Jagan’s helicopter was slightly damaged at Raptadu. Due to safety concerns, he travelled to Bengaluru by road.

రాప్తాడు పర్యటనలో జగన్ హెలికాప్టర్‌కు నష్టం

ఉమ్మడి అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గాన్ని వైఎస్ జగన్ ఇవాళ సందర్శించారు. ఇటీవల హత్యకు గురైన లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చారు. హెలిప్యాడ్ వద్దకు వైసీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. హెలికాప్టర్ ల్యాండయ్యాక కార్యకర్తలు హెలిప్యాడ్ వైపు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో కొంతమంది హెలికాప్టర్ వద్దకు వెళ్లిపోవడంతో విమానానికి స్వల్పంగా నష్టం ఏర్పడింది. గాలిలోకి ఎగరడానికి ఇది ప్రమాదకరమని పైలట్లు అభిప్రాయపడ్డారు. జగన్ బెంగళూరుకు వెళ్లే ప్లాన్ ఉండగా అదే హెలికాప్టర్…

Read More
Due to storm winds in Nuzvid area, mangoes fell from trees causing major loss to farmers already troubled by low yield this season.

ఈదురు గాలులకు మామిడితోటలు తునాతునక!

నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి, ముసునూరు మండలాల్లో గల పలు గ్రామాల్లో ఈదురు గాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మామిడి పంటపై ఎంతో నమ్మకంతో ఎదురుచూస్తున్న రైతులకు తీరని దెబ్బ తగిలింది. ముసునూరు మండలం కేతరాజుపల్లి, చాట్రాయి మండలంలోని పలు తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయాయి. ఇప్పటికే ఈ సీజన్‌లో పంట దిగుబడి తక్కువగా రావడం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఆ పరిస్థితుల్లో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించింది. తుపాన్లు లేకుండానే వచ్చిన ఈదురు గాలులు మామిడికాయలను తోటల…

Read More
Coaches of Falaknuma Express detached near Palasa in Srikakulam, causing panic among passengers. Railway staff quickly responded and averted danger.

పలాస వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ బోగీలు విడిపోయిన కలకలం

శ్రీకాకుళం జిల్లా పలాస సమీపంలో మంగళవారం ఉదయం భారీ ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్లే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా ప్రయాణిస్తున్న సమయంలో అకస్మాత్తుగా కొన్ని బోగీలు విడిపోయాయి. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా కంగారుపడ్డారు. దాదాపు గంట పాటు రైలు నిలిచిపోవడంతో వారు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన మందస-సున్నాదేవి మధ్య చోటు చేసుకుంది. ట్రైన్ 8వ బోగీ వద్ద తలెత్తిన సమస్యతో 15 బోగీలు ఇంజన్‌తోపాటు ముందుకు వెళ్లిపోయాయి. మిగిలిన బోగీలు వెనక్కి…

Read More
A major accident was averted near Palasa as bogies detached from the Falaknuma Express. Officials acted swiftly to prevent any casualties.

పలాస వద్ద ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది

శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సోమవారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్‌నుమా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ నుంచి బోగీలు అకస్మాత్తుగా విడిపోయాయి. ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. ఈ చర్యతో భారీ ప్రమాదం నుంచి రైలు తప్పించుకుంది. విడిపోయిన బోగీలను రైలుకు మళ్లీ జత చేసే పనుల్లో రైల్వే సిబ్బంది నిమగ్నమయ్యారు. ఈ ప్రక్రియలో దాదాపు గంటపాటు రైలు నిలిచిపోయింది. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు….

Read More
Pawan Kalyan launches Araku development mission, assures better tribal lives and expresses gratitude for road funds approval by CM Chandrababu.

అరకు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ కృషి ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి శ్రమించేందుకు కసిగా రంగంలోకి దిగారు. అల్లూరి జిల్లాలోని డుంబ్రిగుడలో ‘అడవితల్లి బాట’ కార్యక్రమాన్ని పవన్ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “అడవి తల్లి అన్నం పెడుతుంది, నీడనిస్తుంది. మన్యం పరిరక్షణతోపాటు అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి” అని అన్నారు. అరకు ప్రాంతం ప్రకృతితో నిండి, పర్యాటక అభివృద్ధికి అనువుగా ఉందని పవన్ పేర్కొన్నారు. మన్యం ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లోపించడం వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు…

Read More
Thieves rob teachers’ house in B. Kothakota during their paper correction duty—Gold, silver, and cash stolen. Police start investigation.

పేపర్ కరెక్షన్ వెళ్లిన ఉపాధ్యాయుల ఇంటిలో భారీ దొంగతనము

అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట పట్టణంలోని సంత బజారు వీధిలో నివాసముంటున్న ఉపాధ్యాయుడు కిరణ్ కుమార్ ఇంటిలో నిన్న రాత్రి భారీ దొంగతనమైంది. పదవ తరగతి పరీక్షల పేపర్ కరెక్షన్ కోసం ఆయన మరియు ఆయన భార్య మూడు రోజుల క్రితం రాయచోటికి వెళ్లిన విషయం స్థానికంగా తెలిసిన దొంగలు ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు. బాధితులు గైర్హాజరుగా ఉన్న సమయంలో దొంగలు రాత్రివేళ ఇంటిలోకి ప్రవేశించి భారీగా ఆస్తిని దోచుకుపోయారు. మొత్తం 40 గ్రాముల బంగారం, 7 కేజీల…

Read More
Violent clash in Janasena Ainavilli; Mandal President Rajesh attacks leader Uma. Police arrest Rajesh; Uma hospitalized after midnight assault.

అయినవిల్లిలో జనసేనలో ఘర్షణ – అధ్యక్షుడి అరెస్ట్

అయినవిల్లిలో జనసేన పార్టీ అంతర్గత విభేదాలు ఉద్రిక్తంగా మారాయి. మునుపటి గొడవల నేపథ్యంలో జనసేన మండల అధ్యక్షుడు పోలిశెట్టి రాజేష్, నాయకుడు తొలేటి ఉమపై అర్ధరాత్రి దాడికి దిగాడు. ఉమ ఇంట్లోకి చొరబడి పలువురితో కలిసి కర్రలతో దాడి చేశాడని బాధితులు తెలిపారు. ఈ దాడిలో ఉమకు తలపై బలంగా గాయమై, అతని భార్య కూడా గాయపడ్డారు. వెంటనే అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో ఉమ అనుచరులు తీవ్రంగా స్పందించి, రాజేష్…

Read More