Tallarevu's re-survey sabha sees Tahsildar Trinadh Rao warning negligent officials and assuring strict action against land encroachments.

తాళ్లరేవులో రీ సర్వేపై గ్రామసభ, తాసిల్దార్ హెచ్చరిక

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం పటవల పంచాయతీలో ఉప సర్పంచ్ చెక్కపల్లి లక్ష్మణ్ అధ్యక్షతన రీ సర్వే గ్రామ సభ జరిగింది. ఈ సమావేశంలో తాసిల్దార్ పి. త్రినాధరావు పాల్గొని, రీ సర్వే ప్రాజెక్ట్ ప్రభుత్వానికి ఎంతో ప్రతిష్టాత్మకమైనదని చెప్పారు. అధికారులెవరు నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత 30 ఏళ్లుగా పటవల గ్రామంలో ఎన్సీసీ, అసైన్డ్ ల్యాండ్ లబ్ధిదారులకు పట్టాలు రాలేదని పేర్కొన్నారు. దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పరిశీలించి అర్హులైన…

Read More
An unidentified man attacked 18-year-old Akhila with a knife in Shivaram village. She sustained serious injuries and was rushed to the hospital.

శివరాంలో యువతిపై కత్తి దాడి కలకలం

విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలోని గరివిడి మండలం శివరాం గ్రామంలో శనివారం ఉదయం ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. కోండ్రు అఖిల (18) అనే యువతిని గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. అఖిల ఇంటి వద్ద ఉన్న సమయంలో మంకీ క్యాప్ ధరించి వచ్చిన వ్యక్తి, ఆమెపై అకస్మాత్తుగా కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అఖిల కేకలతో అక్కడివారు వచ్చేసరికి ఆ దుండగుడు పరారయ్యాడు….

Read More
A farmer filed a complaint after sandalwood trees were illegally cut from his land in Shanthipuram by a group of people.

రైతు భూమిలో తైలం చెట్లను దౌర్జన్యంగా నరికివేత

శాంతిపురం మండలం రాళ్ళబుదుగురు పంచాయితీ పరిధిలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన జీకే సుబ్రహ్మణ్యం అనే రైతు భూమిలో తైలం చెట్ల నరుకులు వివాదానికి దారితీశాయి. సుబ్రహ్మణ్యం చెబుతూ, సర్వే నంబరు 238/7లో ఉన్న రెండు నర ఎకరాల భూమిలో తైలం చెట్లు ఉన్నాయని, వాటిని రామగానపల్లి గ్రామానికి చెందిన మునస్వామి కుమారుడు శేఖర్ కుటుంబ సభ్యులతో కలిసి దౌర్జన్యంగా నరికివేశారని ఆరోపించారు. బాధితుడు సుబ్రహ్మణ్యం ఈ ఘటన గురించి తెలుసుకొని తన భార్యతో కలిసి తక్షణమే పొలానికి…

Read More
Untimely rains damaged tobacco crops in Munelli. Farmers say they may resort to suicide if GPS company fails to provide justice.

మునెల్లిలో అకాల వర్షాలతో పొగాకు రైతులకు భారీ నష్టం

బి కోడూరు మండలంలోని మునెల్లి పరిసర గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. ఈ వర్షం వల్ల ప్రధానంగా సాగు చేస్తున్న పొగాకు పంట తీవ్రంగా దెబ్బతింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న పంటలు నీటిలో మునిగి నాశనం కావడంతో రైతులు తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. గత ఏడాది జిపిఎస్ పొగాకు కంపెనీ యాజమాన్యం గ్రామాల వారీగా తిరిగి ప్రతి ఒక్క రైతును అర్ధ ఎకరా పొగాకు సాగు చేయమని ఉత్సాహపరిచారు. ఆదాయం రెట్టింపు అవుతుందంటూ హామీలిచ్చారు….

Read More
Medical team examines the Narasaraopet bird flu case. Officials assure there is no need for panic.

నరసరావుపేట బర్డ్ ఫ్లూ ఘటనపై వైద్య బృందం స్పందన

నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో వైద్య బృందాలు పరిశీలన చేపట్టాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. బర్డ్ ఫ్లూ మూలాలను కనుగొనడానికి మెడికల్, హెల్త్ టీములు పని చేస్తున్నాయని తెలిపారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుని, అవసరమైన చర్యలు తీసుకోవడానికి వైద్య నిపుణులు కృషి చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి చేరుకుంది. అయితే, వారు నరసరావుపేట ప్రాంతానికి వస్తారో లేదో ఇంకా స్పష్టత లేదు. ప్రస్తుతానికి…

Read More
Awareness programs, free eye check-ups, student competitions, and first aid training at NSS special service camp in GMRIT Rajam.

రాజాం జిఎంఆర్ ఐటీలో ఎన్ఎస్‌ఎస్ ప్రత్యేక సేవా శిబిరం

రాజాం జిఎంఆర్ ఐటి ఎన్ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో తాటిపాడు గ్రామంలో నిర్వహిస్తున్న 7 రోజుల ప్రత్యేక సేవా శిబిరంలో భాగంగా శుక్రవారం మూడో రోజు అనేక సేవా కార్యక్రమాలు జరిగాయి. ముందుగా గ్రామంలో పొగాకు, మద్యపానం, మాదకద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎం.పి.యూ.పి. స్కూల్ ప్రధానోపాధ్యాయుడు గార రాంబాబు ప్రారంభించిన ఈ కార్యక్రమంలో, మాదక ద్రవ్యాల వాడకంతో కలిగే ఆరోగ్య సమస్యలు, కుటుంబ సంబంధాలపై ప్రభావం, ఆర్థిక నష్టాలను వివరించారు. ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్ల నినాదాలు…

Read More
TDP leader Nallari Kishore Kumar Reddy pushes for JNTU Kalikiri’s university status, bringing it to CM Chandrababu’s attention.

కలికిరి జేఎన్టీయూ యూనివర్సిటీకి టీడీపీ కృషి!

కలికిరిలోని జేఎన్టీయూ కళాశాల యూనివర్సిటీగా మారేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించేందుకు అవకాశం రావడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లినట్లు టీడీపీ నేత, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వెల్లడించారు. నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి శుక్రవారం జేఎన్టీయూ కళాశాల ఆధ్యాపకుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తన అన్న, అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్…

Read More