ వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో…

Read More
AP government allows Telangana leaders' recommendations for Tirumala darshan. 90 leaders issued letters on Sunday, granted VIP break darshan on Monday.

తిరుమల దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధులకు అనుమతి!

తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సులను అనుమతించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. మార్చి 24 నుంచి ఈ సౌకర్యాన్ని పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఒక్క రోజే 90 మంది ప్రజా ప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను టీటీడీకి పంపించారు. వీరి లేఖలను అదనపు ఈవో కార్యాలయ అధికారులు స్వీకరించి, సోమవారం వీరికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించారు. గతంలో ఏపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, తిరుమల దర్శనానికి తెలంగాణ…

Read More
RTC conductor assaulted over ticket change issue in Nandalur. Police register case. Employee unions condemn the attack.

నందలూరులో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన కలకలం

నందలూరు బస్టాండ్‌లో ఆర్టీసీ కండక్టర్‌పై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈనెల 16వ తేదీన కడప నుంచి రాజంపేటకు వెళ్తున్న బస్సులో, ఇద్దరు ముస్లిం మహిళలు, ఒక చిన్నారి ప్రయాణించారు. వారు టికెట్‌కు రూ. 500 ఇచ్చినా చిల్లర కోసం ఆలస్యం అవుతుందని కండక్టర్ పేర్కొన్నాడు. అయితే, దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన మహిళలు బంధువులను ఫోన్ ద్వారా పిలిపించి, బస్టాండ్‌లో కండక్టర్‌పై దాడికి ప్రేరేపించారని సమాచారం. బస్సు నందలూరులో ఆగగానే మహిళల బంధువులు కండక్టర్‌పై…

Read More
Villagers protest against YSRCP leader Anand Reddy's land grab, urging the government to restore their land.

రాచంవాండ్లపల్లి భూవివాదంలో గ్రామస్తుల ఆవేదన

అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం రాచంవాండ్లపల్లి గ్రామస్తులు గత 60-70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూమి కోసం పోరాటం చేస్తున్నారు. సర్వే నంబర్లు 1750 నుండి 1754 వరకు ఉన్న భూమిని వైసీపీ నేత యర్రపరెడ్డి నల్ల ఆనంద్ రెడ్డి, అతని కుమారుడు ఆరం రెడ్డి అక్రమంగా డికేటి పట్టాలు పొందారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వైసీపీ హయాంలో అక్రమంగా పట్టాలు చేయించుకుని, మామిడి చెట్లు నాటుకుంటూ భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్నారు. ఈ భూవివాదంలో గ్రామస్థులపై దౌర్జన్యానికి పాల్పడటమే…

Read More
Murari Deputy Sarpanch Jasti Vasanth undertakes a Padayatra to Annavaram for Nehru’s victory and village development.

అన్నవరం కొండకు ఉప సర్పంచ్ వసంత్ పాదయాత్ర

కాకినాడ జిల్లా గండేపల్లి మండలం మురారి గ్రామ ఉప సర్పంచ్, టిడిపి యువ నాయకుడు జాస్తి వసంత్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి అన్నవరం శ్రీ సత్యదేవుని సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారు. జ్యోతుల నెహ్రు ఎమ్మెల్యేగా గెలిస్తే కొండకు వస్తానని మొక్కుకున్నాను అని, గ్రామాభివృద్ధిని కోరుకుంటూ మొక్కులు చెల్లించడానికే ఈ పాదయాత్ర చేస్తున్నానని ఆయన అనుచరులు తెలిపారు. పాదయాత్ర ప్రత్తిపాడు నియోజకవర్గం లోకి ప్రవేశించగానే ధర్మవరం వద్ద టిడిపి నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్వా వీరబాబు,…

Read More