పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో పోలీసులు కీలక వివరణ
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతిపై ఎట్టకేలకు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ నుంచి ఎప్పుడు బయలుదేరారు, మార్గంలో ఎక్కడెక్కడ ఆగారు అనే అంశాలను సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా చూపించారు. పాస్టర్ ప్రయాణించిన ద్విచక్ర వాహనం మూడు సార్లు స్వల్ప ప్రమాదానికి గురైందని తెలిపారు. వాహనానికి హెడ్ లైట్ పగిలిపోయిన దృశ్యాలు, పాస్టర్ యూపీఐ ద్వారా…
