Leader Visakha National Theatre Festival to be held from March 27-29 at Kalabharati, promoting Telugu theatre on an international platform.

విశాఖలో మూడు రోజుల జాతీయ నాటకోత్సవాలు

విశాఖపట్నంలో అంతర్జాతీయ నాటక దినోత్సవాల సందర్భంగా “లీడర్ విశాఖ జాతీయ నాటకోత్సవాలు-2025” మూడు రోజుల పాటు కళాభారతిలో జరగనున్నాయి. రైటర్స్ అకాడమీ చైర్మన్ వీవీ రమణమూర్తి ఈ వివరాలను వెల్లడించారు. ఈ ఉత్సవాలకు సంబంధించి పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాటకాల పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 27న గుజరాత్ రచయిత అర్పిల్ దాగత్ దర్శకత్వంలో “ఐటెం” నాటకం, మార్చి 28న అరుణాచల్ ప్రదేశ్ రికెన్ న్జోముల్ దర్శకత్వంలో “ద సేల్ ఆఫ్ లైఫ్”, మార్చి…

Read More
Tribal associations demand a full inquiry into fund utilization under Velugu APD Satyam Naidu's tenure.

పార్వతీపురం ఐటిడిఏ పీవోకి గిరిజన సంఘాల వినతిపత్రం

పార్వతీపురం ఐటిడిఏ పీవోకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజన నాయకులు వినతిపత్రం సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధుల ఖర్చుపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని వెలుగు ఏపీడీ సత్యం నాయుడు హయాంలో జరిగిన ఖర్చులను పరిశీలించాలని వారు కోరారు. వివిధ మండలాలకు సరఫరా చేసిన యంత్రాలు, సామగ్రి, ఇతర కొనుగోళ్లలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనే విషయంపై ప్రభుత్వం సత్వర విచారణ చేపట్టాలని గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. చింతపండు మరియు ఇతర…

Read More
CPM leaders protested in Pedanandipadu, demanding graveyards, ration cards, and housing plots for SC, ST, and BC colonies.

ప్రత్తిపాడులో సిపిఎం ఆందోళన – ప్రభుత్వాన్ని నిలదీసిన నేతలు

ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. ఈ సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్ కరిముల్లాకు వినతిపత్రం అందజేశారు. ప్రజా చైతన్య యాత్రలలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని నిలదీశారు. సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు మాట్లాడుతూ, స్మశాన వాటికలు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, మురుగునీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గారపాడు…

Read More
Spot billing workers, employed for 25 years, protested at the Collector’s office, fearing job losses due to smart meters.

స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగాలు కోల్పోతున్నాం – స్పాట్ బిల్లింగ్ కార్మికుల ఆవేదన

స్మార్ట్ మీటర్ల వల్ల తమ ఉపాధి కోల్పోతున్నామని స్పాట్ బిల్లింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ బేసిస్‌పై పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్న తమను, ఆధార్ కంపెనీ తెచ్చిన స్మార్ట్ మీటర్ల కారణంగా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని వారు వాపోయారు. కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేసిన కార్మికులు తమ సమస్యను అధికారులకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,000 మంది కార్మికులు, అమలాపురం డివిజన్‌లో 200 మందికి పైగా ఉద్యోగాలు కోల్పోతున్నారని ఆందోళన…

Read More
The TTD Trust Board meeting is underway in Tirumala, discussing the 2025-26 budget and over 30 agenda items.

తిరుమలలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం ప్రారంభం

తిరుమలలో టిటిడి ధర్మకర్తల మండలి సమావేశం సోమవారం అన్నమయ్య భవనంలో ప్రారంభమైంది. ఈ సమావేశానికి బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించగా, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహా పలువురు బోర్డు సభ్యులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను బోర్డు ఆమోదించనుంది. గతేడాది రూ. 5,141.74 కోట్లు బడ్జెట్‌గా ప్రవేశపెట్టగా, ఈ ఏడాది దాదాపు రూ.5,400 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. సభలో 30కి పైగా అజెండా…

Read More
A 4-year-old girl tragically fell from a terrace in Kosigi, Kurnool, and passed away. The incident has left her parents and villagers heartbroken.

కోసిగి మండలంలో ఇంటి మిద్దెపై నుంచి జారి చిన్నారి మృతి

కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. లంక నాగలక్ష్మి – ఆంజనేయులు దంపతుల కూతురు శ్రీదేవి (4) ఆదివారం ఉదయం తమ ఇంటి మిద్దెపై నుంచి ప్రమాదవశాత్తు జారి పడింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని వెంటనే కోసిగి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే, అప్పటికే చిన్నారి తీవ్రంగా గాయపడడంతో వైద్యులు ఆమెను పరీక్షించి మృతి చెందినట్లు ధృవీకరించారు. కూతురు మృతితో తల్లిదండ్రులు కన్నీరు…

Read More
MLA Miriyala Shirish clarified that her plea for housing for non-tribal poor doesn’t affect tribal rights.

గిరిజనులకు అన్యాయం జరగదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే శిరీష

రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి గిరిజనుల హక్కులను పరిరక్షించేందుకు తాను ఎప్పుడూ ముందుంటానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో గిరిజనేతర పేదలకు గృహాలు మంజూరు చేయాలని మాత్రమే కోరానని, అయితే కొందరు అర్ధం చేసుకోకుండా తన మాటలను వక్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నాకు గిరిజనుల సమస్యలు తెలుసు, నన్ను తప్పుడు ప్రచారానికి గురిచేయొద్దు” అంటూ మండిపడ్డారు. తాను గిరిజన కుటుంబంలో జన్మించానని, గిరిజనులకు అన్యాయం చేసుకునే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “నా వేలుతోనే నా…

Read More