హజ్ కమిటీ చైర్మన్గా హసన్ భాషా నియామకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్గా షేక్ హసన్ భాషాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాకు చెందిన హసన్ భాషా టీడీపీలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్నారు. ప్రస్తుతానికి ఆయన టీడీపీ కేంద్ర కార్యాలయంలో రిసెప్షన్ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. హసన్ భాషా తన రాజకీయ జీవితంలో ఎన్నో కీలకమైన పాత్రలు పోషించారు. ఆయన గతంలో ఏపీ హజ్ కమిటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఈ అనుభవం ఆధారంగా, ఇప్పుడు ఆయన హజ్…
