అనాథలా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన త్యాగమూర్తి మదర్ థెరిసా

దయ, వాత్సల్యానికి మారుపేరుగా నిలిచిన మదర్ థెరిసా జయంతి నేడు. ఈ సందర్భంగా ఆ మహోనీయురాలికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నట్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్ తెలిపారు. పేద ప్రజలు, రోగ పీడితులు, కుష్టు వ్యాధిగ్రస్తులు, అనాథ పిల్లలే తన ఆస్తిగా భావించి… వారందరినీ అక్కున చేర్చుకున్న మానవతామూర్తి మదర్ థెరిసా అని కీర్తించారు. ఎంతోమంది అనాథలు, అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. అంతేకాకుండా… అనాథ, పేద పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పించి వారి…

Read More

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబు

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు.  గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు.  ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. కృష్ణాష్టమి…

Read More

నేరస్తులకు భయం కల్గించండి. సీఎం చంద్రబాబు

మహిళలపై హింస విషయంలో చాలా కఠినంగా ఉండాలని, ఆడ బిడ్డల జోలికి వస్తే ..అదే తనకు చివరి రోజు అనే విషయం నేరస్తులకు అర్ధం కావాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో పోలీసింగ్ లో స్పష్టమైన మార్పు కనిపించాలని, నేరం చేస్తే శిక్ష తప్పదు అనే భయం కనిపించేలా పోలీసు శాఖ పని చేయాలని సూచించారు. నేరం జరిగిన తర్వాత నేరస్తులను పట్టుకోవడం, శిక్షించడం ఒక ఎత్తు అయితే ..అసలు నేరం చేయాలంటేనే భయపడే…

Read More

హెల్మెట్ నిబంధనల అమలులో వైఫల్యం – హైకోర్టు అసహనం

ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ ధరించాలనే నిబంధనను అమలు చేయడంలో రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు విఫలమయ్యారని ఏపీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించేలా ఆదేశించాలని కోరుతూ న్యాయవాది యోగేష్ ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఎలక్ట్రానిక్ విజిలెన్స్ ఉండాలని కోరారు. ఈ పిటిషన్ పై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.  ఈ సందర్భంలో ధర్మాసనం…

Read More

తునిలో వైసిపి కార్యాలయం ప్రారంభం

తుని పట్టణంలో నూతన వైసిపి కార్యాలయం ప్రారంభించిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, సీనియర్ నాయకులు యనమల కృష్ణుడు ప్రజలందరికీ అందుబాటులో ఉండేందుకు పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడం కోసం వారి యొక్క సమస్యలను తెలుసుకోవడం కోసం పార్టీ కార్యాలయం ప్రారంభించామని కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలల గడిచిన ఇప్పటివరకు చేసింది ఏమీ లేదని కార్యకర్తలంతా సమన్వయం పాటించి ఐక్యతతో మెలగాలని కూటమి ప్రభుత్వం పరిపాలన రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ప్రజల సమస్యలపై పోరాటం…

Read More

గిరిజనులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలన్న డిమాండ్

పార్వతీపురం మన్యం జిల్లాలో గిరిజన ప్రజలకు పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని సిపిఎం నాయకులు రెడ్డి శ్రీరామ్మూర్తి రెడ్డి వేణు కోరారు.ఈ సందర్భంగా రెడ్డి శ్రీరామ్ మూర్తి మాట్లాడుతూ తేలు నాయుడు వలస మరియు సంఘం వలస, తాను తొక్కుడు వలస గ్రామాలకు పట్టాదారు పాసుపుస్తకాలు గిరిజన కుటుంబాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇవ్వాలని ర్యాలీ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కోరారు.

Read More